పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో శనివారం సంఘ సంస్కర్త, విద్యావేత్త, రచయిత మహాత్మా జ్యోతిబా ఫూలే కు బీఆర్ఎస్ నాయకులు నివాళులర్పించారు. బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు తుమ్మల రాంబాబు ఆధ్వర్యంలో పూల�
పంట చేతికొస్తున్న క్రమంలో ఊరూరా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని పలు మండలాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు తహసీల్దార్, సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో గురువారం
రాష్ట్రంలోని 23 వేల మంది విద్యుత్ కార్మికులను పర్మినెంట్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బాన్సువాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్, రైతుబంధు సమితి కామారెడ్డి జిల్లా మాజీ కన్వీనర్ దుద్
అవసరం లేని చోట రిజర్వాయర్ నిర్మిస్తే రైతులకు నష్టం.. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది... ప్రజాధనం వృథా అవుతుంది.. ఈ విషయాలన్నీ తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల కోసం కక్కుర్తి పడి గొల్లపల్లి-చీర్కపల్�
మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు డైవర్షన్ పాలసీలో భాగంగా చేస్తున్న అరాచకాలను ప్రశ్నిస్తున్న నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నదని బీఆర్ఎస్ నాయక�
బీఆర్ఎస్ నేతలపై నిర్బం ధం కొనసాగుతున్నది. ఇండస్ట్రియల్ పార్కు పేరిట తమ భూములు గుంజుకోవద్దని పేర్కొంటూ పక్షం రోజులుగా పరిగి మండలం కాళ్లాపూర్, రాపోల్ గ్రామాల రైతులు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఈ �
ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను క్యాతనపల్లిలో గృహ నిర్బంధం చేశారు. ఆదివారం ఆయన నివాసంలో మందమర్రి సీఐ పర్స రమేశ్ ఆధ్వర్యంలో పోలీసులు హౌస్ అరెస్ట్
అధికారం అండతో కాంగ్రెస్ మూకలు రెచ్చిపోయారు. మొన్న సిద్దిపేటలో.. ఇప్పుడు గజ్వేల్లో గూండాయిజం చేశారు. మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ అధికారిక క్యాంప్ కార్యాలయంపై శనివారం కాంగ్రెస్ గూం�
KCR Camp Office | ప్రతిపక్ష నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ , హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి , ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రంగా ఖండించ�
మండలంలోని రాయపల్లి బికేరు వాగులోకి గోదావరి జలాల రాకతో బీఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో హర్షం వ్యక్తం చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటాని�
‘తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా రెండిం తలు వ్యవసాయం పెరిగింది’ అని చెప్తూనే, మరోవైపు ‘కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం ద్వారా రూ.లక్ష కోట్లు నీళ్ల పాలయ్యాయి’ అని రాజ్యసభలో కేంద్ర మంత్రి సీఆర్ పాటి�
అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ సోమవారం బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామం లో బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీఎం డౌన�