సన్మానం అనుకొని కారు దిగిన మంత్రి సీతక్క.. రైతుల సమస్యలు చెప్పగానే కారెక్కి వెళ్లిపోయి.. రైతులపై కేసులు పెట్టించడం తగదని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. సదాశివనగర్లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశ�
పాలనను తుంగలో తొక్కి సీఎం రేవంత్రెడ్డి కక్షపూరిత రాజకీయాలు చేస్తూ.. రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగిస్తున్నారని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దిండిగాల రాజేందర్ మండిపడ్
ఏర్గట్ల మాజీ జడ్పీటీసీ సభ్యుడు గుల్లే రాజేశ్వర్, గ్రామాభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షుడు అరుణ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీని వీడి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశ�
‘డబుల్' ఇం డ్ల లబ్ధిదారులేమైనా దొంగ లా?.. వారిపై పోలీసులు, అధికారులు వ్యవహరించిన తీరును బీఆర్ఎస్ నాయకు లు ఖండించారు. గురువా రం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు కటకం జనా
Voter list | మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని సోమగూడెం(బి) గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా లో తప్పుల సవరణ పై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.
రుద్రంగి మండలం మానాల, గిరిజన తండా రైతులు పండించిన వరి, మొక్కజొన్న ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దేగావత్ తిరుపతి డిమాండ్ చేశారు. రుద్రంగి మండలం మానాల గ్రామంలో వైస్
ప్రతిపక్షంలో ఉన్నా నిత్యం ప్రజాసేవలో బీఆర్ఎస్ నేతల నుంచి గ్రామస్థాయి నాయకుల వరకు ప్రజాసేవలో ఉన్నామని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాలలోని రేణుక గార్డెన్స్ల
ఉమ్మడి ఖమ్మం జిల్లా పత్తి రైతులకు బీఆర్ఎస్ బాసటగా నిలిచింది. వారి సమస్యల పరిష్కారం కోసం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ (ఏఎంసీ)లోని పత్తి యార్డు వద్ద దూదిపూల రైతులతో కలిసి బీఆర్ఎస్ నేతలు మంగళవారం ధర్నాకు ది�
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పూర్తయిన పనులకు పిలిచిన టెండర్లు వెంటనే రద్దు చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు కలెక్టర్కు రాసిన వినతిపత్రాన్ని శనివారం స్థానిక కలెక్టర�
రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో ఏం కోల్పోయారో ప్రజలు గ్రహించారని, మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం కోసమే ఎదురుచూస్తున్నారని, రాబోయే రోజులు మనవేనని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. కార్యకర్తల�
బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ నాయకుల దాడులు పెట్రేగిపోతున్నాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి దాడులను సహించేది లేదని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి హెచ్చరించారు.
అధికార బలంతో కాంగ్రెస్ .. ఉప ఎన్నికను అభాసుపాలు చేసింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లుగా వ్యవహరించింది. గెలుపు కోసం వెంపర్లాడుతూ నిబంధనలను కాలరాసింది.