బుగ్గ దేవాలయ రికార్డులు తాండూర్ గ్రామపంచాయతీ పరిధిలోకి మార్చి దేవాలయాన్ని తాండూర్ మండల పరిధిలోకి తీసుకోవాలని మంచిర్యాల జిల్లా తాండూర్ మండల బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో అన్ని పార్టీల నాయకులు ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. దాదాపు వారం రోజులుగా గల్లీ గల్లీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు కారు గుర్తుకు ఓటేసి గెలిప
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేటలోని పలు వార్డుల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు దండు కట్టి నిర్వహిస్తున్న ఇంటింటి ప్రచారం హోరెత్తిస్తోంది. ఈ సందర్భంగా అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి పద�
ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేతలు పథకం ప్రకారం దాడి చేశారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ఎల్లంపేట, అలియాబాద్, మూడుచింతలపల్లి మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్కు ప్రజల నుంచి వస్తున్�
మాజీ మంత్రి మల్లారెడ్డి, హరీశ్రావుపై కాంగ్రెస్ నాయకులు జరిపిన దాడి ఘటనపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు శనివా రం ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎ�
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బరి తెగించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి వస్తున్న వ్యతరేకతతో తాము ఓడిపోతామని ముందే పసిగట్టి కుట్రలు పన్నుతున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్
సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి నిలబడిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఎత్తుకెళ్లి గంటల్లోనే కాంగ్ర
అధికారం అండతో కాంగ్రెస్ నేతలు బరితెగించారు. అభివృద్ది కార్యక్రమా ల ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆడబిడ్డపై జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్యాదవ్ సహా కాంగ్రెస్ శ్రేణులు రౌడీల్లా విరుచుకుపడి బెదిరించడమ�
మున్సిపల్ ఎన్నికలను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కార్పొరేషన్తోపాటు 18 మున్సిపాలిటీల్లో పార్టీ నేతలు కార్యకర్తలు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.
తెలంగాణ తెచ్చిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి తప్ప రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి ఆనవాళ్లు లేవని, కేసీఆర్ను చూసి ప్రజలు ఓట్లెయ్యాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. శుక్రవారం కొత్తగ�
‘పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకే మున్సిపల్ ఎన్నికల వేళ సీఎం రేవంత్రెడ్డి తిట్ల దండకం అందుకున్నడు.. సుదీర్ఘ పోరాటంతో ఢిల్లీని గడగడలాడించి తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసిన కేసీఆర్పై విషం చిమ్�
ఆర్మూర్ పట్టణంలోని బీఆర్ఎస్ 28 వార్డులో నజియా అజీమ్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. వార్డులల్లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను వివరిస్తున్నారు.