సీఎం రేవంత్ రెడ్డి గద్వాల నియోజకవర్గం పర్యటన సందర్భంగా గద్వాల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడుతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అర్ధరాత్రి నుంచే హౌస్ అరెస్ట్ చేశారు.
అభివృద్ధి పేరుతో గొప్పలు చెప్పుకుంటున్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ.. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆల్విన్ కాలనీ డివిజన్ బీఆర్ఎస్ నాయకుడు అనిల్రెడ్డి �
రైతులు కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ సర్పంచుల ఫోరం జనగామ జిల్లా ఉపాధ్యక్షులు గంగం సతీష్ రెడ్డి ఆరోపించారు.
రైతుల మేలు కోసం, మండల అభివృద్ధి కోసం ఎన్ని కేసులైనా భరిస్తామని బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు గణేశ్రావు, మా ర్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మందా రాజేందర్రెడ్డి, జిల్లా నాయకుడు అంకు సురేందర్ పేర్కొ�
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. సాగు చేసిన పంటలను అమ్ముకునేందుకు రైతులు నానా తంటాలు పడ�
RS praveen kumar | ఏ ఊరుకు పోయినా మాకు బెల్ట్ షాపులు కావాలని కోరుకోదు. ఎవరైనా మా భర్తలు కానీ మా పిల్లలు కానీ సారాయి తాగాలని అనుకుంటరా.. ఎవ్వరూ కూడా ఇది లేకపోతేనె బాగుండు రా బిడ్డ. ఈ 90 ఎంఎల్ ఎక్కడి నుంచి వచ్చింది.. ఇది గ�
అకాల వర్షంతో తడిసిన వడ్లను ఎలాంటి తరుగులేకుండా, వెంటనే పూర్తి స్థాయిలో కొ నుగోలు చేసి అన్నదాతలను ఆదుకోవాలని రాష్ట్ర ప్ర భుత్వాన్ని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఖానాపూర్ పట్టణంలోని మారె�
ప్రతిపక్ష పార్టీల నేతలతోపాటు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా వ్యాఖ్యలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనిరుధ్రెడ్డి, మక్కన్సింగ్ రాజ్ఠాకూర్ తదితరులపై క్రిమ�
‘వడ్ల గురించి పట్టించుకో.. మకల గురించి పట్టించుకో.. పెట్రోల్ రేట్లు ఎప్పుడైనా దించుకోవచ్చు పో’ అంటూ వ్యాఖ్యలు చేసిన ఆర్టీసీ అద్దెబస్సు డ్రైవర్ బైరి అశోక్ను విధుల నుంచి తొలగించడం రాష్ట్ర వ్యాప్తంగా సం
చింతకాని సొసైటీ పరిధిలోని రైతుల నుంచి మక్కలు కొనుగోలు చేసి, కాంటా వేసినప్పటికీ సరుకును తరలించడానికి అధికారులు లారీలను పంపించలేదు. అరకొరగా వచ్చిన లారీలను కాంగ్రెస్ నాయకులు చెప్పిన వారికి మాత్రమే కేటాయ