‘సీఎం కేసీఆర్ సారు నాకే కాదు.. ఇంటింటికీ పింఛిన్, ఇంకా ఎన్నో పథకాలు మంచిగిస్తుండు బిడ్డా’ అని జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి శివారులో కంకులమ్మే బోదాసు నర్సమ్మ తన సంతోషాన్ని ఎమ్మెల్సీ కే కవితతో ప�
MLC Kavitha | నిత్యం అభివృద్ధి కార్యక్రమాల్లో బీజీ బిజీ ఉండే ఎమ్మెల్సీ కవిత సామాన్య మహిళతో కలిసి సేదతీరారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. వివిధ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం జిల్లాలో పర్యటించిన ఎమ్మ�
బ్రాహ్మణ కుల ధర్మ పరిరక్షణకు, న్యాయపరమైన కోర్కెల సాధనకు, రాజకీయ పురోగమనానికి బ్రహ్మ గర్జన
బహిరంగ సభ బ్రాహ్మణ కులోత్తముల ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి హైదరాబాద్ - సరూర్నగర్ ఇండోర్ స్టేడియం మైదానంలో జరిగ
బ్రాహ్మణులకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. 75 ఏండ్లలో ఏ ప్రభుత్వమూ బ్రాహ్మణులకు ఒక్క రూపాయి సాయం చేయలేదని, తెలంగాణ ప్రభుత్వం బ్రాహ్మణులకు పెద్ద ఎత్తున
MLC Kavitha | ఆషాడ బోనాల సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( MLC Kavitha ) ఆదివారం మొండా మార్కెట్ డివిజన్ ఆదయ్య నగర్లో నిర్వహించిన పూజలలో పాల్గొన్నారు.
సికింద్రాబాద్లోని (Secunderabad) ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల (Ujjaini Mahankali Bonalu) జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతున్నది. ఆదివారం తెల్లవారుజామునుంచే అమ్మవారికి బోనం సమర్పించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నార�
లాల్ దర్వాజ సింహ వాహిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు హాజరుకావాల్సిందిగా ఆలయ చైర్మన్ రాజేందర్ యాదవ్ బృందం సభ్యులు శనివారం ఎమ్మెల్సీ కవితను ఆమె నివాసంలో కలిసి.. బ్రోచర్ను అందజేశారు.
సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. రామగుండంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సింగరేణి ఉద్యోగుల పిల్లలకు కోటా కల్పించింది. సింగరేణి ఉద్యోగుల నుంచి వచ్చి
తమ్ముడు సాయిచంద్ లేని లోటు తీర్చలేనిదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారం వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్ గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
తెలంగాణ పోరు బిడ్డ, కళాకారుడు సాయిచంద్ హఠాన్మరణం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విషాదాన్ని నింపింది. తెలంగాణ మాండళికాన్ని, తెలంగాణ పల్లె పాటలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన గాయకుడు ఇకలేరన్న వార్త.. �