జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికారపార్టీ కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో స్థానికేతరులకు ప్రవేశం లేదని తెలిసీ మంత్రులు యథేచ్ఛగా తిరిగారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అరాచకాలపై బీఆర్ఎస్ నేతలు మంగళవారం ఒక్కరోజే ఎన్నికల సంఘానికి 60కి పైగా ఫిర్యాదులు చే�
ఉప ఎన్నిక జరగనున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఓటర్లకు విచ్చలవిడిగా మద్యం, నగదు, లక్షలాది చీరలు, కుక్కర్లు, గ్రై
BRS Leaders | జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో ఖాళీ అయిన స్థానంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గోపినాథ్ సతీమణి సునీత ను గెలిపించాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ పెద్దఎత్తున ఎన్నిక ల అక్రమాలకు పాల్పడుతున్నదని ఆరోపి స్తూ బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ఎన్నికల సం ఘం (ఈసీఐ)కి ఫిర్యాదు చేసింది. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార�
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్-మన్నెగూడ రోడ్డు విస్తరణతోపాటు అంగడిచిట్టంపల్లి గేట్ నుంచి కంకల్ వరకు రోడ్�
పత్తి కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) వైఖరిని నిరసిస్తూ బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన బీజేపీ ఎంపీ నగేష్ ఇంటి ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింద
తుఫాన్ కారణంగా చేతికి వచ్చిన పరిపంట పూర్తిగా నేలపాలు కావడంతో రైతన్నలు కన్నీరు పర్యంతమవుతున్నారని, ప్రతీ పంటకు ఎకరా రూ.30వేలు నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
మొంథా తుఫాన్ నేపథ్యంలో రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలతో హనుమకొండ, వరంగల్ పట్టణాల్లో అనేక ప్రాంతాలు నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందిపడ్డారు. పలు కాలనీల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడం, రోడ్లపైకి డ�