మండలంలోని రాయపల్లి బికేరు వాగులోకి గోదావరి జలాల రాకతో బీఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో హర్షం వ్యక్తం చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటాని�
‘తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా రెండిం తలు వ్యవసాయం పెరిగింది’ అని చెప్తూనే, మరోవైపు ‘కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం ద్వారా రూ.లక్ష కోట్లు నీళ్ల పాలయ్యాయి’ అని రాజ్యసభలో కేంద్ర మంత్రి సీఆర్ పాటి�
అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ సోమవారం బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామం లో బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీఎం డౌన�
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని కొండాపూర్లో నీళ్లు లేక ఎండిపోయిన పంటలను బీఆర్ఎస్ ధూళిమిట్ట మండల అధ్యక్షుడు మంద యాదగిరి ఆధ్వర్యంలో సోమవారం బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు.
కందనూలు నియోజకవర్గ గడ్డపై శుక్రవారం మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించారు. ముందుగా నాగర్కర్నూల్ బస్టాండ్ కూడలిలో కార్యక
చిన్నారిపై లైంగిక దాడిని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులపై వనపర్తి టౌన్ పోలీసులు అక్రమ కేసులు నమోదుచేసి అరెస్ట్ చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చిన్నారిపై జరి�
వరంగల్ డిక్లరేషన్ పేరిట ఎన్నికలకు ముందు అన్నదాతలకు ఎన్నో హామీలిచ్చి వాటిని అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ రైతు విభాగం నాయకులు అన్నారు. రైతాంగానికి ఇచ్చిన హామీలను
‘ఆదిలాబాద్ పట్టణంలోని తాంసి బస్టాండ్ ఎదుట రైల్వేగేటు మూసివేసి 76 రోజులు అవుతున్నది. బ్రిడ్జి పనులు ప్రారంభంకాలేదు. రెండు రోజుల్లో వంతెన పనులు ప్రారంభించకపోతే టిప్పర్లలో మొరం తీసుకొచ్చి తవ్విన గుంతను �
సిరిసిల్ల అభివృద్ధిలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనవాళ్లు లేకుండా చేయాలన్న అక్కసుతో కాంగ్రెస్ సర్కార్ కేటీఆర్ ఫొటోతో ఉన్న ఓ టీ స్టాల్ను ఏడాది క్రితం తొలగించింది. మున్సిపల్ వాహ
‘గత ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చింది. మరోసారి మోసాలు చేయడం కొనసాగింపు చేసే బడ్జెట్ తప్ప మరొటి కాదు’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జ�
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరు గ్రామంలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మండల అధికారుల ముందే శిలాఫలకం ధ్వంసం చేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బండారి రమేష్ పై చర్యలు తీసుకోవ
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం అంకిరోనిపల్లి బీఆర్ఎస్ సర్పంచ్ కొర్ర కమల భర్త సతీశ్, నాయకులు కొర్ర సీతారాం నాయక్, నారాయణపై కాంగ్రెస్ అచ్చంపేట మండల అధ్యక్షుడు దొడ్ల నర్సయ్యయాదవ్, అతడి అనుచర�