MLC Kavitha | ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు సహాయసహకారాలు అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం అన్నిరకాలుగా అప్రమత్తంగా ఉందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్ �
పేదోడి సొంతింటి కలను సీఎం కేసీఆర్ సాకారం చేస్తున్నారు. అగ్గిపెట్టెల్లాంటి ఇండ్లల్లో పేదలు ఉండకూడదని, రెండు పడకల గదులకు ప్రాధాన్యమిచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ చేపట్టిన డబుల్ బెడ్రూం పథకం నిరుపే�
నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ పథకాల పనులకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్తో నిజామా బాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భేటీ అయ్యారు.
MLC Kavitha | ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలపై పలువురు ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు. హైదరాబాద్ లోని తన నివాసంలో మంగళవారం ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ సీన�
నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి కృష్ణమాచార్యను బంధించిన నిజామాబాద్లోని ఖిల్లా జైలును పర్యాటక కేంద్రంగా మారుస్తామని సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ తెలిపా�
MLC Kavitha | నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడ పోటీచేసినా ఓడించి తీరుతానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శపథం చేశారు. తన కుటుంబంపై నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకొనేది లేదని హె�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఐటీ హబ్ కేవలం ఉద్యోగ కల్పనే కాదు.. ఉద్యోగాల సృష్టికీ దోహదపడుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఐటీ హబ్లో ఉద్యోగాల భర్తీ కోసం నిజామాబాద్ నగరంలోని భూమారెడ్డి కన్�
నిజామాబాద్ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ఐటీ హబ్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు శుక్రవారం జాబ్మేళా నిర్వహించారు. నగరంలోని భూమారెడ్డి ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన జాబ్మేళాకు అభ్య�
యువత తమ బంగారు భవిష్యత్తు కోసం ముందుగా ఉద్యోగాలపై దృష్టిపెట్టాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. పెద్దనగరాలకు సమానంగా స్థానికులకు అవకాశాలు కల్పించేదుకే ఐటీ హబ్ను ఏర్పాటు చేశామని చెప్పారు. నిజామాబాద్ నగర�
MLC Kavitha | నిజామాబాద్ : తనపై ఆరోపణలు చేస్తున్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్కు 24 గంటల పాటు సమయం ఇస్తున్నానని, ఆ లోగా ఆరోపణలలో రుజువు చేయకపోతే పులాంగు చౌరస్తాలో ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని బీఆర్�
MLC Kavitha | తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ఆధ్వర్యంలో నిజామాబాద్లో శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ఐటీ హబ్లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ మేళాను ఏ�
ప్రభుత్వ పారదర్శక విధానాలతో తొమ్మిదేండ్లలో రాష్ర్టానికి 47 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని, దీంతో 30 లక్షల మంది యువతకు ఉద్యోగాలు లభించాయని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిశ్�