రేవంత్ పాలనలో కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యాలకు దిగుతున్నారు. బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపుతున్నారు.
మెదక్ పట్టణంలో రాజకీయ ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమంటున్నాయి. బీఆర్ఎస్ నాయకుల వాహనాలను గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి దగ్ధం చేశారు.రాత్రివేళలో గుర్తు తెలియని వ్యక్తులు ముందుగా రెక్కీ నిర్వహ�
చెన్నూర్కు చెందిన బీఆర్ఎస్ నే తలపై పోలీసులు కేసులు న మోదు చేశారు. చెన్నూర్ ని యోజకవర్గం క్యాతనపల్లిలో ఎన్నికల విధుల్లో ఉన్న తమపై దాడిచేసి విధులకు ఆటంకం కలిగించారని దేవాపూర్ ఎస్ఐ గంగారాం మంగళవారం �
అధికార అహం ముందు ప్రజాస్వామ్యం తలవంచింది. తొర్రూరు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పు పరిహాసమైంది. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు స్పష్టమైన మెజార్టీ ఉన్నా అధికార బలం.. అరాచకం తో కాంగ్రెస్ చ�
మున్సిపల్ ఎన్నికల్లో(Muncipal elections )కాంగ్రెస్ దౌర్జన్యాలపై మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి(Election Commission) ఫిర్యాదు చేశారు.
పారదర్శకంగా పనిచేయాల్సిన అధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గారని బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం వ�
కష్టాల్లో ఉన్న క్యాన్సర్ బాధిత జర్నలిస్ట్ ఖాజా కుటుంబానికి బీఆర్ఎస్ నేత భరోసానిచ్చారు. ఆయన దీనస్థితిని తెలుసుకున్న బీఆర్ఎస్వై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయల కార్తీక్ రూ.50వేలు సమకూర్చగా, గురువా�
మున్సిపల్ ఎన్నికల్లో పలుచోట్ల ఓటమి భయంతో కాం గ్రెస్ పార్టీ అభ్యర్ధులు, కార్యకర్తలు గూండాగిరి ప్రదర్శించారు. గెలుపు కోసం అడ్డదారులు తొక్కారు. దాడు లు, దౌర్జన్యాలకు తెరలేపుతూ విచ్చలవిడిగా దొంగ ఓట్లకు ప�
కాంగ్రెస్ నాయకులు డబ్బులు పంచుతున్నారని, అడ్డుకోవాలని ఫి ర్యాదు చేసిన బీఆర్ఎస్ నాయకులతో కట్టంగూరు ఎస్సై దురుసుగా వ్యవహరించారు. దీం తో చిట్యాల 1వ వార్డులో కొద్ది సేపు ఉద్రిక్తతనెలకొన్నది. బుధవారం చిట�
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యానికి పాల్పడింది. బుధవారం సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీలకు పోలింగ్ జరిగింది. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, నాయకులు పోలింగ్ క
మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు బరితెగించి బీఆర్ఎస్ అభ్యర్థులు,నేతల ఇండ్లపై దాడులు చేస్తున్నారు. మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ మున్సిపాలిటీల్లో బీఆర�