తుఫాన్ కారణంగా చేతికి వచ్చిన పరిపంట పూర్తిగా నేలపాలు కావడంతో రైతన్నలు కన్నీరు పర్యంతమవుతున్నారని, ప్రతీ పంటకు ఎకరా రూ.30వేలు నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
మొంథా తుఫాన్ నేపథ్యంలో రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలతో హనుమకొండ, వరంగల్ పట్టణాల్లో అనేక ప్రాంతాలు నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందిపడ్డారు. పలు కాలనీల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడం, రోడ్లపైకి డ�
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదవ్ కుటుంబ అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతున్నది. గల్లీలు దాటనీయం, ఇండ్లలో ఉండనీయబోమంటూ నవీన్యాదవ్ హెచ్చరించిన కొద్ది గంటలకే ఆయన తమ్ముడు వ
‘జూబ్లీహిల్స్ మీ అయ్యజాగీరా.. పోలీసులను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తారా..’ అంటూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై బీఆర్ఎస్ సీనియర్ నేత డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్�
Naveen Yadav | ‘జూబ్లీహిల్స్ నా ఇల్లు.. నా ప్రాంతం.. ఎక్కడినుంచో వచ్చి నన్ను టార్గెట్ చేస్తే.. మీరు కాదు కదా మీ బాసులు కూడా గల్లీదాటరు. మీరు మీ ఇల్లు చూడరు’ అంటూ జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్�
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మంగళవారం తెల్లవారుజామున అనారోగ్యంతో హైదరాబాద్లో మృతిచెందారు. హరీశ్రావుకు పితృవియోగం జరిగిన విషయం తెలియగానే ఉమ్మడి మెదక
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి దయతోనే ఎమ్మెల్యేగా కడియం శ్రీహరి గెలిచారని, పల్లాని విమర్శించే నైతిక హక్కు ఎమ్మెల్యే కడియం శ్రీహరికి లేదని హనుమకొండ జిల్లా వేలేరు మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడ్�
‘మంత్రి అడ్లూరి లక్ష్మణ్ భయపడ్డారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలన.. రెండేండ్ల కాంగ్రెస్ పాలనపై ఆయన విసిరిన సవాల్నే తాను స్వీకరించి చర్చలకు వస్తే మంత్రి ముఖం చాటేశారు’ అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమె
గుంతలమయమైన రహదారులను వెంటనే మరమ్మతు గులాబీ దళం నినదించింది. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుపు మేరకు వారంరోజులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా అధ్వానంగా ఉన్న �
అసెంబ్లీ ఎన్నికల సమయంలో యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని నమ్మబలికి జాబ్ క్యాలెండర్ ప్రకటించినట్లు డబ్బా కొట్టుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగాలు భర్తీ చేయకుండా యువ
అన్నా అంటే నేనున్నా ..అంటూ నిరంతరం మీతోనే ఉంటూ ‘గోపన్న‘గా మీ గుండెల్లో చోటు సంపాదించుకున్న దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చూపిన బాటలోనే తాను కూడా ప్రయాణిస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోప�
బోరబండ డివిజన్ సైట్-1 లో తమ తల్లి మాగంటి సునీతకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న మాగంటి అక్షర, దిశిరలకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం 50 మందికి మించకుండా కేవ