బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ బీసీ సంఘాలిచ్చిన తెలంగాణ బంద్ గ్రేటర్ వ్యాప్తంగా విజయవంతమైంది. బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతుతో బీసీ జేఏసీ పిలుపునకు సబ్బండ వర్గాల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. �
రాష్ట్రవ్యాప్త బీసీ బంద్ విజయవంతమైంది. విద్య, వ్యాపార, వాణిజ్య సంస్థలు పూర్తిగా మూసివేశారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలతో నిర్బంధించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని 25 మంది బీఆర్ఎస్ నాయకులు ఆ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్కు మద్దతుగా విస్తృత ప్రచారం చేస్తున్నారు.
బీఆర్ఎస్ శ్రేణులు కన్నెర్రజేశాయి. మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్పై ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అసత్య ఆరోపణలు చేయడంపై భగ్గుమన్నాయి. బీఆర్ఎస్ మానకొండూర్ మండల అధ్యక్షుడు తాళ్లపెల్�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని నిరసిస్తూ బీసీ సంఘాలు ఈ నెల 18న తలపెట్టిన రాష్ట్ర బంద్ విజయవంతానికి అన్ని వర్గాల ప్రజలూ సహకరించాలని బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు, భద్ర�
ప్రైవేటు వ్యక్తుల బారి నుంచి తమ ఇండ్ల స్థలాలను కాపాడి న్యాయం చేయాలని కోరుతూ గురువారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని మున్సిపల్ కార్యాలయాన్ని ఐడీఎస్ఎంటీ కాలనీ బాధితులు ముట్టడించి, తాళంవేసి ధర్నా ని�
బీసీలకు 42% రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధంగా అమలు చేసి తీరాల్సిందేనని బీఆర్ఎస్ సహా బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను కొట్టేసిన నేపథ్యంలో కాంగ్రెస్ సర్కా�
పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని బీఆర్ఎస్ నేతలు వినూత్న శైలిలో తిప్పికొడుతున్నారు. ఎమ్మెల్యే మాగంట�
BRS Leaders | కాంగ్రెస్ నేతలు నోరు తెరిస్తే అబద్ధాలేనని, ఇందిరమ్మ ఇండ్ల గురించి గొప్పగా చెప్పుకుంటున్నారని, అందులో జరుగుతున్న అవినీతి గురించి ఎందుకు మాట్లాడడం లేదన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును తేల్చే ఎన్నిక జూబ్లీహిల్స్లో జరగుతుందని అందులో మీ పార్టీ గెలిపించి చూపించాలని నెటిజన్లు సోషల్ మీడియాలో కేంద్రమంత్రి బండి సంజయ్కి చురలకు అంటిస్త�
జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఆపార్టీ పటాన్చెరు నియోజకవర్గ కో ఆర్టినేటర్ ఆదర్శ్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా సోమవారం భారత రాష్ట్ర