BRS Leaders | విద్యార్థులు, ఉపాధ్యాయులు పలు సమస్యలు ఆదర్శ్ రెడ్డి దృష్టికి తీసుకువొచ్చారు. అధ్యాపకుల కొరత ఉందని విద్యార్థులు చెప్పడంతో సమస్యను పరిష్కరించేందుకు బీఆర్ఎస్ నాయకులు ముందుకు వచ్చారు.
రైతన్నలు యూరియా కోసం రోడ్లపై పడిగాపులు కాస్తున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుకు యూరియా అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఈ మేరకు చిగురుమామిడి బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో మండల కేంద�
గంగాధర మండలం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అక్రమ అరెస్టు చేయడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గంగాధర మండలం గర్షకుర్తిలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పర్యటన సందర్భంగ�
‘సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ఎరువుల కోసం రైతుల క్యూలైన్లు చూశాం.. తెల్లవారుజాము నుంచే బారులు తీరేవారు. లైన్లలో గంటల తరబడి నిలబడలేక చెప్పులను క్యూలైన్లో పెట్టేవారు.
ప్రస్తు తం వర్షాలు సమృద్ధిగా కురవడంతో రైతులకు యూరి యా తప్పనిసరి అయింది. అయితే రైతులకు సరిపడా యూరి యా అధికారులు అందించకపోవడంతోపాటు గత మూ డు రోజులుగా అప్పుడు ఇప్పుడు అంటూ కాలయాపన చేస్తున్న అధికారుల తీరు న�
భూదాన్ పోచంపల్లి మండలంలోని భీమనపల్లి గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు గుంతలమయమై ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. దీంతో బీఆర్ఎస్ గ్రామ శాఖ నాయకులు బుధవారం కంకర, సిమెంట్తో రోడ్డు గుంతలను
అధిక వర్షాలు కురిసినప్పుడు వరద ఉధృతితో రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా నిర్మించిన వంతెనతో కుర్తి గ్రామస్తుల కష్టాలు తొలగాయని బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తంచేశారు.
బీఆర్ఎస్ హయాంలో రైతులకు సరిపడా యూరియా అందగా.. కాంగ్రెస్ పాలనలో కనీసం ఒక్క బస్తా కూడా దొరక్క రైతులు అరిగోస పడుతున్నారు. మంగళవారం ఆయా సొసైటీలకు యారియా లోడ్ రాగా రైతులు పెద్ద సంఖ్యలో వేకువజాము నుంచే బార�
తెలంగాణలో ఐపీఎస్ అధికారి డీఎస్ చౌహాన్, ఐఏఎస్ అధికారి హరిచందన కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలను తప్పుదారి పట్టించేలా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆ
సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్లోకి కాళేశ్వరం జలాలు పరుగులు తీశాయి. మోటర్లు ఆన్చేసి జిల్లాలోని రిజర్వాయర్లు నింపాలని మాజీ మంత్రి హరీశ్రావు హెచ్చరికలకు ప్రభుత్వం దిగివచ్చింది.
పస్పుల ప్రాథమిక పాఠశాల ఆవరణలో వర్షపు నీరు నిలిచి చదువులకు ఇబ్బంది ఏర్పడుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని బీఆర్ఎస్ నాయకులు స్కూల్లో నాటువేసి నిరసన తెలిపారు.