బీఆర్ఎస్ ఏ చిన్న నిరసన చేపట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతున్నదా? పార్టీ ముఖ్యనేతలు కేటీఆర్, హరీశ్రావు హైదరాబాద్ మినహా రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ పర్యటించటానికి వీళ్లేదు అన్నట్టు కక్ష
Non-locals | ఇటీవల ఎన్నికల కమిషన్ చేపట్టిన సర్ ప్రక్రియలో నమోదైన స్థానికేతురుల పేర్లను తొలగించాలని మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని మాదారం టౌన్ షిప్ బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన భూ రీసర్వేను వేగవంతం చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏడాదిన్నరలోపు వ్యవసాయ �
నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డితో మరో 38 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కల్యాణలక్ష్మి పథకాన్ని కొనసాగించాలని కోరుతూ గురువారం నాగర్కర్నూల్ జిల్ల
వనపర్తి మండలం కిష్టగిరి గ్రామానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి చొరవతో సాగునీరు రావడంతో బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం గ్రామ సమీపంలోని మినీ లిఫ్ట్ నుంచి విడుదలైన సాగునీ�
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జగిత్యాల పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా నాయకులను అరెస్టు �
రాష్ట్రంలోని వీఆర్ఏ కుటుంబాలకు అండగా నిలువాలని వీఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ రాజశేఖర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కు విజ్ఞప్తిచేశారు. తమ కుటుంబాలకు అండగా నిలువాలని కోరారు. గు�
ప్రజా సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కల్యాణలక్ష్మి- షాదీముబారక్ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిర్మల్లో ర్యాలీ నిర్వహించారు. ఆర్డీవో క
ప్రస్తుత వానకాలంలో కరువు కళ్లకు కనిపిస్తోం ది.. అయితే ఇదేదో సహజ సిద్ధంగా వచ్చింది కాదు..కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినదేనని స్పష్టం గా అర్థమవుతోంది. బీఆర్ఎస్ పదేండ్ల పాలన లో సూర్యాపేట జిల్లాలో వర్షాభావ �
ఆడబిడ్డలపై కాంగ్రెస్ సర్కారు కుట్రపూరితంగా వ్యవహరిస్తుండడంపై బీఆర్ఎస్ కన్నెర్రజేసింది. పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్
యూరియా కొరత రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మెదక్ జిల్లా నర్సాపూర్ రైతువేదికలో ఎంపీడీవో ప్రశాంత్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమా