కీసర, మే 30: కీసర మండలంలోని పలు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకలు కందాడి శ్రీకాంత్రెడ్డి, తటాకం లక్ష్మణ్శర్మ, తటాకం భానుశర్మ, తుడుం శ్రీనివాస్, కంసాని సుధాకర్రెడ్డి, రాజిరెడ్డి, ప్రదీప్కుమార్లు మంత్రి మల్లారెడ్డితో కలిసి మంగళవారం ఎమ్మెల్సీ కవితను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.