మండలంలోని బుద్ధారంగండి వద్ద ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో ఎలుకలు కరపడంతో ఏడుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. గురుకుల పాఠశాలలో పదో తరగతికి చెందిన ఏడుగురు విద్యార్థులు ఆదివారం రాత్ర�
చిగురుమామిడి మండలంలోని గునుకుల పల్లె లో బీఆర్ఎస్ మండల నాయకుడు కొమ్మెర మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి మాతృమూర్తి ఎల్లవ్వ మృతిచెందింది. కాగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య ఆధ్వర్యంలో నాయకులు �
తెలంగాణాలో పోలీసు రాజ్యం నడుస్తున్నదని, మంత్రులకు పాలన చేతకాక పోలీసులను ముందు పెడుతున్నారని ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోలీసులను అడ్డు పెట్టుకొని పాలన సాగిస్తూ బీఆర్ఎస్ నాయకుల�
సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని దురాజ్పల్లి 5వ వార్డు మాజీ కౌన్సిలర్ షేక్ బాషాను ఓ దాడి కేసులో చివ్వెంల ఎస్సై మహేశ్వర్ శనివారం అర్ధరాత్రి అరెస్టు చేసి పోలీస్టేషన్కు తరలించారు.
Farooq Hussain | గత 35 సంవత్సరాల నుంచి దుబ్బాక నియోజకవర్గ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ పదవి ఉన్నా.. లేకున్నా కష్టసమయాల్లో పార్టీలకు పతీతంగా అందరిని కలుపుకొని పోయి పేదలకు సేవ చేస్తున్న ఘనత మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ
BRS Leaders | కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను డైవర్షన్ చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై బురద జల్లే రాజకీయ కుట్ర చేస్తుందని మెదక్ జిల్లా గ్రంధాలయ సం
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు.
వేములవాడ నియోజకవర్గంలో మరో అరాచక పర్వం చోటుచేసుకున్నది. గతంలో యూరియా దొరకడం లేదని మీడియాకు చెప్పిన రైతులతో సారీ చెప్పించిన అధికార పార్టీ నాయకులు.. యూరియా కోసం రైతులకు అండగా నిలబడిన బీఆర్ఎస్ నాయకులపై ఏ
ఘోష్ కమిషన్ రిపోర్టు సాకుతో బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నించి విఫలమైందని, కాలేశ్వరం ప్రాజెక్టు జలాలతో హుస్నాబాద్ నియోజకవర్గంలో రైతులు సుఖసంతోషాలతో ఉన్నారని బీఆర్ఎస్ నాయకులు కొత్త �