మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో పాటు బీఆర్ఎస్ నాయకులు పోలీసు లు అడ్డుకున్నారు. శుక్రవారం బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్, సభ్యుల ప్రమాణ స్వీకారం ఉండగా దానికి ఎమ�
అగ్రి వర్సిటీ విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం అగ్రివర్సిటీ కళాశాల ఆవరణలో విద్యార్థులు చేపట్టిన దీక్షకు ఆ
కాంగ్రెస్ రెండు ముఖాలు, రెండు నాలుకల ధోరణి ప్రపంచానికి మరోసారి వెల్లడయ్యింది. లోక్సభ స్పీకర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షనేత రాహుల్గాంధీ నాయకత్వంలోని విపక్షాలు ప్రవేశపెట్టిన అవి�
SIR In Telangana : సర్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల నుండి కూడా బూత్ లెవల్ అధికారులు (BLOs), బూత్ లెవల్ ఏజెంట్ (BLAs) నియమించడానికి చర్యలు తీసుకోవాలని చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ను బీఆర్ఎస్ పార్టీ క�
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితుల కంట కన్నీరు ఆగడం లేదు. దశాబ్దాలుగా ఉంటున్న ఇండ్లను తమ కండ్ల ముందే నేలమట్టం చేసిన కాంగ్రెస్ సర్కార్ చర్యలను భరించలేకపోతున్నారు.
BRS Team | బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎంపీ బొయినపల్లి వినోద్కుమార్ , మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్బాబు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ తో సోమవారం భేటీ అయ్యారు.
BRS Leaders | రాజేంద్రనగర్ మానస హిల్స్లో ఎలాంటి అనుమతులు లేకుండా కొండలను పిండి చేస్తున్న మంత్రి పొంగులేటి సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్స్ను బీఆర్ఎస్ నాయకులు గురువారం సందర్శించారు.
Balka Suman | మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నిక సందర్భంగా బాల్క సుమన్సహా బీఆర్ఎస్ నాయకులపై నమోదుచేసిన అక్రమ కేసులో మంచిర్యాల జిల్లా సెషన్స్ కోర్టు సోమవారం బెయిల్ మంజూరుచేసింది.
రైతులకు సకాలంలో యూరియా అందించాలని సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లిలోని భువనగిరి-చిట్యాల ప్రధాన రహదారి వద్ద రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు ఖాళీ యూరియా బస్తాలను ప్రదర్�
సాగు నీటిని విడుదల చేయడమే గాకుండా, పెండింగ్లో ఉన్న మూడు పంటలకు సంబంధించి రైతు భరోసా నిధులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లి స్టేజీ వద్ద ముస్తాబాద్ రహదార
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సొంత గ్రామం రుద్రంగిలో సాగునీళ్లు లేక పంటలు ఎండుతున్నాయని, రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగికి చెందిన బీఆర్ఎస్ నాయకులు ఆ�
వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నిరుపేదలు నిర్మించుకున్న ఇండ్లను కూల్చివేసి ఇంటిల్లిపాదికి నిలువ నీడ లేకుండా చేసింది కాంగ్రెస్ సర్కార్. వంట సామగ్రి, ఇతర వస్తువులన్నింటినీ మూటగట్టి ఖమ్మం నగరంలోని అంబేద�