ప్రస్తుతం ఎక్కడ చూసినా.. ఎవ్వరి చేతిలో చూసినా దర్శనమిస్తున్న సాంకేతిక విప్లవం.. మొబైల్ ఫోన్ అందుబాటులోకి వచ్చి ఇవ్వాల్టికి సరిగ్గా 26 ఏండ్లు పూర్తయ్యాయి. తొలి ఫోన్ కాల్ను కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి స
న్యూఢిల్లీ : భారత్ మార్కెట్లో రూ 2799లకే 4జీ ఫీచర్ ఫోన్ నోకియా 110 4జీని హెచ్ఎండీ గ్లోబల్ లాంఛ్ చేసింది. ఈ ఫోన్ అమెజాన్తో పాటు కంపెనీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. యల్లో ఆక్వా, బ్లాక్ కలర్ల�
చేతి వేళ్ల సాయంతో పవర్ను ఉత్పత్తి చేసే పరికరమే ‘ఫింగర్ స్ట్రిప్' చార్జర్. వేళ్లకు ప్లాస్టర్ మాదిరిగా దీన్ని చుట్టుకోవచ్చు. వేళ్ల మీది చెమటతో ఇది విద్యుత్ను ఉత్పత్తిచేస్తుంది.
ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధి హెచ్ఎండీఏ లేఅవుట్లోని శిల్పారామం సమీపంలో జూన్ 21న కాలిన స్థితిలో గుర్తు తెలియని యువకుడి మృతదేహం కనిపించడంతో హెచ్ఎండీఏ సూపర్వైజర్ నరేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశార�
లండన్ : మొబైల్ ఫోన్ స్క్రీన్స్ నుంచి సేకరించిన స్వాబ్ నమూనాతో కచ్చితత్వంతో, తక్కువ వ్యయంతో కొవిడ్-19 నిర్ధారణ పరీక్షను బ్రిటన్ పరిశోధకులు అభివృద్ధి చేశారు.ముక్కు నుంచి సేకరించిన స్వాబ్ న
న్యూఢిల్లీ: ఒక మహిళ నుంచి మొబైల్ ఫోన్ స్నాచింగ్ చేసిన మరో మహిళను సీసీటీవీ ఫుటేజ్ పోలీసులకు పట్టించింది. దేశ రాజధాని ఢిల్లీలోని సుల్తాన్పురి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మొబైల్ ఫోన్లో మాట్లాడుత�
స్నేహితులు| ఆ ముగ్గురూ టీనేజీ కుర్రాళ్లే. ఎక్కడికైనా ముగ్గురు కలిసే వెళ్లేవారు. ఏది చేసిన కలిసే చేసేవాళ్లు. అయితే వారిలో ఒక పిల్లవానికి.. తన ఇద్దరు స్నేహితులు చెడు అలవాట్ల వైపు వెళ్లడం నచ్చలేద�
మొబైల్ ఫోన్ | మొబైల్ ఫోన్ల మాయలోపడి యువత జీవితాలను ఆగం చేసుకుంటున్నది. ఫోన్లో ఆటలాడొద్దని తల్లిదండ్రులు మందలించడంతో ఏడో తరగతి విద్యార్థి నిర్మాణంలో ఉన్న ఓ
లక్నో: మొబైల్ ఫోన్ బ్యాటరీ పేలిన సంఘటనలో 12 ఏండ్ల బాలుడు మరణించాడు. కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియనీయకుండా గుట్టుగా అంత్యక్రియలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్లోని మిర్జాపూర్ జిల్లాలో ఈ ఘటన �