రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పారదర్శక పాలన అందిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సమైక్యపాలనలో తెలంగాణ సాగునీటి పరిస్థితులు చూసి కేసీఆర్ ఎంతో బాధపడేవారని, ఒక బిడ్డగా తనకు తెలుసని చెప్పారు. కేసీఆర్కు తె�
కేసీఆర్ అంటే కాలువలు, చెక్డ్యామ్లు, రిజర్వాయర్లు అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎండాకాలంలోనూ చెరువులు మత్తడి దుంకుతున్నయంటే దాని వెనుక సీఎం కేసీఆర్ శ్రమ ఎంతో ఉన్నదని తెలిపారు.
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన గొప్పవ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. కేసీఆర్ అంటే కాలువలు, చెక్డ్యాంలు, రిజర్వాయర్లు అని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సింగరేణి సంబురాలు జరుపుకుంటున్న కార్మికులకు, వారి కుటుంబసభ్యులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సింగరేణ
రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సింగరేణి సంబరాలు జరుపుకుంటున్న సింగరేణి బొగ్గు గని కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల �
MLC Kavitha | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సింగరేణి సంబరాలు జరుపుకుంటున్న సింగరేణి బొగ్గు గని కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలియజేశారు.
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన సురక్షా దినోత్సవం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ముగిసింది. ఆయా జిల్లాల్లో మంత్రులు పోలీసు ర్యాలీల్లో పాల్గొన్నారు.
MLC Kavitha | తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, రాష్ట్రంలోని మహిళల భద్రత బాధ్యతను సీఎం కేసీఆర్ తీసుకున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రాష్ట్రంలో మనకు కనిపిస్తున్న పోలీస
స్వరాష్ట్రం సిద్ధించాకే రైతులు పంటలను సాగుచేసి లాభాల్లోకి వచ్చారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సమైక్యపాలనలో అన్నదాతలు నానా కష్టాలు పడ్డారని, వారి గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడని గుర్త�
MLC Kavitha | కామారెడ్డి : రాష్ట్రంలోని రైతులకు మర్యాద తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా స�
తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (TAUK) ఆధ్వర్యంలో జూన్ 25న బ్రిటన్ రాజధాని లండన్లో బోనాల జాతర (London Bonala Jathara) జరుగనుంది. వెస్ట్ లండన్లోని సయన్ స్కూల్ ఆడిటోరియంలో నిర్వహించనున్న లండన్ బోనాల జాతర పోస్ట�
ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని వాడుకుంటుందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మ�
MLC Kavitha: తెలంగాణ ప్రజలకు ఎమ్మెల్సీ కవిత రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. తన ట్విట్టర్లో ఆమె తెలంగాణ తల్లి విగ్రహాన్ని పోస్టు చేశారు. తెలంగాణ టర్న్స్ 10 అన్న హ్యాష్ట్యాగ్ కూడా ఇచ్చారామె.
సమాజ హితం కోసం కలాన్ని విదల్చడమే కాదు.. జూలూ విదల్చాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. సమాజ హితం కోసం పనిచేసే సాహిత్యం రావాలని ఆకాంక్షించారు. బుధవారం నగరంలో జరిగిన హరిదా రచయితల సంఘం మహాసభలో ఆమె మాట్లాడార�
MLC Kavitha | నిజామాబాద్ : సమాజహితం కోసం కలాన్ని విదిల్చడమే కాకుండా జూలు కూడా విదిల్చాలని రచయితలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. సమాజహితం కోసం పనిచేసే సాహిత్యం రావాలని ఆకాంక్షించారు.