బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో అధినేత కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ సమావేశానికి ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు.
ఉద్యమ సమయం నుంచి తెలంగాణ జనహృదయ నేత కేసీఆర్ ఏమి చేసినా అదొక సంచలనమే. ఆయన ప్రతి అడుగూ ఎన్నో ఊహాగానాలకు తావిస్తుంది. ఆయన ఢిల్లీ వెళ్తే, ఏమి మంతనాలు జరుపుతారో అని పరాయి శక్తుల గండెల్లో గుబులు పుడుతుంది.
BRS Leaders | పట్టణంలోని కృష్ణానగర్కు చెందిన సాందరికారి ఉమ సురేష్ దంపతుల కుమార్తే సాందరికారి లహరి ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్షల్లో మెరుగైన ర్యాంక్ను సాధించింది.
శంకర్గౌడ్ మృతదేహాన్ని ముత్తోజిపేటకు తీసుకొచ్చారన్న విషయం తెలిసిన వెంటనే శుక్రవారం ఉద యం బీఆర్ఎస్ నేతలు, ఉమ్మడి వ రంగల్ జిల్లా డిపోలకు చెందిన ఆర్టీసీ సంఘాల నాయకులు, కార్మికులు, ప్రజాసంఘాల నేతలు నివ�
కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పునివ్వడంతో రెండో రోజైన గురువారం కూడా రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకొన్నాయి. ఈ సందర్భంగా పటాకులు కాల్చి, �
అక్రమ మైనింగ్పై కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు వెళ్లిన క్రమంలో యాదాద్రి కలెక్టరేట్ ఎదుట పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది.
రాజాపేట మండలం చల్లూరు గుట్టల్లో సర్వే నంంబర్ 322లో కొనసాగుతున్న అక్రమ మైనింగ్తోపాటు ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై విచారణ జరిపించి, కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకుడు కల్లూరి రామచంద్రారెడ�
జగిత్యాలలో జరగనున్న కేసీఆర్ భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, అల్ట్రాటెక్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షుడు కౌశిక హరి ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు సోమవారం భారీగా తరలి వెళ్లారు.
కొనుగోలు కేంద్రాలు లేక రైతుల మొక్కజొన్న పంట కల్లాల్లో మగ్గుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని, వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మార్కె ట్ మాజీ వైస్ చైర్మన్ మందా రా