Peddapalli | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శనకు వస్తున్న నేపథ్యంలో, అక్కడికి వెళ్లకుండా బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.
Warangal Crime | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పర్యటన నేపథ్యంలో వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో వందలాది మంది బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీసు స్టేషన్లు లో నిర్బంధ�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నేపల్లి పర్యటనకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు వస్తున్న సందర్భంగా జనగామ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అరెస్టు చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అక్రమాలు, భూ దందాలకు కేరాఫ్గా మారిందని మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ ఆరోపించారు. ధరణి స్థానంలో తెచ్చిన భూ భారతిని దందాలకు అడ్డాగా మార్చుకున్నారని విరుచుకుపడ్డారు. ఈ
ములుగు జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సర్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని బీఎల్వోలతో సమన్వయం చేసుకుంటూ ప్రతీ ఇంటిని సందర్శించి ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని పార్టీ వర్కి
ప్రజాపాలనలో నిర్బంధకాండ నిత్యకృత్యమైంది. నిర్బంధాలు, అక్రమ అరెస్ట్లు, కేసులు సహజంగా మారాయి. మంత్రులు, ముఖ్యమంత్రి పర్యటన ఉంటే చాలు ప్రశ్నించేవారు పోలీసుల చేతిలో బంధీలవుతారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెల�
అవినీతి, అక్రమాలపై ప్రశ్నించే వారిని కాంగ్రెస్ ప్రభుత్వం అస్సలు సహించడంలేదు. బీఆర్ఎస్ నేతలపై నిత్యం నిర్బంధం కొనసాగిస్తున్నది. పోలీసులతో అరెస్టులు చేయిస్తున్నది. కుటుంబ సభ్యులతో కలిసి బయటికి వెళ్ల�
మంత్రులు విసిరిన సవాల్ను స్వీకరించి గురువారం గన్పార్కు వద్ద చర్చ కోసం తెలంగాణ భవన్ నుంచి బయలుదేరిన 25మంది బీఆర్ఎస్ నేతలపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
BRS Leaders | బీఆర్ఎస్ నాయకులకు సవాలు విసిరిన కాంగ్రెస్ మంత్రులు తోక ముడిచి పారిపోయారని నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.
రైతులు పండించిన జొన్నలు కొనకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు చేపట్టి రైతుల తరపున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి హెచ్చర
మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు భద్రత తగ్గించడంపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగ
BRS | నిరుద్యోగులు, ఉద్యోగ నియామకాలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నల్లగొం డ సభలో చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశం�