సుల్తానాబాద్ మండలంలోని నారాయణపూర్ గ్రామానికి చెందిని బీఆర్ఎస్ అనుబంధ యువజన విభాగం మండల అధ్యక్షుడు గుడుగుల సతీష్ తల్లి లక్ష్మి ఇటీవల మృతి చెందింది. కాగా బీఆర్ఎస్ నాయకులు ఆదివారం పరామర్శించారు.
స్థానిక ఎన్నికల ప్రచారం పోటాపోటీగా జరుగుతున్న సమయంలో దేవరకొండలో సీఎం సభ పేరుతో బీఆర్ఎస్ నేతలను,కార్యకర్తలను ఎక్కడికక్కడే ముందస్తు అరెస్టు చేశారు. రోజంతా పోలీసుస్టేషన్లలోనే ఉంచడం వల్ల శనివారం ఆసాంత�
నడిగడ్డ పోరాటాల పురిటి గడ్డ అని మరోసారి నిరూపితమైంది. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలంలోని పెద్ద ధన్వాడ శివారులో ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దయ్యింది. వ్యతిరేక పోరాట కమిటీ చేసిన ఉద్యమాల ఫలితంగా కంపెనీ రద్ద�
అందరి చూపు.. బీఆర్ఎస్ వైపే..
స్థానిక ఎన్నికల వేళ..కాంగ్రెస్, బీజేపీల నుంచి గులాబీ పార్టీలో చేరుతున్న నాయకులు, కార్యకర్తలు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరి చూపు బీఆర్ఎస్ వై�
బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.. వినడానికి విచిత్రంగా ఉన్నా.. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మేజర్ పంచాయతీలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. గ్రామ పంచాయతీ ఎ
ప్రజావ్యతిరేక పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్కు ప్రజ చేతిలో గుణపాఠం తప్పదని, రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ మాత్రమేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఆదివారం సిర�
మోసపూరిత హామీలతో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు స్థానిక ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలోని బాయికాడి పద్మయ
2009, నవంబర్ 29 చరిత్ర లో ఏ తెలంగాణ బిడ్డా మర్చిపోలేని దినమని, ఆ రోజు కేసీఆర్ చేపట్టిన దీక్ష వల్లే తెలంగాణ రాష్ట సాధన సాధ్యమైందని...లేకుంటే ఇప్పటికీ ఆంధ్ర పాలకుల చేతిలో దగాపడే వాళ్లమని బీఆర్ఎస్ నేతలు అన్నా�
Deeksha Divas | తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక ఘట్టమైన కేసీఆర్ చేపట్టిన దీక్ష దివాస్ కు 17 ఏండ్లు నిండిన సందర్భంగా శనివారం నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన దీక్షను పోలీసులు అడ్డుకున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వెలువడిన నోటిఫికేషన్లో నాగర్కర్నూల్ జిల్లా వ్యాప్తంగా రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ నాయకులు హైకోర్టుకు వెళ్లారు. వెల్దండ మండలం తిమ్మినోనిపల�
గ్రామపంచాయతీ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని మాజీ ఎమ్మెల్యే, ఇల్లెందు నియోజకవర్గ ఇన్చార్జి బానోతు హరిప్రియానాయక్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇల్లెందు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ క�
ఐదు లక్షల కోట్ల రూపాయలు దోచుకోవటమే లక్ష్యంగా అమల్లోకి తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ (హిల్ట్) పాలసీని రేవంత్రెడ్డి ప్రభుత్వం మభ్యపెట్టి మారేడు కాయ అని చెప్పే ప్�