జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ పెద్దఎత్తున ఎన్నిక ల అక్రమాలకు పాల్పడుతున్నదని ఆరోపి స్తూ బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ఎన్నికల సం ఘం (ఈసీఐ)కి ఫిర్యాదు చేసింది. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార�
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్-మన్నెగూడ రోడ్డు విస్తరణతోపాటు అంగడిచిట్టంపల్లి గేట్ నుంచి కంకల్ వరకు రోడ్�
పత్తి కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) వైఖరిని నిరసిస్తూ బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన బీజేపీ ఎంపీ నగేష్ ఇంటి ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింద
తుఫాన్ కారణంగా చేతికి వచ్చిన పరిపంట పూర్తిగా నేలపాలు కావడంతో రైతన్నలు కన్నీరు పర్యంతమవుతున్నారని, ప్రతీ పంటకు ఎకరా రూ.30వేలు నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
మొంథా తుఫాన్ నేపథ్యంలో రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలతో హనుమకొండ, వరంగల్ పట్టణాల్లో అనేక ప్రాంతాలు నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందిపడ్డారు. పలు కాలనీల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడం, రోడ్లపైకి డ�
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదవ్ కుటుంబ అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతున్నది. గల్లీలు దాటనీయం, ఇండ్లలో ఉండనీయబోమంటూ నవీన్యాదవ్ హెచ్చరించిన కొద్ది గంటలకే ఆయన తమ్ముడు వ
‘జూబ్లీహిల్స్ మీ అయ్యజాగీరా.. పోలీసులను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తారా..’ అంటూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై బీఆర్ఎస్ సీనియర్ నేత డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్�
Naveen Yadav | ‘జూబ్లీహిల్స్ నా ఇల్లు.. నా ప్రాంతం.. ఎక్కడినుంచో వచ్చి నన్ను టార్గెట్ చేస్తే.. మీరు కాదు కదా మీ బాసులు కూడా గల్లీదాటరు. మీరు మీ ఇల్లు చూడరు’ అంటూ జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్�
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మంగళవారం తెల్లవారుజామున అనారోగ్యంతో హైదరాబాద్లో మృతిచెందారు. హరీశ్రావుకు పితృవియోగం జరిగిన విషయం తెలియగానే ఉమ్మడి మెదక