బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు నియోజకవర్గ ఇన్చార్జి రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సూచనలతో, మాజీమంత్రి వనమ�
రేవంత్సర్కార్ రెండున్నరేండ్ల పాలనలో రాష్ట్ర అధోగతి పాలవుతున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నేత క్యామ మల్లేశ్ ధ్వజమెత్తా రు. ముఖ్యమంత్రి, మంత్రుల మాటలు కోటలు దాటుతుంటే, చేతలు మాత్రం గడప దాటడం లేదని దుయ్యబట�
రైతులకు మాయమాటలు చెప్పి, మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు పండించిన పంటను సకాలంలో కొనుగోలు చేయక రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తుందని, రైతులకు ఇచ్చిన హామీల అమలులో తీవ్రంగా వి�
ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా ముత్తంగి డివిజన్లోని వెలిమెలలో గురువారం రూ. 45 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డ�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలు ఇటీవల పాదయాత్రకు పిలుపునిచ్చారు. దీంతో రేవంత్రెడ్డి సర్కార్�
కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని నేతన్న చౌరస్తాలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ శ్రేణులపై సోమవారం బీజేపీ నాయకులు దాడ�
జిల్లాలో మంత్రులు, మిల్లర్లు కుమ్మక్కయ్యారని, మంత్రులకు కమీషన్లు ఇచ్చేందుకే మిల్లర్లు తరుగు పేరుతో రైతుల నుంచి ధాన్యం కటింగ్ చేసి దోచుకుంటున్నారని సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ర�
కేంద్ర మంత్రిగా బాధ్యతతో వ్యవహరించాల్సిన బండి సంజయ్ తన పదవిని అడ్డుపెట్టుకొని పోక్సో కేసులో నిందితుడైన తన కుమారుడిని కాపాడుకునేందుకు చేయని ప్రయత్నం లేదని మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత, తుల ఉమ అన్నారు. క�
గ్రామస్తులకు ఉచితంగా శుద్ధ నీటిని ఇచ్చేందుకు దాత సాయంతో ఏర్పాట్లు చేశారు.. ఈ నీళ్లు ప్రజలకు అందకుం డా అధికార పార్టీ నాయకుల ప్రోద్భలంతో అధికారులు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ సోమవారం తిమ్మాజిపేట మండలకేం
బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ డిమాండ్ చేశారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్�
‘సర్' పట్ల బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు అన్నారు. శంభీపూర్లోని ఎమ్మెల్సీ కార్యాలయంలో ఆదివారం శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆ�