రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం కేం ద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజ య్ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు గృహనిర్బంధంతోపాటు ముందస్తు అరెస్ట్ చేయడం ఉద్రిక్తతకు దారితీసింది.
సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనాకాలం నాటి రైతుల ఆకలి కేకలు..మళ్లీ నేడు అదే పార్టీ పాలనలో మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రైతుభరోసా, పంట బోనస్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, పంటల కొనుగోలులో జాప్యాన్ని నిరసిస�
హైకోర్టు దెబ్బకు రాష్ట్ర సర్కారు దిగొచ్చింది. న్యాయస్థానం చీవాట్లు పెట్టడంతో చేసిన తప్పును దిద్దుకుంటూ వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్ల) పాత పాలక వర్గాలను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గతంల�
బీఆర్ఎస్ నాయకులను వెంటపడి వేధించడం కాదని, చేతనైతే ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు. పోలీసులు, ప్రభుత్వం మొద్దునిద్�
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు అరిగోస పడుతున్నారు. పంటల కొనుగోలులో సర్కార్ నిర్లక్ష్యం కారణంగా పెద్ద సంఖ్యలో రైతులు సోమవారం రోడ్డెక్కి నిరసన వ్యక్తంచేశారు. రెండున్నరేండ్లుగా తమ కన్నీటి గోసను పట్టించుక
KTR | కరీంనగర్ జ్యోతినగర్లోని పీఎంజే జ్యువెల్లరీలో దుండగుల ముఠా దోపిడీకి పాల్పడటం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో గాయపడ్డ వారు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్ప్రత్రిలో చికిత్స పొందుత�
BRS Leaders | రేవంత్ రెడ్డి పాలన భూముల చుట్టు, బుల్డోజర్ల చుట్టే సాగుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజయ్య విమర్శించారు.
బీఆర్ఎస్ నాయకుల మృతి పార్టీకి తీరని లోటని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. చనిపోయిన కుటుంబాలను పరామర్శించేందుకు శుక్రవారం సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని పోచారం గ్రామానికి ఆ�
బీఆర్ఎస్ వైస్ చైర్మన్ భూష పర్వతాలును పోలీసులు, అధికారపార్టీ సభ్యులు కలిసి బలవంతంగా లేపి సీటు తొలగించి అవమానించిన ఘటన జనగామలో చోటుచేసున్నది. వివరాల్లోకి వెళితే.. జనగామ మున్సిపల్ సాధారణ సమావేశం గురు�