కేసీఆర్కు నోటీసులు ఇవ్వడమంటే తెలంగాణ రాష్ర్టాన్ని అవమానించడమేనని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో జడ్పీ మాజీ చైర్మన్ దఫ
తెలంగాణ పోరాట యోధుడు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కాంగ్రెస్ కక్షసాధింపు చర్యలను నిరసిస్తూ ఉమ్మడి జిల్లాలో నిరసనలు మిన్నంటాయి. గులాబీ దళపతిని విచారణ పేరిట వేధిస్తుండడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ �
ఎన్నికలు ఎప్పుడూ వస్తే అప్పుడు సీఎం రేవంత్రెడ్డి కొత్త డ్రామాకు తెరలేపడం ఆపాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. తెలంగాణ జాతిపిత, ఉద్యమ నేత , రాష్ట్ర సాధకుడు కేసీఆర్ను విచారణ పేరుతో వేధ
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను సిట్ విచారణ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ ఆందోళనలు హోరెత్తాయి. ఆదివారం మహబూబ్నగర్, వనపర్తి, నాగర్క ర్నూల్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జ
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కలిసి కుట్ర పన్ని కేసీఆర్పై సిట్ విచారణ చేయిస్తున్నాయని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నందునే విచారణ పేరి
సిట్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. ఆదివారం సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లిల�
తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తొలి సీఎం కేసీఆర్ను సిట్ విచారణకు పిలవ డం రాష్ర్టానికే అవమానకరమని ఎమ్మెల్యే విజయు డు అన్నారు. కేసీఆర్ విచారణ నేపథ్యంలో ఆదివా రం అలంపూర్ నియోజకవర్గంలోని ఎర్రవల్లిలో బీఆర్ఎ�
నగరం పోలీసు వలయమైంది. నందినగర్ ఖాకీల నిర్బంధంలోకి వెళ్లింది. తెలంగాణ భవన్ చుట్టూ పోలీసుల పహారా కనిపించింది. ఆదివారం బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్ విచారణ నేపథ్యంలో అడుగడుగ�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావును ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. కేసులకు జైళ్లకు భయపడే వ్యక్తి కాదని ప్రాణాలకు తెగించి తెలం�
తెలంగాణ జాతిపిత కేసీఆర్కు అక్రమ పద్ధతుల్లో నోటీసులిచ్చి విచారణకు పిలవడంపై యావత్ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, ఉద్యమకారులు, అభిమానులు, సామాన్యజనం సైతం భగ్గుమంటున్నారు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఆ
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు నమోదయ్యాయి. ఆరుగురిపై నాన్ బెయిలబుల్ కేసులు మోపారు. ఆ పార్టీకి చెందిన ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, మరో ఇద్దరిని ఆగమేఘాల మీద అరెస్ట్ చేశారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనల�
CM Revanth Reddy | ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి.. పదేళ్లలో అన్ని రంగాలలో తెలంగాణ స్థానాన్ని నెంబర్ వన్ చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను సిట్ పేరుతో విచారించడాన్ని బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట నియోజకవర్గ న�