MLC Kavitha | తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న పారదర్శక విధానాల వల్ల గత తొమ్మిదేళ్ల కాలంలో రాష్ట్రానికి 47 బిలియన్ కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దానితో 30 లక్షల మంది యువతకు ఉద్యోగాలు లభించాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్
MLC Kavitha | స్వదేశానికి తిరిగి వచ్చి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ప్రవాసీ భారతీయులకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల పిలుపునిచ్చారు. భారత్లో పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం స్వర్గధామంగా నిలిచిందని, గత 9 ఏళ్
MLC Kavitha | భారత జాగృతి ఆధ్వర్యంలో జరిగే బోనాలు పండుగ వేడుకల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆస్ట్రేలియా చేరుకున్నారు. బ్రిస్బేన్ నగరం చేరుకున్న ఎమ్మెల్సీ కవితకు భారత జాగృతి ఆస్ట్రేలియా విభాగం నా
రైతులకు 3 గంటల విద్యుత్తు చాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే.. రాహుల్గాంధీ వరంగల్లో ప్రకటించిన రైతు డిక్లరేషన్ మొత్తం బోగస్ అని తేటతెల్లమయ్యిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సారిగా జీహెచ్ఎంసీ పరిధిలో ధూపదీప నైవేద్య పథకం అమలు చేసినందుకు ధూపదీప నైవేద్య అర్చక సంఘం గ్రేటర్ ప్రతినిధి బృందం బుధవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసి శ
MLC Kavitha | రైతులంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకంత కడుపు మంట అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రైతులకు మూడు గంటల కరెంట్ చాలన్న రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్పై ర�
MLC Kavitha | వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్ అక్కర్లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత సీరియస్ అయ్యారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తే ఏ రాజకీయ పార్టీకి ఏ సమస్య వస్తుందో తన�
ఎమ్మెల్సీ ఎల్ రమణ తండ్రి ఎల్జీ రాం ఇటీవల మృతి చెందగా, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం రమణను పరామర్శించారు. జగిత్యాలలోని రమణ ఇంటికి చేరుకున్న ఎమ్మెల్సీ కవిత ఎల్జీ రాం చిత్