పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం లోని పలు గ్రామాలలో ఈనెల 28 నుంచి 31 వరకు నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలకు హాజరుకావాలని ఆ గ్రామ బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను ఆహ్వానించారు.
కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కూనారం గ్రామానికి చెందిన నారగోని రాములు అనే గీత కార్మికుడు ఇటీవల తాటి చెట్టు నుండి పై పడి తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ సందర్భంగా గీత కార్మికుడిని మంగళవారం పలువురు బీఆర్ఎస్ నాయక�
‘కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూల్చుడే ఎరుక.. అభివృద్ధి పనులు చేసేందుకు చేతకాదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రారంభించిన వాటికే నేడు శంకుస్థాపనలు చేస్తున్నారు. ఆనాటి శిలాఫలకాలను కూల్చివేసి, నేడు కొత్త�
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నల్లమోతు సిద్ధార్థ పిలుపునిచ్చారు.
జనగామ నియోజకవర్గ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి, తగిన బుద్ధి చెప్పినా కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రతాప్రెడ్డి, ఆయన కుమారుడు ప్రశాంత్రెడ్డి జ్ఞానోదయం కలగడం లేదని బీఆర్ఎస్ చేర్యాల పట్టణ అధ్యక్షుడు
త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో మక్తల్ నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ జెండా ఎగరాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మక్తల్లోని మాజీ ఎమ్మెల్�
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ పెద్దలు కుమ్మక్కై సింగరేణి కుంభకోణాన్ని కనుమరుగు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షుడు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపిం�
బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద బీఆర్ఎస్, టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ సంయుక్త కార్యదర్శి దాసరి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంల�
మా పార్టీలో చేరండి. మీకు బీఫారం ఇవ్వడంతో పాటు ఖర్చులు మేము భరిస్తాం అని కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతలకు ఆఫర్ ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని కాకా పడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎ
బీఆర్ఎస్ గద్దెలను కూల్చాలని ఈ నెల 18న ఖమ్మంలో స్వయాన సీఎం రేవంత్రెడ్డి పిలుపునివ్వడంపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు �
Donation | శ్రీ రేణుక ఎల్లమ్మ దేవస్థానంలో ఏర్పాటు చేయనున్న ధ్వజ స్తంభం ఏర్పాటు కోసం బీఆర్ఎస్ నాయకులు భారీ మొత్తంలో విరాళం అందించారు. బీఆర్ఎస్ నేతలు రొక్కం భీం రెడ్డి, రొక్కం శేఖర్ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులకు రూ. 4ల
ఖమ్మం జిల్లాలో ఆదివారం జరిగిన సీఎం రేవంత్ పర్యటన ఆద్యంతం తమ ప్ర భుత్వం గొప్పలను వివరించడానికే సరిపోయింది. జిల్లా అభివృద్ధిని గత బీఆర్ఎస్ ప్ర భుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదని, అభివృ ద్ధి అంతా తమ ప్రభుత�