రాజాపేట మండలం చల్లూరు గుట్టల్లో సర్వే నంంబర్ 322లో కొనసాగుతున్న అక్రమ మైనింగ్తోపాటు ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై విచారణ జరిపించి, కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకుడు కల్లూరి రామచంద్రారెడ�
జగిత్యాలలో జరగనున్న కేసీఆర్ భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, అల్ట్రాటెక్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షుడు కౌశిక హరి ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు సోమవారం భారీగా తరలి వెళ్లారు.
కొనుగోలు కేంద్రాలు లేక రైతుల మొక్కజొన్న పంట కల్లాల్లో మగ్గుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని, వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మార్కె ట్ మాజీ వైస్ చైర్మన్ మందా రా
సీఎం ఇలాకాలో అభివృద్ధి పనుల్లో భాగంగా కూల్చివేతల పర్వం కొనసాగుతున్నది. నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో ఓ వర్గానికి సంబంధించిన సమాధులపైకి బుల్డోజర్లను పంపడంపై నిరసన వ్యక్తమైంది.
పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో తెలంగాణపై అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యపై మాజీ మంత్రి జోగు రామన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ విషం చిమ�
సీఎం ఇలాకా నారాయణపేట జిల్లా కోస్గిలో బుల్డోజర్లు విరుచుకుపడుతున్నాయి. ముందస్తు సమాచారంలేకుండా శుక్రవారం రాత్రి ప్రభుత్వ ఆఫీసుల కూల్చివేతలు మొదలుపెట్టారు.
మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభానికి బీఆర్ఎస్ సర్పంచులను పిలిచి అవమానించిన ఘటన పెద్దకొత్తపల్ల్లిలో చోటుచేసుకున్నది. దీంతో సర్పంచులు అధికారుల తీరుపై ఆగ్ర హం వ్యక్తం చేస్తూ డీఆర్డీవో రాజేశ్వరిక�
కాల్వశ్రీరాంపూర్, కూనారం గ్రామాల్లో మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని, రైతులను ఆదుకోవడంల ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎంపీపీ నూనేటి సంపత్, మాజీ జడ్పీటీసీ �
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అన్ని వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్ అని, ఆయన అం దరివాడని, ఆదర్శప్రాయుడని మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, వీ శ్రీనివాస్�
రాష్ట్ర ప్రజలందరూ రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి.. అని కోరుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే, కేసీఆర్ సభ చొప్పదండి నియోజకవర్గ ఇన్చార్జి పెద్ది సుదర్శన్రెడ్డి పేర్కొన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పేదవాడి చేతిలో బ్రహ్మాస్త్రమని రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. మంగళవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని తి
శంకర్పల్లి మండల పరిధిలో ఇటీవల మరణించిన బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధుల కుటుంబాలను మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు.