రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం ఫోన్లో పరామర్శించారు. హరికృష్ణ తండ్రి సుదర్శన్ ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు కవిత హరికృష్ణకు ఫోన�
బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలని, సీఎం కేసీఆర్, వారి కు టుంబ సభ్యుల గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోబోమని మంత్రి వేము ల ప్రశాంత్రెడ్డి హెచ్చరించారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాతృ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా జరుపుకొన్నారు. తల్లి శోభమ్మతోపాటు చిన్నమ్మలు స్వర్ణ, శశికళతో సోదరీమణులు భవానీ, సౌమ్యతో కలిసి కేక్ కట్ చేశారు.
‘మీరు వట్టి మాటలు చెప్తారు. మేము అభివృద్ధి చేస్తాం. చేతనైతే ప్రజలకు మంచి చేయండి. చేసే వాళ్ల కు అడ్డుపడకండి’ అని రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రతిపక్ష నాయకులకు హితవు పలికారు.
పైసల కన్నా ప్రాణాలే విలువైనవని, ఒక ప్రాణాన్ని కాపాడితే కోటి రూపాయలు సంపాదించినట్లేనని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావించాలని సూచించారు.
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయడం ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢ సంకల్పమని, ఈ క్షేత్ర అభివృద్ధిలో అందరం భాగస్వాములమవుదామని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు, రానున్న రోజుల
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢ సంకల్పంతో ఉన్నారని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. రానున్న రోజుల్లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆలయ విస్తరణతోపాటు పునర్ని
MLC Kavitha | హైదరాబాద్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు. కర్ణాటక ప్రజలారా..! ఈ ఎన్నికల్లో ద్వేషాన్ని తిరస్కరించండి..! అభివృద్ధికి ఓటేయండి అని ఆమ
నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10గంటలకు ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు గుట్టపైకి రానున్నారు. అంజన్న ఆలయంలో అంజన్న సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహిస�
రాష్ట్ర ప్రజల అవసరాలను సీఎం కేసీఆర్ కుటుంబ పెద్దలా అర్థం చేసుకొని తీర్చుతున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఆపదలో ఎవరున్నా.. నేనున్నానంటూ ఆదుకొనే నాయకుడు మన కేసీఆర్ అంటూ.. ఆమె ట్వీట్ చే�
విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జన్మదిన వేడుకలు నగరంలోని శ్రీనగర్ కాలనీ మంత్రి నివాసంలో శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగాయి. మంత్రి పుట్టినరోజును పురస్కరించుకొని సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్�
దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం ప్రతి ఒక్క గులాబీ సైనికుడికి గర్వకారణమని బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) దూరదృష్టి, పట్టుదల, నిబద్ధత బ�
‘అది ఉద్యమైనా, స్మారక చిహ్నమైనా కేసీఆర్కు సాటి మరెవ్వరూ లేరు, రాలేరు’ అని మంత్రి టీ హరీశ్రావు పేర్కొన్నారు. ఆదివారం నూతన సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా హరీశ్రావు ట్వీట్ చేశారు. ‘ఒకనాడు తెలంగాణ పదం