కష్టాల్లో ఉన్న క్యాన్సర్ బాధిత జర్నలిస్ట్ ఖాజా కుటుంబానికి బీఆర్ఎస్ నేత భరోసానిచ్చారు. ఆయన దీనస్థితిని తెలుసుకున్న బీఆర్ఎస్వై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయల కార్తీక్ రూ.50వేలు సమకూర్చగా, గురువా�
మున్సిపల్ ఎన్నికల్లో పలుచోట్ల ఓటమి భయంతో కాం గ్రెస్ పార్టీ అభ్యర్ధులు, కార్యకర్తలు గూండాగిరి ప్రదర్శించారు. గెలుపు కోసం అడ్డదారులు తొక్కారు. దాడు లు, దౌర్జన్యాలకు తెరలేపుతూ విచ్చలవిడిగా దొంగ ఓట్లకు ప�
కాంగ్రెస్ నాయకులు డబ్బులు పంచుతున్నారని, అడ్డుకోవాలని ఫి ర్యాదు చేసిన బీఆర్ఎస్ నాయకులతో కట్టంగూరు ఎస్సై దురుసుగా వ్యవహరించారు. దీం తో చిట్యాల 1వ వార్డులో కొద్ది సేపు ఉద్రిక్తతనెలకొన్నది. బుధవారం చిట�
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యానికి పాల్పడింది. బుధవారం సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీలకు పోలింగ్ జరిగింది. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, నాయకులు పోలింగ్ క
మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు బరితెగించి బీఆర్ఎస్ అభ్యర్థులు,నేతల ఇండ్లపై దాడులు చేస్తున్నారు. మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ మున్సిపాలిటీల్లో బీఆర�
బుగ్గ దేవాలయ రికార్డులు తాండూర్ గ్రామపంచాయతీ పరిధిలోకి మార్చి దేవాలయాన్ని తాండూర్ మండల పరిధిలోకి తీసుకోవాలని మంచిర్యాల జిల్లా తాండూర్ మండల బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో అన్ని పార్టీల నాయకులు ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. దాదాపు వారం రోజులుగా గల్లీ గల్లీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు కారు గుర్తుకు ఓటేసి గెలిప
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేటలోని పలు వార్డుల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు దండు కట్టి నిర్వహిస్తున్న ఇంటింటి ప్రచారం హోరెత్తిస్తోంది. ఈ సందర్భంగా అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి పద�
ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేతలు పథకం ప్రకారం దాడి చేశారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ఎల్లంపేట, అలియాబాద్, మూడుచింతలపల్లి మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్కు ప్రజల నుంచి వస్తున్�
మాజీ మంత్రి మల్లారెడ్డి, హరీశ్రావుపై కాంగ్రెస్ నాయకులు జరిపిన దాడి ఘటనపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు శనివా రం ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎ�