వేలేరు మండలానికి సాగునీరు తీసుకొచ్చిన ఘనత ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిదేనని.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి తాను నీళ్లు తెచ్చానని చెప్పుకోవడం సిగ్గుచేటని వేలేరు మండల బీఆర్ఎస్ నాయకులు, సర్పంచ్ అభ్యర్థి ఇ�
కాంగ్రెస్ గూండాల దాడిలో మరో బీఆర్ఎస్ నాయకుడు దారుణహత్యకు గురయ్యాడు. ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోతుందనే భయంతో కాంగ్రెస్ గూండాలు ఈ దారుణానికి ఒడిగట్టారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లి గ్ర
భూస్వాములు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసి పేదలను ఆదుకున్న దేవుడు పండుగ సాయన్న అని మాజీమంత్రి డాక్టర్ వి శ్రీనివాస్గౌడ్ కీర్తించారు. ఆదివారం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా పద్మావతి కాలనీ గ్రీన్
సుల్తానాబాద్ మండలంలోని నారాయణపూర్ గ్రామానికి చెందిని బీఆర్ఎస్ అనుబంధ యువజన విభాగం మండల అధ్యక్షుడు గుడుగుల సతీష్ తల్లి లక్ష్మి ఇటీవల మృతి చెందింది. కాగా బీఆర్ఎస్ నాయకులు ఆదివారం పరామర్శించారు.
స్థానిక ఎన్నికల ప్రచారం పోటాపోటీగా జరుగుతున్న సమయంలో దేవరకొండలో సీఎం సభ పేరుతో బీఆర్ఎస్ నేతలను,కార్యకర్తలను ఎక్కడికక్కడే ముందస్తు అరెస్టు చేశారు. రోజంతా పోలీసుస్టేషన్లలోనే ఉంచడం వల్ల శనివారం ఆసాంత�
నడిగడ్డ పోరాటాల పురిటి గడ్డ అని మరోసారి నిరూపితమైంది. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలంలోని పెద్ద ధన్వాడ శివారులో ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దయ్యింది. వ్యతిరేక పోరాట కమిటీ చేసిన ఉద్యమాల ఫలితంగా కంపెనీ రద్ద�
అందరి చూపు.. బీఆర్ఎస్ వైపే..
స్థానిక ఎన్నికల వేళ..కాంగ్రెస్, బీజేపీల నుంచి గులాబీ పార్టీలో చేరుతున్న నాయకులు, కార్యకర్తలు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరి చూపు బీఆర్ఎస్ వై�
బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.. వినడానికి విచిత్రంగా ఉన్నా.. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మేజర్ పంచాయతీలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. గ్రామ పంచాయతీ ఎ
ప్రజావ్యతిరేక పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్కు ప్రజ చేతిలో గుణపాఠం తప్పదని, రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ మాత్రమేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఆదివారం సిర�
మోసపూరిత హామీలతో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు స్థానిక ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలోని బాయికాడి పద్మయ
2009, నవంబర్ 29 చరిత్ర లో ఏ తెలంగాణ బిడ్డా మర్చిపోలేని దినమని, ఆ రోజు కేసీఆర్ చేపట్టిన దీక్ష వల్లే తెలంగాణ రాష్ట సాధన సాధ్యమైందని...లేకుంటే ఇప్పటికీ ఆంధ్ర పాలకుల చేతిలో దగాపడే వాళ్లమని బీఆర్ఎస్ నేతలు అన్నా�