రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్ కు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు కరీంనగర్ శ్రీపురం కాలనీలో ని ఆయన �
వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యాలు, భూకబ్జాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. సోమవారం ఆయన వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్�
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలు పెచ్చుమీరాయని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు మండిపడ్డారు. కాంగ్రెస్ పాలకుల�
బోనకల్లుకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను శుక్రవారం కలిసి తమపై కాంగ్రెస్ నాయకులు, పోలీసులు కుమ్మక్కై పెడుతున్న అక్రమ కేసులపై ఫిర్యాదు �
రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల్లో సోమవారం పాలకవర్గాల ప్రమాణ స్వీకారం వేళ కాంగ్రెస్ నాయకులు పలుచోట్ల దౌర్జన్యాలకు దిగారు. పలువురు బీఆర్ఎస్ నాయకులు, పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులపై బె�
BRS leaders warn | కారు గుర్తుపై గెలుపొంది కాంగ్రెస్కు మారిన ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డికి ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని గద్వాల జిల్లా బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు.
జడ్చర్ల నియోజకవర్గంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చెందడం.. సొంత ఊర్లో కూడా తమ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలువకపోవడంతో ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వేలేరు మండలానికి సాగునీరు తీసుకొచ్చిన ఘనత ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిదేనని.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి తాను నీళ్లు తెచ్చానని చెప్పుకోవడం సిగ్గుచేటని వేలేరు మండల బీఆర్ఎస్ నాయకులు, సర్పంచ్ అభ్యర్థి ఇ�
కాంగ్రెస్ గూండాల దాడిలో మరో బీఆర్ఎస్ నాయకుడు దారుణహత్యకు గురయ్యాడు. ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోతుందనే భయంతో కాంగ్రెస్ గూండాలు ఈ దారుణానికి ఒడిగట్టారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లి గ్ర
భూస్వాములు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసి పేదలను ఆదుకున్న దేవుడు పండుగ సాయన్న అని మాజీమంత్రి డాక్టర్ వి శ్రీనివాస్గౌడ్ కీర్తించారు. ఆదివారం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా పద్మావతి కాలనీ గ్రీన్
సుల్తానాబాద్ మండలంలోని నారాయణపూర్ గ్రామానికి చెందిని బీఆర్ఎస్ అనుబంధ యువజన విభాగం మండల అధ్యక్షుడు గుడుగుల సతీష్ తల్లి లక్ష్మి ఇటీవల మృతి చెందింది. కాగా బీఆర్ఎస్ నాయకులు ఆదివారం పరామర్శించారు.