పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదని కామారెడ్డి జిల్లా తాడ్వాయికి చెందిన బీఆర్ఎస్ నాయకులు స్పష్టంచేశారు. తాడ్వాయి మండలంలోని సంగోజీవాడి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త త�
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి పిలుపునిచ్చారు. గండీడ్ మండల కేంద్రంలో గండీడ్, మహ్మదాబాద్ మండలాల బీఆర్ఎస్ ముఖ్య నాయకులు,
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టిపీడిస్తుందని, రైతుల పక్షాన నిలబడాల్సిన ప్రభుత్వం రైతులకు శాపంగా మారిందని బీఆర్ఎస్ నేతలు, గ్రామాల రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు.
కాంగ్రెస్ బాకీ కార్డుతో ప్రభుత్వాన్ని నిలదీయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో స్థానిక సంస
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, బాకీ ఉన్న విషయాన్ని తెలపాలని ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, ముథోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయకర్త లోలం శ్యాంసుందర్ కార్యకర్తలకు సూచ�
Tirumala Foundations | తిరుమల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇద్దరు పేద విద్యార్థులకు ల్యాప్టాప్ లు అందజేసి అండగా నిలబడడం అభినందనీయమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు
దిండిగాల రాజేందర్ (అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో నూటికి నూరు శాతం గులాబీ జెండా ఎగురవేసేలా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సమాయత్తం కావాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు.
ఖమ్మం జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేల అనుచరులు, అధికార పార్టీ నేతల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు ఆరోపించారు.
‘ఎన్నికల హామీల అమలు గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారా?’ అని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు ప్రశ్నించారు. అక్రమ కేసులు, తప�
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్కుమార్ ఝాపై రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు వెలువరించింది. సందీప్కుమార్ కలెక్టర్గా ఉన్న దాదాపు పద్నాలుగు నెలలలో
గిరిజన యువకుడిని పోలీసుస్టేషన్లో పెట్టి అకారణంగా తీవ్రంగా కొట్టిన ఎస్ఐని వెనకేసుకు రావడమే కాకుండా.. అతడిని కాంగ్రెస్ గిరిజన నాయకులు కనీసం పరామర్శించలేని స్థితిలో ఉన్నారని బీఆర్ఎస్ నాయకులు హాతీర�
పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ నోటీస్ అందుకొని.. నేడో.. రేపో అనర్హత వేటు పడే అవకాశం ఉన్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తాజాగా ప్రభుత్వాన్ని సుతిమెత్తగా విమర్శిస్తూ జిమ్మిక్కులు ప్రదర్శి�