హైదరాబాద్ అబిడ్స్లోని తెలంగాణ సారస్వత పరిషత్తులో బుధ, గురువారాల్లో భారత జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ సాహిత్య సభలు నిర్వహించనున్నట్టు జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపార�
Telangana | హైదరాబాద్ : తెలంగాణ సాహిత్య సభల్లో భాగంగా ఈ నెల 21, 22వ తేదీల్లో హైదరాబాద్ తెలంగాణ సారస్వత పరిషత్లో భారత జాగృతి తెలంగాణ సాహిత్య అవలోకనం సదస్సు నిర్వహించనుంది. ఈ సదస్సుకు నిజామాబాద్ జిల్లాకు చ�
ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ విశిష్ట సాహితీ పురసారానికి ఆచార్య ఎన్ గోపి ఎంపికయ్యారు. సాహిత్యంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన సాహితీమూర్తులకు ప్రతి ఏటా భారత జాగృతి ప్రదానం చేసే తొలి అవార్డును ఎన్�
పట్టణ ప్రగతి కార్యక్రమంతో నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని రాష్ట్ర రోడ్లు -భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉ�
కొందరికి ఆడబిడ్డల సంక్షేమం కంటే కొందరి అభివృద్ధే ముఖ్యమంటూ బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ట్వీట్కు ఆమె కౌంటర్ ఇచ్చారు.
MLC Kavitha | హైదరాబాద్: మహిళా సంక్షేమానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఆడబిడ్డలను అన్ని విధాలా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో స
CM KCR | తెలంగాణ చారిత్రక వారసత్వం మహోన్నతమైందని, కోట్లాది సంవత్సరాల చరిత్రకు తెలంగాణ సాక్ష్యంగా నిలవడంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆనందం వ్యక్తం చేశారు. దాదాపు 20 కోట్ల సంవత్సరాల కిందటి చారిత్రక ఆనవాళ్ల�
MLC Kavitha | హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ వాస్తవాలను ఎప్పటికీ గమనించలేదని విమర్శించారు. ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను
MLC Kavitha | నిజామాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనలో సంక్షేమానికి స్వర్ణ యుగంగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. అధికారుల కష్టం, ప్రజా ప్రతినిధుల ఆలోచన వల్లే రాష్ట్రం సంక్షేమ రంగంలో �
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను కేంద్రంతోపాటు ఇతర రాష్ర్టాలు కాపీ కొట్టేందుకు చేస్తున్న య త్నాలు విఫలమవుతున్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులకు మ�
గులాబీ కండువా కప్పుకుంటే తెలంగాణ ప్రజలకు గులాముల్లా పనిచేయాలని, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు అర్హులకు అందేలా చూడాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు.