సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని కొండాపూర్లో నీళ్లు లేక ఎండిపోయిన పంటలను బీఆర్ఎస్ ధూళిమిట్ట మండల అధ్యక్షుడు మంద యాదగిరి ఆధ్వర్యంలో సోమవారం బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు.
కందనూలు నియోజకవర్గ గడ్డపై శుక్రవారం మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించారు. ముందుగా నాగర్కర్నూల్ బస్టాండ్ కూడలిలో కార్యక
చిన్నారిపై లైంగిక దాడిని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులపై వనపర్తి టౌన్ పోలీసులు అక్రమ కేసులు నమోదుచేసి అరెస్ట్ చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చిన్నారిపై జరి�
వరంగల్ డిక్లరేషన్ పేరిట ఎన్నికలకు ముందు అన్నదాతలకు ఎన్నో హామీలిచ్చి వాటిని అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ రైతు విభాగం నాయకులు అన్నారు. రైతాంగానికి ఇచ్చిన హామీలను
‘ఆదిలాబాద్ పట్టణంలోని తాంసి బస్టాండ్ ఎదుట రైల్వేగేటు మూసివేసి 76 రోజులు అవుతున్నది. బ్రిడ్జి పనులు ప్రారంభంకాలేదు. రెండు రోజుల్లో వంతెన పనులు ప్రారంభించకపోతే టిప్పర్లలో మొరం తీసుకొచ్చి తవ్విన గుంతను �
సిరిసిల్ల అభివృద్ధిలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనవాళ్లు లేకుండా చేయాలన్న అక్కసుతో కాంగ్రెస్ సర్కార్ కేటీఆర్ ఫొటోతో ఉన్న ఓ టీ స్టాల్ను ఏడాది క్రితం తొలగించింది. మున్సిపల్ వాహ
‘గత ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చింది. మరోసారి మోసాలు చేయడం కొనసాగింపు చేసే బడ్జెట్ తప్ప మరొటి కాదు’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జ�
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరు గ్రామంలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మండల అధికారుల ముందే శిలాఫలకం ధ్వంసం చేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బండారి రమేష్ పై చర్యలు తీసుకోవ
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం అంకిరోనిపల్లి బీఆర్ఎస్ సర్పంచ్ కొర్ర కమల భర్త సతీశ్, నాయకులు కొర్ర సీతారాం నాయక్, నారాయణపై కాంగ్రెస్ అచ్చంపేట మండల అధ్యక్షుడు దొడ్ల నర్సయ్యయాదవ్, అతడి అనుచర�
మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో పాటు బీఆర్ఎస్ నాయకులు పోలీసు లు అడ్డుకున్నారు. శుక్రవారం బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్, సభ్యుల ప్రమాణ స్వీకారం ఉండగా దానికి ఎమ�
అగ్రి వర్సిటీ విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం అగ్రివర్సిటీ కళాశాల ఆవరణలో విద్యార్థులు చేపట్టిన దీక్షకు ఆ
కాంగ్రెస్ రెండు ముఖాలు, రెండు నాలుకల ధోరణి ప్రపంచానికి మరోసారి వెల్లడయ్యింది. లోక్సభ స్పీకర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షనేత రాహుల్గాంధీ నాయకత్వంలోని విపక్షాలు ప్రవేశపెట్టిన అవి�