పెనుబల్లి మండలంలోని లంకాసాగర్ మధ్యతరహా ప్రాజెక్టులోకి సీతారామ ప్రాజెక్టు కాలువల ద్వారా గోదావరి జలాలు రావడంతో దాని ఆయకట్టు రైతులు, బీఆర్ఎస్ నాయకులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. బీళ్లుగా ఉన్న పంట పొ
నిరంతరం మహబూబ్నగర్ ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాశ్రేయస్సు కోసం పనిచేసే మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ చివరి రక్తబొట్టు వరకు మహబూబ్నగర్ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు విధిగా పాల్గొనాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. వనపర్తి మండలంలోని చిట్యాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో కొనసాగుతు�
రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు హత్యకు గురైన ఘటన రాష్ట్ర ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతి కి గురిచేసిందని, ఇది దారుణం ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమేనని మాజీ మం త్రి, బీఆర్�
షాబాద్లో జరిగిన ఆరు హత్యలకు రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డి బాధ్యత వహించాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇం ద్రారెడ్డి డిమాండ్ చేశారు. షాబాద్లో జరిగిన విషాద ఘటనలో బాధిత కుటుంబాన్ని పర�
పార్టీలకతీతంగా నర్సాపూర్ అభివృద్ధికి అందరూ కలిసి రావాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం నర్సాపూర్లోని 10 వార్డులో రూ.30 లక్షలతో అండర్ గ్రౌండ్ డైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణ�
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో నెలన్న సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం కమిషనర్ అన్వేష్కు బీఆర్ఎస్ నాయకులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్�
Mahabubnagar | అధికార కాంగ్రెస్ నాయకులు అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తున్నారని, వారి బెదిరింపు రాజకీయాలకు తాము భయపడే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు.
అక్రమంగా మొరం తరలిస్తున్న ట్రిప్పర్ ను శుక్రవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బంజేరుపల్లి గ్రామంలో స్థానిక బీ ఆర్ ఎస్ నాయకులు పట్టుకున్నారు. ఆ పార్టీ నాయకులు తెలిపిన వివరాల ప్రకారం ...గ్రామంలో ఇండ్ల న�
జనగామ జిల్లా కేంద్రంలోని పూర్ణిమ కాలనీలో మంగళవారం ఆత్మహత్య చేసుకున్న విశ్రాంత ఉపాధ్యాయుడు పగిడిపల్లి మల్ల య్య కుటుంబానికి అండగా ఉంటామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం మల్లయ్య భార్య అన
తుంగభద్ర నదిపై ఏపీ, కర్ణాటక పథ కం ప్రకారం చేపడుతున్న ఎత్తిపోతల పథకాలు, రిజర్వాయర్లు, కాల్వల నిర్మాణాలు భారీ జల దో పిడీకి తెరలేపుతున్నాయి. తెలంగాణలోకి తుంగభద్ర నది అడుగుపెట్టకుండానే రెండు రాష్ర్టాలు దొంగ