బోధన్ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) విజయవంతంగా పూర్తిచేయడంలో బీఆర్ఎస్ శ్రేణుల కృషి అభినందనీయమని జడ్పీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు బోధన్ నియోజకవర్గ ఇన్చార్జి దాద
ఉదయ్ నాగరాజు తన పేరుకు తగ్గట్టే తెలంగాణలో ఉదయించి బ్రిటన్లో వెలుగొందుతున్నారని బీఆర్ఎస్ఎల్పీ ఉప నేత హరీశ్రావు కొనియాడారు. బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ లార్డ్స్కు ఎన్నికైన ఉదయ్ నాగరాజు పౌర స�
కాల్వల ద్వారా కేఎల్ఐ నీటిని వదలి చెరువులు, కుంటలు నింపి సకాలంలో రైతులకు సాగు నీరు అందించాల్సిన సమయంలో చాకల్పల్లి శివారులో కేఎల్ఐ డీ- 8 కాల్వకు అడ్డంగా సూపర్ ప్యాసేజ్ (ఎస్.పీ) పనులు చేపట్టడం ఏమిటని రై�
కేఎల్ఐ డీ-8 కాలువపై సూపర్ ప్యాసేజ్ (ఎస్పీ) పనులు చేపట్టినా క్యూరింగ్ చేయకపోవడం, ఎస్పీ కింద వేసిన మట్టిని తొలగించకపోవడం, ప్రస్తుతం కాలువకు నీటిని వదిలితే ముందుకు పారే అవకాశం లేకపోవడంపై బీఆర్ఎస్ నాయక�
Peddi Sudarshan Reddy | తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రాహవిష్కరణలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
రాష్ట్ర రవాణా బీసీ, సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో వీవో బిల్డింగ్, పశు వైద్యశాల భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమానికి శుక్రవారం మంత్రి హాజరుకానున్నారు.
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 93వ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, ఎంపీ దీవకొండ దామోదర్రావు ఘనంగా నివాళులర్పించారు.
దగా పడుతున్న తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను రగిలించిన మహనీయుడు ఆచార్య జయశంకర్ అని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు.
పెబ్బేరు పట్టణంలో అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్డు విస్తరణ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. స్థానిక సుభాష్చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించ�
కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్స్ నియామకాలకు నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడంతో తీవ్ర మనస్తాపంతో ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం గ్రామానికి చెందిన నిరుద్యోగి గ
తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్రెడ్డికి ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలు ఘన నివాళులర్పించారు. మంగళవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో వారు సమావేశం నిర్వహిం�
దేవుని భూమిపై తొండాట మొదలైంది. దాదాపు రూ. 1.50 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదంతా అధికార పార్టీ నాయకుల అండతోనే జరుగుతోందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు.