యూరియా కొరత రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మెదక్ జిల్లా నర్సాపూర్ రైతువేదికలో ఎంపీడీవో ప్రశాంత్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమా
దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహ ప్రతిష్ఠాపన వివాదంలో పోలీసులు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్తోపాటు బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేశారు.
కాంగ్రెస్ నాయకుల భూ కబ్జాలపై నిజాలు రాస్తే ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికపై విషం చిమ్ముతారా? అని వికారాబాద్ జిల్లా బొంరాస్పేట, దుద్యాల మండలాల బీఆర్ఎస్ నాయకులు నారాయణరెడ్డి, కోట్ల యాదగిరి, మహిపాల్, శివ
బోధన్ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) విజయవంతంగా పూర్తిచేయడంలో బీఆర్ఎస్ శ్రేణుల కృషి అభినందనీయమని జడ్పీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు బోధన్ నియోజకవర్గ ఇన్చార్జి దాద
ఉదయ్ నాగరాజు తన పేరుకు తగ్గట్టే తెలంగాణలో ఉదయించి బ్రిటన్లో వెలుగొందుతున్నారని బీఆర్ఎస్ఎల్పీ ఉప నేత హరీశ్రావు కొనియాడారు. బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ లార్డ్స్కు ఎన్నికైన ఉదయ్ నాగరాజు పౌర స�
కాల్వల ద్వారా కేఎల్ఐ నీటిని వదలి చెరువులు, కుంటలు నింపి సకాలంలో రైతులకు సాగు నీరు అందించాల్సిన సమయంలో చాకల్పల్లి శివారులో కేఎల్ఐ డీ- 8 కాల్వకు అడ్డంగా సూపర్ ప్యాసేజ్ (ఎస్.పీ) పనులు చేపట్టడం ఏమిటని రై�
కేఎల్ఐ డీ-8 కాలువపై సూపర్ ప్యాసేజ్ (ఎస్పీ) పనులు చేపట్టినా క్యూరింగ్ చేయకపోవడం, ఎస్పీ కింద వేసిన మట్టిని తొలగించకపోవడం, ప్రస్తుతం కాలువకు నీటిని వదిలితే ముందుకు పారే అవకాశం లేకపోవడంపై బీఆర్ఎస్ నాయక�
Peddi Sudarshan Reddy | తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రాహవిష్కరణలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
రాష్ట్ర రవాణా బీసీ, సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో వీవో బిల్డింగ్, పశు వైద్యశాల భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమానికి శుక్రవారం మంత్రి హాజరుకానున్నారు.