MLC Kavitha | హైదరాబాద్: మహిళా సంక్షేమానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఆడబిడ్డలను అన్ని విధాలా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో స
CM KCR | తెలంగాణ చారిత్రక వారసత్వం మహోన్నతమైందని, కోట్లాది సంవత్సరాల చరిత్రకు తెలంగాణ సాక్ష్యంగా నిలవడంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆనందం వ్యక్తం చేశారు. దాదాపు 20 కోట్ల సంవత్సరాల కిందటి చారిత్రక ఆనవాళ్ల�
MLC Kavitha | హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ వాస్తవాలను ఎప్పటికీ గమనించలేదని విమర్శించారు. ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను
MLC Kavitha | నిజామాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనలో సంక్షేమానికి స్వర్ణ యుగంగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. అధికారుల కష్టం, ప్రజా ప్రతినిధుల ఆలోచన వల్లే రాష్ట్రం సంక్షేమ రంగంలో �
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను కేంద్రంతోపాటు ఇతర రాష్ర్టాలు కాపీ కొట్టేందుకు చేస్తున్న య త్నాలు విఫలమవుతున్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులకు మ�
గులాబీ కండువా కప్పుకుంటే తెలంగాణ ప్రజలకు గులాముల్లా పనిచేయాలని, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు అర్హులకు అందేలా చూడాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పారదర్శక పాలన అందిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సమైక్యపాలనలో తెలంగాణ సాగునీటి పరిస్థితులు చూసి కేసీఆర్ ఎంతో బాధపడేవారని, ఒక బిడ్డగా తనకు తెలుసని చెప్పారు. కేసీఆర్కు తె�
కేసీఆర్ అంటే కాలువలు, చెక్డ్యామ్లు, రిజర్వాయర్లు అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎండాకాలంలోనూ చెరువులు మత్తడి దుంకుతున్నయంటే దాని వెనుక సీఎం కేసీఆర్ శ్రమ ఎంతో ఉన్నదని తెలిపారు.
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన గొప్పవ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. కేసీఆర్ అంటే కాలువలు, చెక్డ్యాంలు, రిజర్వాయర్లు అని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సింగరేణి సంబురాలు జరుపుకుంటున్న కార్మికులకు, వారి కుటుంబసభ్యులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సింగరేణ
రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సింగరేణి సంబరాలు జరుపుకుంటున్న సింగరేణి బొగ్గు గని కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల �
MLC Kavitha | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సింగరేణి సంబరాలు జరుపుకుంటున్న సింగరేణి బొగ్గు గని కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలియజేశారు.