నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలు రోజురోజుకూ పేట్రేగిపోతున్నది. బీఆర్ఎస్ నాయకులనే టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు.
ప్రజలు పడుతున్న కష్టాలు అధికార పార్టీ నాయకులకు కనిపించడం లేదా..వారికి నిజంగానే ఇక్కడి అభివృద్ధి కనపడకపోతే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించుకొని �
ఎవరో ఆందోళనకు పిలుపునిస్తే.. వారిని కాకుండా బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా నిర్బంధించి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. తెల్లవారుజామున ముందస్తు అరెస్టు చేసి పోలీసుస్టేషన్లకు తరలించారు. యూరియా యాప్�
కమ్మర్పల్లి మండలం ఉప్లూరు గ్రామంలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో యూరియా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాస్తారోకో చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
‘మైనంపల్లి హన్మంతరావు తస్మాత్ జాగ్రత్త.. కేటీఆర్పై వ్యక్తిగత విమర్శలు మానుకో. బీఆర్ఎస్ చేతిలో 50 వేల మెజారిటీతో చిత్తుచిత్తుగా ఓడిపోయిన నీకు కేటీఆర్ను విమర్శించే అర్హత ఎక్కడిది? మతిస్థిమితం కోల్పో�
BRS Party | కేసీఆర్ నాయకత్వంలో రైతు ప్రగతికి విప్లవం సృష్టించామని మహబూబ్ నగర్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు. పదేళ్లలో రైతులకు రూ.5లక్షల కోట్లు ఖర్చుపెట్టిన నాయకుడు కేసీఆర్ అని తెలిపారు. చివరి గింజ దాకా క�
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మొదలుపెట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో శనివారం నిర్వహించిన ని�
Police Complaint | అక్రమ ఇసుక రవాణాను అడ్డుకుంటే అంతుచూస్తామని బెదిరించిన ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు కృష్ణా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
యూరియా యాప్ను రద్దు చేయకుండా తమను గోస పెడ్తరా అంటూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు పలుచోట్ల ఆందోళనలకు దిగారు. యూరియా యాప్ విధానాన్ని వెంటనే రద్దు చేసి, పాత పద్ధతిలోనే సరఫరా చేయా�
రాష్ట్రంలో చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, ప్రస్తుతం తెలంగాణలో ఆడపిల్లలను కనాలంటేనే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి నెలకొన్నదని బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే గొంగి�
Manne krishank | Govt Land | కంటోన్మెంట్ తిరుమలగిరి మండలం తొకట్టలో ఉన్న 8 ఎకరాల ప్రభుత్వ భూమి చారిత్రాత్మకంగా ‘పోరంబోకు సర్కారీ’ ప్రభుత్వ భూమిగా గుర్తించబడిందని, 1955 నుండి ఉన్న రికార్డులు, 1975-76 భూ ఆక్రమణ చట్టం కింద జరిగిన చ�
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డి పాలన పూర్తిగా అట్టర్ ఫ్లాప్.. డిజాస్టర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవ�
అభివృద్ధి పనులను అడ్డుకుంటే కాంగ్రెస్ నాయకులకు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. శనివారం ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తుమ్మలపల్లిలోని పగిడేరు వాగుపై నిర్మాణంలో ఉన్న లో-లె
కోటకొండ రోడ్డు పనులు వెంటనే పూర్తి చే యాలని కోరుతూ పేట మండలంలోని అప్పక్పల్లి వద్ద శనివారం బీఆర్ఎస్, బీజేపీ ఆధ్వర్యంలో కోటకొండతో పాటు వివిధ గ్రామాల నాయకులు, సర్పంచు లు, రైతులు పెద్దఎత్తున పేట-హైదరాబాద�