కాంగ్రెస్ హామీలకు బడ్జెట్టే సరిపోదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. మరి ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ పార్టీకి పనిచేయటం మానుకోవాలి. లేదం టే నిన్నూ నీ భార్యను కాల్చి చంపేస్తాం’ అంటూ మహారాష్ట్రలోని రాజకీయ పార్టీలు స్థానిక బీఆర్ఎస్ నేతలపై బెదిరింపులకు దిగుతున్నాయి. ఈ మేరకు బీడ్ జిల్లా గెవరా�
బీఆర్ఎస్ కార్యకర్తల బీమా కోసం ఇన్సూరెన్స్ సంస్థకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారక రామారావు రూ.25 కోట్ల చెక్కు అందించారు.
పాలమూరు ఎత్తిపోతలతో ప్రతి పల్లెకూ సాగు, తాగునీరు అందనుందని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్డ్డి పేర్కొన్నారు. మరికొన్ని రోజుల్లో పాలమూరు ఎత్తిపోతల కాలువ పనులు ప్రారంభం కానుండగా.. ఏడాదిలో కృష్ణమ్మ పరుగులత
ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత ప్రతిపక్షాలకు విసిరే సవాళ్లు మాములుగా ఉండవు. తాజాగా ఆయన ఒకేసారి 114 మంది అభ్యర్థులను ప్రకటించి వారికి కంటిమీద కునుకు లేకుండా చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి రావాలన�
రాష్ట్రంలోని బీఆర్ఎస్ నేతలను కేంద్రం టార్గెట్ చేసిందా? ఎన్నికలు సమీపిస్తున్న వేళ మానసికంగా దెబ్బతీసేందుకు కుయుక్తులు పన్నుతున్నదా? అందుకు కేంద్ర పరిధిలోని దర్యాప్తు సంస్థలను మళ్లీ ఉసిగొల్పుతున్న�
ఒక కళాకారుడిగా ఈ జిల్లాకు వచ్చిన తనను ఇక్కడి ప్రజలు ఎంతో ప్రేమాభిమానాన్ని చూపించి అక్కున చేర్చుకున్నారని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు.
పరిగి అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేరు సీఎం కేసీఆర్ ప్రకటించడంతో సోమవారం పరిగిలో బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థులను ప్ర�
ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలకు టికెట్ల విషయంలో కొన్నాళ్లుగా వస్తున్న ఊహాగానాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెరదించారు. అక్కడితో అగకుండా అందరి అంచనాలను తారు మారు చేస్తూ 115మంది అభ్యర్థులతో జాబితా విడు�
సీఎం కేసీఆర్ పాలన చారిత్రక విజయాలతో దూసుకెళుతున్నదని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. శనివారం స్థానిక అంబేద్కర్ కూడలిలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు తీసుకురావడంపై సీఎం కేసీఆర్ చిత