కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బరి తెగించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి వస్తున్న వ్యతరేకతతో తాము ఓడిపోతామని ముందే పసిగట్టి కుట్రలు పన్నుతున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్
సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి నిలబడిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఎత్తుకెళ్లి గంటల్లోనే కాంగ్ర
అధికారం అండతో కాంగ్రెస్ నేతలు బరితెగించారు. అభివృద్ది కార్యక్రమా ల ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆడబిడ్డపై జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్యాదవ్ సహా కాంగ్రెస్ శ్రేణులు రౌడీల్లా విరుచుకుపడి బెదిరించడమ�
మున్సిపల్ ఎన్నికలను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కార్పొరేషన్తోపాటు 18 మున్సిపాలిటీల్లో పార్టీ నేతలు కార్యకర్తలు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.
తెలంగాణ తెచ్చిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి తప్ప రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి ఆనవాళ్లు లేవని, కేసీఆర్ను చూసి ప్రజలు ఓట్లెయ్యాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. శుక్రవారం కొత్తగ�
‘పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకే మున్సిపల్ ఎన్నికల వేళ సీఎం రేవంత్రెడ్డి తిట్ల దండకం అందుకున్నడు.. సుదీర్ఘ పోరాటంతో ఢిల్లీని గడగడలాడించి తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసిన కేసీఆర్పై విషం చిమ్�
ఆర్మూర్ పట్టణంలోని బీఆర్ఎస్ 28 వార్డులో నజియా అజీమ్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. వార్డులల్లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను వివరిస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచార హోరు పెంచింది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జిలు, ముఖ్యనాయకులు క్షే
‘సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్టులా..గ్రామంలో సమస్యలు ప్రస్తావిస్తున్నందుకు సీఎం రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు అరెస్ట్చేసి స్టేషన్కు తీసుకొచ్చిన్రు’ అంటూ కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గ�
Municipal Elections | మున్సిపల్ ఎన్నికల్లో ఆధిపత్యం కోసం అధికార కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు ఒడిగడుతున్నది. ప్రజాక్షేత్రంలో నిలబడి తలబడలేక అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్నది.
సిద్దిపేట పట్టణంలోని 14వ వార్డులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం బాకీ కార్డుల పంపిణీ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకున్నది. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ�
శాంతియుతంగా ఆందోళనలో పాల్గొన్న బీఆర్ఎస్ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన క
చాకలి లాలయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ధారూరు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, సినీయర్ నాయకుడు వేణుగోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.