కథలాపూర్ మండలం భూషణరావుపేట గ్రామానికి చెందిన మార్కెఫెడ్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి లోక బాపురెడ్డి తల్లి నర్సవ్వ ఇటివలే మృతిచెందారు. కాగా ఆదివారం కథలాపూర్ మండలకేంద్రంలోని ఎస్
సీఎం రేవంత్రెడ్డి ఆదిలాబాద్ జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలంలోని చనాక-కొరాట ప్రాజెక్టు నీటిని విడుదల చేయడానికి ముఖ్యమంత�
పాలన చేతకాక కాంగ్రెస్ సర్కార్ పండుగ పూట జర్నలిస్టులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్టులను ఆయన బ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనాపరంగా వేసే ప్రతి అడుగు వెనుక గత ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయాలని లేదా ప్రజల్లో బీఆర్ఎస్ నాయకుల ప్రాబల్యాన్ని తగ్గించాలనే లక్ష్యమే దాగి ఉంటోంది. అదే కోణం ఇప్పుడు జిల్ల
Narsapur BRS | కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా నర్సాపూర్ మున్సిపాలిటీలో అభివృద్ధి ఏమి జరగలేదని మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, మాజీ వైస్ చైర్మన్ నయీమొద్దీన్ విమర్శించారు. మంగళవారం నర్సాపూర్ ఎమ్మెల�
సీఎం రేవంత్రెడ్డి కృష్ణా జలాలు ఆంధ్రాకు తరలించేందుకు కుట్ర చేస్తున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆరోపి�
అమీన్పూర్ పరిధి కిష్టారెడ్డిపేటను నూతన డివిజన్గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నాయకులు చేపట్టిన రిలే నిహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. ఆదివారం కిష్టారెడ్డిపేట ప్రధాన రహదారిపై రాస్తార�
RS Praveen Kumar | ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినాయకులు కేసీఆర్ , కేటీఆర్ , హరీశ్రావు లను అరెస్టు చేసి జైలులో పెట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఆరో
కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతగావడం లేదని, మంత్రులు, ఎమ్మెల్యేలు నిస్సహాయ స్థితిలో ఉన్నారని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. పది నెలల క్రితం ఇసుక అక్రమ రవాణా కోసం అధికార పార్�
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులతో ఈ నెల 11న సమావేశాన్ని నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి తల�
ఆదిలాబాద్ జిల్లాలో రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వరుసగా రెండోరోజు ఆందోళనలు కొనసాగాయి. బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకుల�