ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ (Saichand) మృతిపట్ల ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సంతాపం తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో తన ఆట, పాటలతో ప్రజలను చైతన్యవంతులను చేసిన కళాకారుడని అన్నారు.
హైదరాబాద్ వేదికగా ఈనెల 29 నుంచి జూలై 2వ తేదీ వరకు జాతీయ మార్షల్ఆర్ట్స్ చాంపియన్షిప్ జరుగబోతున్నది. నాలుగు రోజుల పాటు జరిగే టోర్నీకి సంబంధించిన వివరాలను వోవీనం అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షు�
వారసత్వ రాజకీయాలంటూ ప్రధాని మోదీ మాట్లాడటం.. దొంగే.. దొంగా.. దొంగా అని అరిచినట్టుగా విడ్డూరంగా ఉన్నదని తెలంగాణ రెడో చైర్మన్ వై సతీశ్రెడ్డి ఎద్దేవా చేశారు. వాస్తవానికి మోదీకి అసలైన వారసుడు అదానీ అని, అతని
ఆస్ట్రేలియాలో జూలై 15న జరిగే బోనాల పండుగ పోస్టర్ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం హైదరాబాద్లో ఆవిషరించారు. ఈ సందర్భంగా కవిత బ్రిస్బేన్లోని తెలంగాణవారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
‘ప్రాజెక్టు కేసీఆర్' కార్యక్రమాన్ని చేపట్టి తెలంగాణ కళలు , సాహిత్యం, చరిత్ర, సంసృతి, సంప్రదాయాలకు సంబంధించిన వివరాలను సేకరించి నిక్షిప్తం చేస్తామని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ
MLC Kavitha | హైదరాబాద్ : తెలంగాణ అమరవీరులను అవమానించే సంస్కృతి మాది కాదు.. పూజించే సంస్కృతి మాది అని భారత్ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆయన ‘తొలి’ ఊపిరి.. ఆంధ్రా పాలకుల కుట్రలను 1969లోనే పటాపంచలు చేసిన ధీశాలి.. ‘నాన్ ముల్కి గో బ్యాక్..’ అంటూ గర్జించిన కేసరి.. నిరుద్యోగులను కూడగట్టి నూనూగు మీసాల ప్రాయంలో 12 రోజుల పా�
తంగేడుపూలు అంటే ఒప్పుకోను.. అవి బంగారు పూలు’ అని ఆచార్య డాక్టర్ ఎన్ గోపి అభివర్ణించారు. హైదరాబాద్ అబిడ్స్లోని తెలంగాణ సారస్వత పరిషత్తులో భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అధ్యక్షత�
హైదరాబాద్ అబిడ్స్లోని తెలంగాణ సారస్వత పరిషత్తులో బుధ, గురువారాల్లో భారత జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ సాహిత్య సభలు నిర్వహించనున్నట్టు జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపార�
Telangana | హైదరాబాద్ : తెలంగాణ సాహిత్య సభల్లో భాగంగా ఈ నెల 21, 22వ తేదీల్లో హైదరాబాద్ తెలంగాణ సారస్వత పరిషత్లో భారత జాగృతి తెలంగాణ సాహిత్య అవలోకనం సదస్సు నిర్వహించనుంది. ఈ సదస్సుకు నిజామాబాద్ జిల్లాకు చ�
ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ విశిష్ట సాహితీ పురసారానికి ఆచార్య ఎన్ గోపి ఎంపికయ్యారు. సాహిత్యంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన సాహితీమూర్తులకు ప్రతి ఏటా భారత జాగృతి ప్రదానం చేసే తొలి అవార్డును ఎన్�
పట్టణ ప్రగతి కార్యక్రమంతో నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని రాష్ట్ర రోడ్లు -భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉ�
కొందరికి ఆడబిడ్డల సంక్షేమం కంటే కొందరి అభివృద్ధే ముఖ్యమంటూ బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ట్వీట్కు ఆమె కౌంటర్ ఇచ్చారు.