బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆదివారం సిరిసిల్ల జిల్లాకు రానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఏసీ ఫంక్షన్హాల్లో నిర్వహించే పట్టణ కార్యకర్తల సమావేశాని�
జిల్లాలో కాంగ్రెస్ మార్క్ పోలీస్ రాజ్యం నడుస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో పోలీసు నిర్బంధకాండకు అడ్డూఅదుపు
ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కోవ లక్ష్మి ఎన్నికల కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని, ఆమె ఎన్నిక చెల్ల�
పోడు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామస్తులు చేపట్టిన పాదయాత్రను హైదరాబాద్లోని శామీర్పేట్లో గురువారం పోలీసులు అడ్డుకోవడంపై బీఆ�
ఆసిఫాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కోవ లక్ష్మి ఎన్నికల కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లో తప్పుడు సమాచారం పొందు
యూరియా కోసం ఆందోళన చేస్తున్న రైతులకు బీఆర్ఎస్ అండగా నిలిచింది. వారికి మద్దతుగా ధర్నాలు, రాస్తారోకోలకు దిగింది. అధికారులకు వినతిపత్రాలు అందించి, యూరియా కొరత తీర్చే వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేసింది.
Congress Leaders | నమస్తే నర్సాపూర్ అంటూ మున్సిపాలిటీలో చక్కర్లు కొట్టిన కాంగ్రెస్ నాయకులు వరద బాధితులను మర్చిపోయారని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నయీముద్దీన్, ఎద్దేవా చేశారు. అకాల వర్షంతో ఇంట్లోకి నీరు చేరి నిత్య�
RS Praveen Kumar | అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నేను ఎంపీ కావాలని బీఆర్ఎస్ పార్టీలోకి రాలేదని ఆర్ఎస్ ప్రవీణ్ కు
RS Praveen Kumar | బీఆర్ఎస్ పార్టీని వీడిన గువ్వల బాలరాజుపై ఆ పార్టీ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. 2007 నుండి మీతోనే ఉన్నాను సార్ దయచేసి పార్టీ వీడొద్దని గువ్వల బాలరాజును ఒక కార్యకర్త వేడుక
RSP | అచ్చంపేట గులాబీ కార్యకర్తలు కొదమ సింహాలు, పెద్ద పులుల మాదిరి గర్జిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తేల్చిచెప్పారు. నల్లమల్లలో చిరుతలు, పెద్ద పులులు ఉ�
నాగర్ర్నూల్, అచ్చంపేట నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ క్యాడర్ను ఏకతాటిపైకి తీసుకొచ్చి స్థానిక సంస్థలు, రాబోయే అసె ంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గులాబీ జెండాను ఎగురవేసేందుకు కృషి చేస్తామని నాగర్కర్నూల్ మా