BRS Leaders | రాజేంద్రనగర్ మానస హిల్స్లో ఎలాంటి అనుమతులు లేకుండా కొండలను పిండి చేస్తున్న మంత్రి పొంగులేటి సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్స్ను బీఆర్ఎస్ నాయకులు గురువారం సందర్శించారు.
Balka Suman | మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నిక సందర్భంగా బాల్క సుమన్సహా బీఆర్ఎస్ నాయకులపై నమోదుచేసిన అక్రమ కేసులో మంచిర్యాల జిల్లా సెషన్స్ కోర్టు సోమవారం బెయిల్ మంజూరుచేసింది.
రైతులకు సకాలంలో యూరియా అందించాలని సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లిలోని భువనగిరి-చిట్యాల ప్రధాన రహదారి వద్ద రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు ఖాళీ యూరియా బస్తాలను ప్రదర్�
సాగు నీటిని విడుదల చేయడమే గాకుండా, పెండింగ్లో ఉన్న మూడు పంటలకు సంబంధించి రైతు భరోసా నిధులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లి స్టేజీ వద్ద ముస్తాబాద్ రహదార
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సొంత గ్రామం రుద్రంగిలో సాగునీళ్లు లేక పంటలు ఎండుతున్నాయని, రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగికి చెందిన బీఆర్ఎస్ నాయకులు ఆ�
వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నిరుపేదలు నిర్మించుకున్న ఇండ్లను కూల్చివేసి ఇంటిల్లిపాదికి నిలువ నీడ లేకుండా చేసింది కాంగ్రెస్ సర్కార్. వంట సామగ్రి, ఇతర వస్తువులన్నింటినీ మూటగట్టి ఖమ్మం నగరంలోని అంబేద�
ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలపై నిర్బంధకాండ కొనసాగుతున్నది. ఖమ్మంలోని వినోభానగర్ ప్రాంతంలో పేదల ఇండ్లను కూల్చివేశారన్న సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తా తా మధుసూదన్ కొ�
ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. వివరాల్లోకెళ్తే.. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వెలుగుమట్ల వినోభానగర్ ప్రాంతంలోని భూదాన్ భూముల్లో వందలాది మంది పేదల ఇళ్లను కాంగ�
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధం కావాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మహేశ్వరం మండలం నాగారం గ్రామ పరిధిలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో ఎంపీటీసీ, జె
Kyathanapalli | మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీలో పోలీసుల ఆగడాలు కొనసాగుతున్నాయి. బాల్క సుమన్ను అరెస్టు చేసినా అధికార పార్టీకి కడుపు మంట చల్లారడంలేదు. జైలులో ఉన్న బాల్క సుమన్ను వేధింపులకు గురిచేస�
చెన్నూర్ నియోజకవర్గంలోని క్యాతన్పల్లి మున్సిపాలిటీలో రాష్ట్ర మంత్రి వివేక్వెంకటస్వామి రాజ్యాంగాన్ని ఖూనీ చేసి, నిరంకుశపాలన కొనసాగిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, కోటపల్లి మాజీ వైస్ ఎంపీ�
శాతవాహన యూనివర్సిటీలో దివ్యాంగుడైన విద్యార్థి నర్సయ్యను పరీక్ష రాయడానికి అనమతించకపోవడంపై విద్యార్థులు మూడో రోజు శుక్రవారం తరగతి గదిలో శాంతియుతంగా నిరసన తెలిపారు.