బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలంతా సైనికులుగా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కోరారు. బుధవారం మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే నివాసంలో మండలంలోని యువ కార్యకర్త�
Nagarkurnool | నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో మొక్క జొన్న కొనుగోలులో అవినీతికి పాల్పడ్డ మార్కెట్ చైర్మన్ పై విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన నాయకులను అరెస్టు చేయడం హాస్యాస్పదంగా ఉందని బీఆర్ఎస్ నాయకులు విమర్�
తుంగభద్ర నదిపై ఏపీ కర్ణాటక సరిహద్దులో తెలంగాణలోని నడిగడ్డ ప్రాంతానికి సాగునీరు అం దించేందుకు ఉద్దేశించిన ఆర్డీఎస్కు బుధవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని బీఆర్ఎస్ ప్రతినిధి బృం దం సందర్శించనుంద�
వర్షాలు లేక భూములు బీడుగా మారే ప్రమాదం పొంచి ఉం ది.. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి పంపుహౌస్ మోటార్లను ఆన్ చేసి జిల్లాకు గోదావరి జలాలు ఇవ్వాలి.. లేకుంటే మాజీ మంత్ర�
నాగర్కర్నూల్ నియోజకవర్గంలో మొక్కజొన్న కొనుగోళ్లలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఆదివారం మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశ�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదివారం ఉద్యమకాలం నాటి దృశ్యాలు కనిపించాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన భీతావహ పాలన సన్నివేశాలను మరోసారి కాంగ్రెస్ సర్కారే కండ్లగట్టింది. స్వరాష్ట
రైతులు నిరుత్సాహపడొద్దని, రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభయమిచ్చారు. రైతుల బాగు కోసం కేసీఆర్ ముందుచూపుతో ఆలోచిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలను ఆ
Peddapalli | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శనకు వస్తున్న నేపథ్యంలో, అక్కడికి వెళ్లకుండా బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.
Warangal Crime | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పర్యటన నేపథ్యంలో వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో వందలాది మంది బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీసు స్టేషన్లు లో నిర్బంధ�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నేపల్లి పర్యటనకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు వస్తున్న సందర్భంగా జనగామ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అరెస్టు చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అక్రమాలు, భూ దందాలకు కేరాఫ్గా మారిందని మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ ఆరోపించారు. ధరణి స్థానంలో తెచ్చిన భూ భారతిని దందాలకు అడ్డాగా మార్చుకున్నారని విరుచుకుపడ్డారు. ఈ