భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అన్ని వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్ అని, ఆయన అం దరివాడని, ఆదర్శప్రాయుడని మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, వీ శ్రీనివాస్�
రాష్ట్ర ప్రజలందరూ రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి.. అని కోరుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే, కేసీఆర్ సభ చొప్పదండి నియోజకవర్గ ఇన్చార్జి పెద్ది సుదర్శన్రెడ్డి పేర్కొన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పేదవాడి చేతిలో బ్రహ్మాస్త్రమని రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. మంగళవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని తి
శంకర్పల్లి మండల పరిధిలో ఇటీవల మరణించిన బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధుల కుటుంబాలను మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో శనివారం సంఘ సంస్కర్త, విద్యావేత్త, రచయిత మహాత్మా జ్యోతిబా ఫూలే కు బీఆర్ఎస్ నాయకులు నివాళులర్పించారు. బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు తుమ్మల రాంబాబు ఆధ్వర్యంలో పూల�
పంట చేతికొస్తున్న క్రమంలో ఊరూరా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని పలు మండలాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు తహసీల్దార్, సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో గురువారం
రాష్ట్రంలోని 23 వేల మంది విద్యుత్ కార్మికులను పర్మినెంట్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బాన్సువాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్, రైతుబంధు సమితి కామారెడ్డి జిల్లా మాజీ కన్వీనర్ దుద్
అవసరం లేని చోట రిజర్వాయర్ నిర్మిస్తే రైతులకు నష్టం.. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది... ప్రజాధనం వృథా అవుతుంది.. ఈ విషయాలన్నీ తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల కోసం కక్కుర్తి పడి గొల్లపల్లి-చీర్కపల్�
మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు డైవర్షన్ పాలసీలో భాగంగా చేస్తున్న అరాచకాలను ప్రశ్నిస్తున్న నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నదని బీఆర్ఎస్ నాయక�
బీఆర్ఎస్ నేతలపై నిర్బం ధం కొనసాగుతున్నది. ఇండస్ట్రియల్ పార్కు పేరిట తమ భూములు గుంజుకోవద్దని పేర్కొంటూ పక్షం రోజులుగా పరిగి మండలం కాళ్లాపూర్, రాపోల్ గ్రామాల రైతులు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఈ �
ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను క్యాతనపల్లిలో గృహ నిర్బంధం చేశారు. ఆదివారం ఆయన నివాసంలో మందమర్రి సీఐ పర్స రమేశ్ ఆధ్వర్యంలో పోలీసులు హౌస్ అరెస్ట్
అధికారం అండతో కాంగ్రెస్ మూకలు రెచ్చిపోయారు. మొన్న సిద్దిపేటలో.. ఇప్పుడు గజ్వేల్లో గూండాయిజం చేశారు. మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ అధికారిక క్యాంప్ కార్యాలయంపై శనివారం కాంగ్రెస్ గూం�
KCR Camp Office | ప్రతిపక్ష నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ , హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి , ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రంగా ఖండించ�