ఖమ్మం జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేల అనుచరులు, అధికార పార్టీ నేతల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు ఆరోపించారు.
‘ఎన్నికల హామీల అమలు గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారా?’ అని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు ప్రశ్నించారు. అక్రమ కేసులు, తప�
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్కుమార్ ఝాపై రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు వెలువరించింది. సందీప్కుమార్ కలెక్టర్గా ఉన్న దాదాపు పద్నాలుగు నెలలలో
గిరిజన యువకుడిని పోలీసుస్టేషన్లో పెట్టి అకారణంగా తీవ్రంగా కొట్టిన ఎస్ఐని వెనకేసుకు రావడమే కాకుండా.. అతడిని కాంగ్రెస్ గిరిజన నాయకులు కనీసం పరామర్శించలేని స్థితిలో ఉన్నారని బీఆర్ఎస్ నాయకులు హాతీర�
పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ నోటీస్ అందుకొని.. నేడో.. రేపో అనర్హత వేటు పడే అవకాశం ఉన్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తాజాగా ప్రభుత్వాన్ని సుతిమెత్తగా విమర్శిస్తూ జిమ్మిక్కులు ప్రదర్శి�
‘బతికి ఉన్నంత కాలం గోపన్న మాకు అండగా నిలిచారు..’ ‘ఆయన ఆకస్మికంగా మరణించడంతో కష్టాల్లో ఉన్న గోపన్న కుటుంబానికి మేము అండగా నిలుస్తాం.. ’ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు,నేతలతో పాటు వారి కుటుంబసభ్యులు భరోసా ఇస్�
Gattuppal | కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు దగ్గర పడుతున్నా మండలంలో ఇప్పటివరకు ప్రభుత్వ సొంత భవనాలు లేవని చండూరు మాజీ వైస్ ఎంపీపీ అవ్వరి శ్రీనివాస్ ప్రశ్నించారు.
నిజాం నిరంకుశ ప్రజా వ్యతిరేక విధానాలు, స్వాతంత్ర ఉద్యమ పోరాటంతో పాటు తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని బీఆర్ఎస్ నేతలు కొనియాడారు.
ట్రిపుల్ ఆర్ బాధితుల ఆందోళన తో సాగర్ రోడ్డు దద్దరిల్లింది. రీజనల్ రింగ్రోడ్డు అలైన్మెంట్ను మార్చడాన్ని నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలంలోని బాధిత గ్రామాల రైతులు బుధవారం హైదరాబాద్-నా�
సెప్టెంబర్ 17ను పురస్కరించుకొని బుధవారం ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు జాతీయ సమైక్యతా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జిల్లాకేంద్రాల్లోని పార్టీ కార్యాలయాల్లో జిల్లా అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతిని�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం జాతీయ సమైక్యతా దినోత్సవం ఘనంగా జరిగింది. ఆయా జిల్లాల పార్టీ కార్యాలయాల్లో భరతమాతకు పూల మాలలు వేసిన అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా �
protocall | కాంగ్రెస్ నాయకుల కనుసన్నల్లో అధికారులు పనిచేయడం తగదని, నాలుగు సంవత్సరాలు మేయర్గా విధులు నిర్వహించిన సామల బుచ్చిరెడ్డికి అధికారికంగా నిర్వహించే అభివృద్ధి కార్యక్రమాల కనీస వివరాలను తెలుపడం లేదన�