ప్రజాపాలనలో నిర్బంధకాండ నిత్యకృత్యమైంది. నిర్బంధాలు, అక్రమ అరెస్ట్లు, కేసులు సహజంగా మారాయి. మంత్రులు, ముఖ్యమంత్రి పర్యటన ఉంటే చాలు ప్రశ్నించేవారు పోలీసుల చేతిలో బంధీలవుతారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెల�
అవినీతి, అక్రమాలపై ప్రశ్నించే వారిని కాంగ్రెస్ ప్రభుత్వం అస్సలు సహించడంలేదు. బీఆర్ఎస్ నేతలపై నిత్యం నిర్బంధం కొనసాగిస్తున్నది. పోలీసులతో అరెస్టులు చేయిస్తున్నది. కుటుంబ సభ్యులతో కలిసి బయటికి వెళ్ల�
మంత్రులు విసిరిన సవాల్ను స్వీకరించి గురువారం గన్పార్కు వద్ద చర్చ కోసం తెలంగాణ భవన్ నుంచి బయలుదేరిన 25మంది బీఆర్ఎస్ నేతలపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
BRS Leaders | బీఆర్ఎస్ నాయకులకు సవాలు విసిరిన కాంగ్రెస్ మంత్రులు తోక ముడిచి పారిపోయారని నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.
రైతులు పండించిన జొన్నలు కొనకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు చేపట్టి రైతుల తరపున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి హెచ్చర
మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు భద్రత తగ్గించడంపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగ
BRS | నిరుద్యోగులు, ఉద్యోగ నియామకాలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నల్లగొం డ సభలో చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశం�
గృహ ప్రవేశం చేస్తున్న ఇంటిపై దౌర్జన్యకాండ సాగించిన వారిలో కాంగ్రెస్ నాయకులే పాత్ర బయటపడింది. మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ ప్రధాన నాయకుల అనుచరులే గృహప్రవేశం చేస్తున్న వారిపై దౌర్జన్యకాండ సాగించార
‘సర్'పై ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సూచించారు. ఆదివారం నారాయణపేట జిల్లా కోస్గిలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బీఎల్ఏలతో కలిసి ముఖ్యకార్య
సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపల్ పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో పేలుడు జరిగి ఏడాది కావస్తున్న సందర్భంగా ఈనెల 30న పారిశ్రామికవాడలో మృతుల జ్ఞాపకార్థం బీఆర్ఎస్ నాయకులు సంస్మరణ స�
సంగారెడ్డి జిల్లా అందోల్-జోగిపేట మున్సిపల్ పరిధిలోని 1141 సర్వే నంబర్ ప్రభుత్వ భూమిలో కొందరు అక్రమంగా మొరం తరలిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. ఈ సర్వేనంబర్లో కొన్ని రోజులుగా ఇష్టారీతిన తవ్వకాలు జ
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎస్ఐఆర్పై అవగాహన కలిగి ఉండాలని, బూత్ స్థాయిలో ఓట్లు తొలిగించకుండా జాగ్రత్త పడలని మాజీ డిప్యూటీ స్పీకర్,బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి �
జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్లో 8 నెలలుగా రోడ్డు పనులు పెండింగ్లో ఉండడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని ఖైరతాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి మన్నె గోవర్ధన్రెడ్డి అన్నా�
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలు రోజురోజుకూ పేట్రేగిపోతున్నది. బీఆర్ఎస్ నాయకులనే టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు.