అభివృద్ధి పనులను అడ్డుకుంటే కాంగ్రెస్ నాయకులకు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. శనివారం ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తుమ్మలపల్లిలోని పగిడేరు వాగుపై నిర్మాణంలో ఉన్న లో-లె
కోటకొండ రోడ్డు పనులు వెంటనే పూర్తి చే యాలని కోరుతూ పేట మండలంలోని అప్పక్పల్లి వద్ద శనివారం బీఆర్ఎస్, బీజేపీ ఆధ్వర్యంలో కోటకొండతో పాటు వివిధ గ్రామాల నాయకులు, సర్పంచు లు, రైతులు పెద్దఎత్తున పేట-హైదరాబాద�
సింగరేణి కార్మికుల సమస్యలపై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కౌశిక హరి చేపట్టిన పాదయాత్రకు మద్దతుగా వెళ్తున్న పాలకుర్తి మండలం బీఆర్ఎస్ నాయకులను బసంత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసి బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ కు తర�
అసెంబ్లీ ఎన్నికల ముం దు రాష్ట్ర ప్రజలను ఆశపెట్టి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నాయకులు రాష్ర్టాన్ని ఆగం చేశారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు.
గృహిణులు జాతి నిర్మాతలు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం తెలంగాణభవన్లోజెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉ�
నవాబుపేట మండలంలోని మూలమాడ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలపై ఎదుటిపక్షం దాడి చేయగా పోలీసులు బీఆర్ఎస్ వారిపైనే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించడంపై ఆ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డా�
సీఎం రేవంత్రెడ్డి ఉప్పల్ భగాయత్ పర్యటన సందర్భంగా ఆదివారం తెల్లవారుజాము నుంచే బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేశారు. ఎల్బీనగర్, ఉప్పల్, మల్కాజిగిరి నియోజకవర్గంలో తాగునీరు, డ్రైనే�
కృష్ణ, భీమా తుంగభద్ర నది జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రంతోపాటు ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రయోజనాలు తాకట్టు పెట్టడానికి రేవంత్రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆంధ్ర, కర్ణాటక ప్రయోజనాలను కాపాడేందుకే ఉమ్మడి జిల్�
Gadwal District | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలోని గద్వాల నియోజకవర్గంలోని ప్రాజెక్టుల సందర్శన నిరాశపరిచిందని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ బాసు హనుమంతు నాయుడు ఆరోపించారు.
ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులను గృహ నిర్బంధం పేరుతో అడ్డుకోవడం అప్రజాస్వామికమని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. గురువారం మధ్యాహ్నం ప్రాజెక్టుల నిర్మా�
తెలంగాణ వాదులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను సీ ఎం పర్యటన పేరుతో నిర్బంధించడం ఎంత వరకు సమంజసం అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి గురువారం ప్రకటనలో పేర్కొన్నారు. గురు, శుక్రవారాల్లో ఉమ్మడి పా