రైతులకు 3 గంటల విద్యుత్తు చాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే.. రాహుల్గాంధీ వరంగల్లో ప్రకటించిన రైతు డిక్లరేషన్ మొత్తం బోగస్ అని తేటతెల్లమయ్యిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సారిగా జీహెచ్ఎంసీ పరిధిలో ధూపదీప నైవేద్య పథకం అమలు చేసినందుకు ధూపదీప నైవేద్య అర్చక సంఘం గ్రేటర్ ప్రతినిధి బృందం బుధవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసి శ
MLC Kavitha | రైతులంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకంత కడుపు మంట అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రైతులకు మూడు గంటల కరెంట్ చాలన్న రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్పై ర�
MLC Kavitha | వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్ అక్కర్లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత సీరియస్ అయ్యారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తే ఏ రాజకీయ పార్టీకి ఏ సమస్య వస్తుందో తన�
ఎమ్మెల్సీ ఎల్ రమణ తండ్రి ఎల్జీ రాం ఇటీవల మృతి చెందగా, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం రమణను పరామర్శించారు. జగిత్యాలలోని రమణ ఇంటికి చేరుకున్న ఎమ్మెల్సీ కవిత ఎల్జీ రాం చిత్
‘సీఎం కేసీఆర్ సారు నాకే కాదు.. ఇంటింటికీ పింఛిన్, ఇంకా ఎన్నో పథకాలు మంచిగిస్తుండు బిడ్డా’ అని జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి శివారులో కంకులమ్మే బోదాసు నర్సమ్మ తన సంతోషాన్ని ఎమ్మెల్సీ కే కవితతో ప�
MLC Kavitha | నిత్యం అభివృద్ధి కార్యక్రమాల్లో బీజీ బిజీ ఉండే ఎమ్మెల్సీ కవిత సామాన్య మహిళతో కలిసి సేదతీరారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. వివిధ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం జిల్లాలో పర్యటించిన ఎమ్మ�
బ్రాహ్మణ కుల ధర్మ పరిరక్షణకు, న్యాయపరమైన కోర్కెల సాధనకు, రాజకీయ పురోగమనానికి బ్రహ్మ గర్జన
బహిరంగ సభ బ్రాహ్మణ కులోత్తముల ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి హైదరాబాద్ - సరూర్నగర్ ఇండోర్ స్టేడియం మైదానంలో జరిగ
బ్రాహ్మణులకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. 75 ఏండ్లలో ఏ ప్రభుత్వమూ బ్రాహ్మణులకు ఒక్క రూపాయి సాయం చేయలేదని, తెలంగాణ ప్రభుత్వం బ్రాహ్మణులకు పెద్ద ఎత్తున
MLC Kavitha | ఆషాడ బోనాల సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( MLC Kavitha ) ఆదివారం మొండా మార్కెట్ డివిజన్ ఆదయ్య నగర్లో నిర్వహించిన పూజలలో పాల్గొన్నారు.
సికింద్రాబాద్లోని (Secunderabad) ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల (Ujjaini Mahankali Bonalu) జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతున్నది. ఆదివారం తెల్లవారుజామునుంచే అమ్మవారికి బోనం సమర్పించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నార�
లాల్ దర్వాజ సింహ వాహిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు హాజరుకావాల్సిందిగా ఆలయ చైర్మన్ రాజేందర్ యాదవ్ బృందం సభ్యులు శనివారం ఎమ్మెల్సీ కవితను ఆమె నివాసంలో కలిసి.. బ్రోచర్ను అందజేశారు.