కరకగూడెం మండలంలోని చొప్పాల గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీరంగాపురం గ్రామానికి చెందిన యువ నాయకుడు జాడి రవి తండ్రిగారైన జాడి మెంగయ్య ఇటీవల ఆరోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ మండల నాయకుల
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణంపై ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమంలో నికార్సైన ఉద్యమకారుడిగా పోరాడి.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొలి నుంచి ఉద్యమానికి మూల స్తంభంగా పెద్ది సుదర్శన్రెడ్డి నిలిచారని మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, లక్ష్మారెడ్డి గుర్తు చేశారు.
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ మహేందర్రెడ్డిని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డిలు పరామర్శించారు.
కర్ణాటక ప్రభుత్వం భీమా, కృష్ణా నదులపై అక్రమంగా నిర్మిస్తున్న అడ్డుకట్టలపై బీఆర్ఎస్ ఆందోళనకు సిద్ధమైంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని బీఆర్ఎస్ బృందం ఆదివారం చలో కర్ణాటకకు పిలుపునిచ్చింది.
‘సర్' ప్రక్రియలో భాగంగా ఏ ఒక్కరూ ఓటు హక్కు కోల్పోకుండా బీఆర్ఎస్ శ్రేణులు బాధ్యతగా పనిచేయాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సూచించారు. శనివారం ఆయన మాచారెడ్డి మండలంలోని గజ్యానాయక్తండా, భిక�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు కన్నెర్ర చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రం, చెన్నూర్ పట్టణంలో అంబేద్కర్ వ�
ఆదిలాబాద్ సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభానికి సాధన సమితి చేపట్టనున్న ఉద్యమాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా ముందుండి పోరాడాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న పిలుపు�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరా మారావు బర్త్ డే సందర్భంగా శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా సంబురాలు నిర్వహించారు. కేక్లు కట్ చ�
బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఊరూవాడ �
అర్హుల పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగిపోకుండా చూడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు పార్టీ శ్రేణులను ఆదేశించారు. పూర్తి వివరాలు అందుబాటులో లేక రాష్ట్రంలో లక్షలాది మందిని నోటీసులు జ
పోడు భూమి వివాదంలో ఆదివాసీ ఆడబిడ్డలను అటవీ శాఖ సిబ్బంది తరిమితరిమి కొట్టారు. మహిళలు అని కూడా చూడకుండా ఈడ్చిఈడ్చి మరీ కొట్టడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాల్లోకెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం
Patlolla Karthik Reddy | బహదూర్గూడలో 650 ఎకరాల భూమిని కాంగ్రెస్ సర్కార్ బలవంతంగా స్వాధీనం చేసుకుంటుండగా అడ్డుకున్నందుకు మహిళలు, గ్రామస్తులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిని అడ్డుకున్న బీఆర్ఎస్ నేత పట
యువ సంగ్రామ సభను విజయవంతం చేస్తామని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. సభకు అనుమతులు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం , పోలీస్లు అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలు హైకోర