కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ పెద్దలు కుమ్మక్కై సింగరేణి కుంభకోణాన్ని కనుమరుగు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షుడు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపిం�
బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద బీఆర్ఎస్, టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ సంయుక్త కార్యదర్శి దాసరి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంల�
మా పార్టీలో చేరండి. మీకు బీఫారం ఇవ్వడంతో పాటు ఖర్చులు మేము భరిస్తాం అని కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతలకు ఆఫర్ ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని కాకా పడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎ
బీఆర్ఎస్ గద్దెలను కూల్చాలని ఈ నెల 18న ఖమ్మంలో స్వయాన సీఎం రేవంత్రెడ్డి పిలుపునివ్వడంపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు �
Donation | శ్రీ రేణుక ఎల్లమ్మ దేవస్థానంలో ఏర్పాటు చేయనున్న ధ్వజ స్తంభం ఏర్పాటు కోసం బీఆర్ఎస్ నాయకులు భారీ మొత్తంలో విరాళం అందించారు. బీఆర్ఎస్ నేతలు రొక్కం భీం రెడ్డి, రొక్కం శేఖర్ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులకు రూ. 4ల
ఖమ్మం జిల్లాలో ఆదివారం జరిగిన సీఎం రేవంత్ పర్యటన ఆద్యంతం తమ ప్ర భుత్వం గొప్పలను వివరించడానికే సరిపోయింది. జిల్లా అభివృద్ధిని గత బీఆర్ఎస్ ప్ర భుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదని, అభివృ ద్ధి అంతా తమ ప్రభుత�
కథలాపూర్ మండలం భూషణరావుపేట గ్రామానికి చెందిన మార్కెఫెడ్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి లోక బాపురెడ్డి తల్లి నర్సవ్వ ఇటివలే మృతిచెందారు. కాగా ఆదివారం కథలాపూర్ మండలకేంద్రంలోని ఎస్
సీఎం రేవంత్రెడ్డి ఆదిలాబాద్ జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలంలోని చనాక-కొరాట ప్రాజెక్టు నీటిని విడుదల చేయడానికి ముఖ్యమంత�
పాలన చేతకాక కాంగ్రెస్ సర్కార్ పండుగ పూట జర్నలిస్టులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్టులను ఆయన బ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనాపరంగా వేసే ప్రతి అడుగు వెనుక గత ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయాలని లేదా ప్రజల్లో బీఆర్ఎస్ నాయకుల ప్రాబల్యాన్ని తగ్గించాలనే లక్ష్యమే దాగి ఉంటోంది. అదే కోణం ఇప్పుడు జిల్ల
Narsapur BRS | కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా నర్సాపూర్ మున్సిపాలిటీలో అభివృద్ధి ఏమి జరగలేదని మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, మాజీ వైస్ చైర్మన్ నయీమొద్దీన్ విమర్శించారు. మంగళవారం నర్సాపూర్ ఎమ్మెల�
సీఎం రేవంత్రెడ్డి కృష్ణా జలాలు ఆంధ్రాకు తరలించేందుకు కుట్ర చేస్తున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆరోపి�
అమీన్పూర్ పరిధి కిష్టారెడ్డిపేటను నూతన డివిజన్గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నాయకులు చేపట్టిన రిలే నిహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. ఆదివారం కిష్టారెడ్డిపేట ప్రధాన రహదారిపై రాస్తార�