మండల కేంద్రంలో చిన్నచిన్న సమస్యలను పరిష్కరించడంలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి జూపల్లి కృష్ణారావు పూర్తిగా విఫలమయ్యారని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పోతుల వేంకటేశ్వ ర్లు, మండల వర్కింగ్ ప్రెసిడింట�
ఆరు గ్యారెంటీలు, 420 హామీలను విస్మరించిన కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ పార్టీ బాకీకార్డు అనే ఉద్యమకాగడాను వెలిగించింది. అది ఊరూవాడా చుట్టేస్తూ ప్రజల్లో ఆలోచనను రేకెత్తిస్తున్నది.
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తున్నదని, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే దమ్ములేక కాలయాపన చేస్తున్నదని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు.
42 శాతం రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసంపై బీసీలు భగ్గుమన్నారు. రిజర్వేషన్లన్నీ కలిపినా 50 శాతం సీలింగ్ దాటకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ జీవో 9 పేరిట ముఖ్యమంత్రి నాటకాలు ఆడారని, బీసీలను మాయ �
అలవి కాని వాగ్ధానాలతో అధికారం చేపట్టిన కాగ్రెస్ పార్టీ మోసాలను వివరించేందుకు బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది.
అధికారం కోసం గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీ మాదిరిగానే 42 శాతం బీసీ రిజర్వేషన్లపైనా కాంగ్రెస్ హైడ్రామా నడిపిందని మాజీమంత్రి హరీశ్రావు విమర్శించారు.
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడూ వచ్చిన పోటీకి బీఆర్ఎస్ సిద్ధ్దంగా ఉందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. గురువారం సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నేతలతో కలిసి �
కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికీ పంపిణీ చేసి విస్తృత ప్రచారం చేయాలని చెన్నూర్ మాజీ ఎమ్మె ల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమ న్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదని కామారెడ్డి జిల్లా తాడ్వాయికి చెందిన బీఆర్ఎస్ నాయకులు స్పష్టంచేశారు. తాడ్వాయి మండలంలోని సంగోజీవాడి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త త�
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి పిలుపునిచ్చారు. గండీడ్ మండల కేంద్రంలో గండీడ్, మహ్మదాబాద్ మండలాల బీఆర్ఎస్ ముఖ్య నాయకులు,
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టిపీడిస్తుందని, రైతుల పక్షాన నిలబడాల్సిన ప్రభుత్వం రైతులకు శాపంగా మారిందని బీఆర్ఎస్ నేతలు, గ్రామాల రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు.