ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలపై నిర్బంధకాండ కొనసాగుతున్నది. ఖమ్మంలోని వినోభానగర్ ప్రాంతంలో పేదల ఇండ్లను కూల్చివేశారన్న సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తా తా మధుసూదన్ కొ�
ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. వివరాల్లోకెళ్తే.. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వెలుగుమట్ల వినోభానగర్ ప్రాంతంలోని భూదాన్ భూముల్లో వందలాది మంది పేదల ఇళ్లను కాంగ�
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధం కావాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మహేశ్వరం మండలం నాగారం గ్రామ పరిధిలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో ఎంపీటీసీ, జె
Kyathanapalli | మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీలో పోలీసుల ఆగడాలు కొనసాగుతున్నాయి. బాల్క సుమన్ను అరెస్టు చేసినా అధికార పార్టీకి కడుపు మంట చల్లారడంలేదు. జైలులో ఉన్న బాల్క సుమన్ను వేధింపులకు గురిచేస�
చెన్నూర్ నియోజకవర్గంలోని క్యాతన్పల్లి మున్సిపాలిటీలో రాష్ట్ర మంత్రి వివేక్వెంకటస్వామి రాజ్యాంగాన్ని ఖూనీ చేసి, నిరంకుశపాలన కొనసాగిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, కోటపల్లి మాజీ వైస్ ఎంపీ�
శాతవాహన యూనివర్సిటీలో దివ్యాంగుడైన విద్యార్థి నర్సయ్యను పరీక్ష రాయడానికి అనమతించకపోవడంపై విద్యార్థులు మూడో రోజు శుక్రవారం తరగతి గదిలో శాంతియుతంగా నిరసన తెలిపారు.
రేవంత్ పాలనలో కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యాలకు దిగుతున్నారు. బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపుతున్నారు.
మెదక్ పట్టణంలో రాజకీయ ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమంటున్నాయి. బీఆర్ఎస్ నాయకుల వాహనాలను గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి దగ్ధం చేశారు.రాత్రివేళలో గుర్తు తెలియని వ్యక్తులు ముందుగా రెక్కీ నిర్వహ�
చెన్నూర్కు చెందిన బీఆర్ఎస్ నే తలపై పోలీసులు కేసులు న మోదు చేశారు. చెన్నూర్ ని యోజకవర్గం క్యాతనపల్లిలో ఎన్నికల విధుల్లో ఉన్న తమపై దాడిచేసి విధులకు ఆటంకం కలిగించారని దేవాపూర్ ఎస్ఐ గంగారాం మంగళవారం �
అధికార అహం ముందు ప్రజాస్వామ్యం తలవంచింది. తొర్రూరు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పు పరిహాసమైంది. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు స్పష్టమైన మెజార్టీ ఉన్నా అధికార బలం.. అరాచకం తో కాంగ్రెస్ చ�
మున్సిపల్ ఎన్నికల్లో(Muncipal elections )కాంగ్రెస్ దౌర్జన్యాలపై మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి(Election Commission) ఫిర్యాదు చేశారు.
పారదర్శకంగా పనిచేయాల్సిన అధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గారని బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం వ�