MLC Kavitha | హైదరాబాద్ : రెజ్లర్లను లైంగికంగా వేధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిలదీశారు.
తెలంగాణ ప్రజల సంక్షేమమే బీఆర్ఎస్ కార్యకర్తల లక్ష్యమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. దేశంలో ఇప్పటివరకు ఎవరూ చేయని మంచి పనులను సీఎం కేసీఆర్ చేసి చూపించారని తెలిపారు.
MLC Kavitha | ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అద్భుతంగా పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత ప్రశంసించారు. ఆర్మూర్ నియోజకవర్గంలో జీవన్ రెడ్డి మీద ఎవరైనా పోటీ చేయాలనుకుంటే మైసమ్మ ముంగట మేకపోతును కట్టేసినట్టే అవుత�
MLC Kavitha | తెలంగాణ ప్రజల కోసం శ్రమిస్తున్న నమస్తే తెలంగాణ పేపర్ చదవాలని, టీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా భారత జాగృతి ఆధ్వర్యంలో జూన్ 12, 13 తేదీల్లో సాహిత్య కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం ఫోన్లో పరామర్శించారు. హరికృష్ణ తండ్రి సుదర్శన్ ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు కవిత హరికృష్ణకు ఫోన�
బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలని, సీఎం కేసీఆర్, వారి కు టుంబ సభ్యుల గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోబోమని మంత్రి వేము ల ప్రశాంత్రెడ్డి హెచ్చరించారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాతృ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా జరుపుకొన్నారు. తల్లి శోభమ్మతోపాటు చిన్నమ్మలు స్వర్ణ, శశికళతో సోదరీమణులు భవానీ, సౌమ్యతో కలిసి కేక్ కట్ చేశారు.
‘మీరు వట్టి మాటలు చెప్తారు. మేము అభివృద్ధి చేస్తాం. చేతనైతే ప్రజలకు మంచి చేయండి. చేసే వాళ్ల కు అడ్డుపడకండి’ అని రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రతిపక్ష నాయకులకు హితవు పలికారు.
పైసల కన్నా ప్రాణాలే విలువైనవని, ఒక ప్రాణాన్ని కాపాడితే కోటి రూపాయలు సంపాదించినట్లేనని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావించాలని సూచించారు.
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయడం ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢ సంకల్పమని, ఈ క్షేత్ర అభివృద్ధిలో అందరం భాగస్వాములమవుదామని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు, రానున్న రోజుల
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢ సంకల్పంతో ఉన్నారని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. రానున్న రోజుల్లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆలయ విస్తరణతోపాటు పునర్ని