Deeksha Divas | తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక ఘట్టమైన కేసీఆర్ చేపట్టిన దీక్ష దివాస్ కు 17 ఏండ్లు నిండిన సందర్భంగా శనివారం నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన దీక్షను పోలీసులు అడ్డుకున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వెలువడిన నోటిఫికేషన్లో నాగర్కర్నూల్ జిల్లా వ్యాప్తంగా రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ నాయకులు హైకోర్టుకు వెళ్లారు. వెల్దండ మండలం తిమ్మినోనిపల�
గ్రామపంచాయతీ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని మాజీ ఎమ్మెల్యే, ఇల్లెందు నియోజకవర్గ ఇన్చార్జి బానోతు హరిప్రియానాయక్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇల్లెందు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ క�
ఐదు లక్షల కోట్ల రూపాయలు దోచుకోవటమే లక్ష్యంగా అమల్లోకి తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ (హిల్ట్) పాలసీని రేవంత్రెడ్డి ప్రభుత్వం మభ్యపెట్టి మారేడు కాయ అని చెప్పే ప్�
సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషితో సత్తా చాటేందుకు సంసిద్ధులు కావాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అమలు చేయని హామీలే ఎన్నికల్లో అస�
ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నాయకులు సోమవారం ఆందోళన నిర్వహిం
సన్మానం అనుకొని కారు దిగిన మంత్రి సీతక్క.. రైతుల సమస్యలు చెప్పగానే కారెక్కి వెళ్లిపోయి.. రైతులపై కేసులు పెట్టించడం తగదని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. సదాశివనగర్లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశ�
పాలనను తుంగలో తొక్కి సీఎం రేవంత్రెడ్డి కక్షపూరిత రాజకీయాలు చేస్తూ.. రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగిస్తున్నారని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దిండిగాల రాజేందర్ మండిపడ్
ఏర్గట్ల మాజీ జడ్పీటీసీ సభ్యుడు గుల్లే రాజేశ్వర్, గ్రామాభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షుడు అరుణ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీని వీడి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశ�
‘డబుల్' ఇం డ్ల లబ్ధిదారులేమైనా దొంగ లా?.. వారిపై పోలీసులు, అధికారులు వ్యవహరించిన తీరును బీఆర్ఎస్ నాయకు లు ఖండించారు. గురువా రం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు కటకం జనా
Voter list | మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని సోమగూడెం(బి) గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా లో తప్పుల సవరణ పై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.