మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మంగళవారం తెల్లవారుజామున అనారోగ్యంతో హైదరాబాద్లో మృతిచెందారు. హరీశ్రావుకు పితృవియోగం జరిగిన విషయం తెలియగానే ఉమ్మడి మెదక
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి దయతోనే ఎమ్మెల్యేగా కడియం శ్రీహరి గెలిచారని, పల్లాని విమర్శించే నైతిక హక్కు ఎమ్మెల్యే కడియం శ్రీహరికి లేదని హనుమకొండ జిల్లా వేలేరు మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడ్�
‘మంత్రి అడ్లూరి లక్ష్మణ్ భయపడ్డారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలన.. రెండేండ్ల కాంగ్రెస్ పాలనపై ఆయన విసిరిన సవాల్నే తాను స్వీకరించి చర్చలకు వస్తే మంత్రి ముఖం చాటేశారు’ అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమె
గుంతలమయమైన రహదారులను వెంటనే మరమ్మతు గులాబీ దళం నినదించింది. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుపు మేరకు వారంరోజులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా అధ్వానంగా ఉన్న �
అసెంబ్లీ ఎన్నికల సమయంలో యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని నమ్మబలికి జాబ్ క్యాలెండర్ ప్రకటించినట్లు డబ్బా కొట్టుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగాలు భర్తీ చేయకుండా యువ
అన్నా అంటే నేనున్నా ..అంటూ నిరంతరం మీతోనే ఉంటూ ‘గోపన్న‘గా మీ గుండెల్లో చోటు సంపాదించుకున్న దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చూపిన బాటలోనే తాను కూడా ప్రయాణిస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోప�
బోరబండ డివిజన్ సైట్-1 లో తమ తల్లి మాగంటి సునీతకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న మాగంటి అక్షర, దిశిరలకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం 50 మందికి మించకుండా కేవ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఒకవైపు బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాగోపీనాథ్కు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు జోరుగా ప్రచారం చేస్తుండగా రెండోవైపున అధికార పార్టీ నేతల్లో విభేదాలు రచ్చకెక్కు�
ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ దూకుడు ఏకపక్షంగా సాగుతున్నది..అటు చేరికలు, ఇటు ప్రచారంలో అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్ టాప్గేర్లో దూసుకువెళ్తున్నారు. ప్రచారంలో భాగంగా అభ్యర్థులకు అడగడుగునా పూలవర్షం�
బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ బీసీ సంఘాలిచ్చిన తెలంగాణ బంద్ గ్రేటర్ వ్యాప్తంగా విజయవంతమైంది. బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతుతో బీసీ జేఏసీ పిలుపునకు సబ్బండ వర్గాల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. �
రాష్ట్రవ్యాప్త బీసీ బంద్ విజయవంతమైంది. విద్య, వ్యాపార, వాణిజ్య సంస్థలు పూర్తిగా మూసివేశారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలతో నిర్బంధించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని 25 మంది బీఆర్ఎస్ నాయకులు ఆ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్కు మద్దతుగా విస్తృత ప్రచారం చేస్తున్నారు.
బీఆర్ఎస్ శ్రేణులు కన్నెర్రజేశాయి. మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్పై ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అసత్య ఆరోపణలు చేయడంపై భగ్గుమన్నాయి. బీఆర్ఎస్ మానకొండూర్ మండల అధ్యక్షుడు తాళ్లపెల్�