Nitish Kumar | బీహార్ సీఎం నితీశ్ కుమార్ మరోసారి తన సహనాన్ని కోల్పోయారు. ఆర్జేడీ ఎమ్మెల్యే అసెంబ్లీలో మొబైల్ ఫోన్ వాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే పదేళ్లలో ప్రపంచం అంతం అవుతుందని అన్నారు.
సెల్ఫోన్ జీవితంలో భాగమైంది. పెరిగిన సాంకేతిక కారణంగా మాట్లాడటానికే కాదు.. సమచారం తెలుసుకోవాలన్నా, నగదు చెల్లంపులు చేయాలన్నా.. చదువు, పాటలు, సినిమాలు, కొత్త విషయాలు నేర్చుకోవడానికి, ఎదైనా దరఖాస్తు చేయాన్
మొబైల్ ఫోన్ చూస్తూ టాయిలెట్లో గంటల తరబడి గడిపేవాళ్లు తీవ్రమైన నొప్పితో కూడిన వ్యాధుల (పైల్స్, ఫిస్టులా) బారినపడతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పైల్స్, ఫిస్టులా కేసులు పెర�
Mobile Phone | పిల్లలు సెల్ఫోన్ జోలికి వెళ్లకుండా శ్రద్ధగా చదువుకుని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సెంట్రల్ జోన్ అడిషనల్ డీసీపీ బి.ఆనంద్ సూచించారు. మొబైల్కు బానిస అయితే జీవితం ఆగమవుతుందని తెలిపారు
చూడటానికి ఇదో లాకెట్లా కనిపిస్తుంది. వేటితోనైనా ఇట్టే కలిసిపోయి నిఘా వేస్తుంది. ఎక్కడంటే అక్కడ కీచైన్లను మార్చిపోయే అలవాటు ఉంటే దీన్ని తాళాల గుత్తికి తగిలిస్తే సరి. మొబైల్ ఫోన్కీ అమర్చుకోవచ్చు. బ్యా�
మొబైల్లో గేమ్స్ ఆడుతున్న కూతురు నుంచి ఫోన్ లాక్కొవడంతో ఆమె మనస్తాపానికి గురైన ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా బొల్లారం పీఎస్ పరిధిలోని వినాయక నగర్లో చోటు చేసుకుంది. సీఐ గంగా�
French envoy loses phone | ఫ్రాన్స్ రాయబారి తన భార్యతో కలిసి దీపావళి సందర్భంగా షాపింగ్కు వెళ్లారు. అయితే రద్దీ బజార్లో ఆయన మొబైల్ ఫోన్ చోరీ అయ్యింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నలుగురు యువకులను అరెస్ట్ చేశారు. ఫ్
Woman Slaps Beats Man | బజారుకు వచ్చిన మహిళ చేతిలోని మొబైల్ ఫోన్ను ఒక వ్యక్తి లాక్కున్నాడు. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే కొందరు వ్యక్తులు అతడ్ని పట్టుకున్నారు. దీంతో ఆ మహిళ అతడ్ని చితక్కొట్టింది. �
కొందరికి ఒంటరిగా ఉండటం ఇష్టం! మరికొందరికి అది అనివార్యం. మనకు అందరూ దూరమైతే.. మిగిలేది ఒంటరితనం! మనమే అందరికీ దూరంగా వెళ్తే.. ఏకాంతం! ఇలా ఏకాంతంలో ఆనందాన్ని వెతుక్కునే అమ్మాయిలు ఇప్పుడు ఎంతోమంది. అయితే, అమ్�
Siblings File FIR Against Parents | మొబైల్ ఫోన్, టీవీ అతిగా చూడవద్దన్న తల్లిదండ్రులు తమ పిల్లలను తిట్టడంతోపాటు కొన్నిసార్లు కొట్టారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ పేరెంట్స్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Redmi new Phone | భారత మొబైల్ మార్కెట్లోకి మంగళవారం రెడ్మీ (Redmi) కొత్త ఫోన్ విడుదలైంది. రెడ్మీ 13 5జీ (Redmi 13 5G) మోడల్ స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తీసుకొచ్చారు. షావోమి హైపర్ ఓఎస్తో వస్తున్న తొలి రెడ్మీ ఫోన్ ఇదే
జపాన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ భాగస్వామ్యంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత ఇమేజింగ్ ఫీచర్తో ఓ 5జీ స్మార్ట్ఫోన్ను చైనాకు చెందిన సంస్థ రియల్మీ తీసుకొస్తున్నది.
Police Files FIR | లోక్సభ ఎన్నికల ఫలితాల రోజున కౌంటింగ్ సెంటర్లోకి ఒక వ్యక్తి మొబైల్ ఫోన్ తీసుకెళ్లాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలిచిన ఎంపీ బంధువుపై కేసు నమోదైంది.