సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. రామగుండంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సింగరేణి ఉద్యోగుల పిల్లలకు కోటా కల్పించింది. సింగరేణి ఉద్యోగుల నుంచి వచ్చి
తమ్ముడు సాయిచంద్ లేని లోటు తీర్చలేనిదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారం వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్ గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
తెలంగాణ పోరు బిడ్డ, కళాకారుడు సాయిచంద్ హఠాన్మరణం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విషాదాన్ని నింపింది. తెలంగాణ మాండళికాన్ని, తెలంగాణ పల్లె పాటలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన గాయకుడు ఇకలేరన్న వార్త.. �
ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ (Saichand) మృతిపట్ల ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సంతాపం తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో తన ఆట, పాటలతో ప్రజలను చైతన్యవంతులను చేసిన కళాకారుడని అన్నారు.
హైదరాబాద్ వేదికగా ఈనెల 29 నుంచి జూలై 2వ తేదీ వరకు జాతీయ మార్షల్ఆర్ట్స్ చాంపియన్షిప్ జరుగబోతున్నది. నాలుగు రోజుల పాటు జరిగే టోర్నీకి సంబంధించిన వివరాలను వోవీనం అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షు�
వారసత్వ రాజకీయాలంటూ ప్రధాని మోదీ మాట్లాడటం.. దొంగే.. దొంగా.. దొంగా అని అరిచినట్టుగా విడ్డూరంగా ఉన్నదని తెలంగాణ రెడో చైర్మన్ వై సతీశ్రెడ్డి ఎద్దేవా చేశారు. వాస్తవానికి మోదీకి అసలైన వారసుడు అదానీ అని, అతని
ఆస్ట్రేలియాలో జూలై 15న జరిగే బోనాల పండుగ పోస్టర్ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం హైదరాబాద్లో ఆవిషరించారు. ఈ సందర్భంగా కవిత బ్రిస్బేన్లోని తెలంగాణవారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
‘ప్రాజెక్టు కేసీఆర్' కార్యక్రమాన్ని చేపట్టి తెలంగాణ కళలు , సాహిత్యం, చరిత్ర, సంసృతి, సంప్రదాయాలకు సంబంధించిన వివరాలను సేకరించి నిక్షిప్తం చేస్తామని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ
MLC Kavitha | హైదరాబాద్ : తెలంగాణ అమరవీరులను అవమానించే సంస్కృతి మాది కాదు.. పూజించే సంస్కృతి మాది అని భారత్ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆయన ‘తొలి’ ఊపిరి.. ఆంధ్రా పాలకుల కుట్రలను 1969లోనే పటాపంచలు చేసిన ధీశాలి.. ‘నాన్ ముల్కి గో బ్యాక్..’ అంటూ గర్జించిన కేసరి.. నిరుద్యోగులను కూడగట్టి నూనూగు మీసాల ప్రాయంలో 12 రోజుల పా�
తంగేడుపూలు అంటే ఒప్పుకోను.. అవి బంగారు పూలు’ అని ఆచార్య డాక్టర్ ఎన్ గోపి అభివర్ణించారు. హైదరాబాద్ అబిడ్స్లోని తెలంగాణ సారస్వత పరిషత్తులో భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అధ్యక్షత�