న్యూఢిల్లీ: ఒక మహిళ నుంచి మొబైల్ ఫోన్ స్నాచింగ్ చేసిన మరో మహిళను సీసీటీవీ ఫుటేజ్ పోలీసులకు పట్టించింది. దేశ రాజధాని ఢిల్లీలోని సుల్తాన్పురి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మొబైల్ ఫోన్లో మాట్లాడుత�
స్నేహితులు| ఆ ముగ్గురూ టీనేజీ కుర్రాళ్లే. ఎక్కడికైనా ముగ్గురు కలిసే వెళ్లేవారు. ఏది చేసిన కలిసే చేసేవాళ్లు. అయితే వారిలో ఒక పిల్లవానికి.. తన ఇద్దరు స్నేహితులు చెడు అలవాట్ల వైపు వెళ్లడం నచ్చలేద�
మొబైల్ ఫోన్ | మొబైల్ ఫోన్ల మాయలోపడి యువత జీవితాలను ఆగం చేసుకుంటున్నది. ఫోన్లో ఆటలాడొద్దని తల్లిదండ్రులు మందలించడంతో ఏడో తరగతి విద్యార్థి నిర్మాణంలో ఉన్న ఓ
లక్నో: మొబైల్ ఫోన్ బ్యాటరీ పేలిన సంఘటనలో 12 ఏండ్ల బాలుడు మరణించాడు. కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియనీయకుండా గుట్టుగా అంత్యక్రియలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్లోని మిర్జాపూర్ జిల్లాలో ఈ ఘటన �