పీఏసీసీఎస్, మార్కెఫెడ్ సంస్థ సంయుక్తంగా కొనుగోలు చేసిన మక్కలు తూకం తగ్గిందని రైతులకు ఇచ్చే డబ్బులను కట్ చేయటాన్ని ఆగ్రహిస్తూ రైతులు ధర్నా నిర్వహించా రు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మొక్కజొన్న �
చెన్నూర్ పట్టణంలోని బీఆర్ఎస్ నాయకులను గురువారం స్థానిక పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చెన్నూర్ పట్టణ ఇన్చార్జి, మాజీ కౌన్సిలర్ రేవెల్లి మహేశ్ మాట్
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ బీఆర్ఎస్ నేతలను జిల్లా పోలీసులు గురువారం ముందస్తు అరెస్టులు చేశారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలోనే నేతల ఇళ్లలోకి వెళ్లి వారిని బయటకు తీసుకొచ్చారు. ఎక�
చెన్నూర్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులతో పాటు వారి కుటుంబ సభ్యుల ఓట్లు తొలిగించే కుట్రలు జరుతున్నాయనే అనుమానాలున్నాయని ఆ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు కలగూర రాజకుమార్ పేర్కొన్నారు. గురువారం భీమా�
పోలీసులు ఎంతగా నిర్బంధం విధించినా మొక్కవోని ధైర్యంతో బీఆర్ఎస్ మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే, వేముల ప్రశాంత్రెడ్డి బుధవారం ఒకరోజు నిరాహర దీక్ష నిర్వహించారు.
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొం తులను నిర్బంధించడం హేమమైన చర్య అని బీఆర్ఎస్వీ పీయూ అధ్యక్షుడు భరత్బాబు ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డి బుధవారం దివిటిపల్లిలోని అమరరాజా గిగా కారిడార్లో ఏర్పాటు చేసిన �
సర్ డిజిటలైజేషన్కు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పూర్తి సహకారం అం దించాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి సూచించారు. మండల కేంద్రం, రాజాపూర్ గ్రామాల్లో బుధవారం నిర్వహించిన సర్
భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని స్థానిక బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఆధ్వర్యంలో భద్రాచలం ప్రభుత్�
Singireddy Niranjan Reddy | ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులను, ప్రజా ప్రతినిధులను అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల ప్రతిపక్ష నాయకులపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని వెంటనే ఆయనపై కేసు నమోదు చే యాలని అనంతగిరి బీఆర్ఎస్ నాయకులు మంగళవారం పోలీసు స్�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు, బీఆర్ఎస్ నాయకులపై సీఎం రేవంత్రెడ్డి చేసిన అత్యంత వివాదాస్పద, అన్ పార్లమెంటరీ వ్యాఖ్యలను ఖండిస్తూ ఉమ్మడి జిల్లావ
బీఆర్ఎస్ నాయకులు, రైతులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హింసను, ఆత్మహత్యలను ప్రేరేపించేలా ఉన్నాయని పేర్కొంటూ ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులు మంగళవారం బాన్సువాడ, ఎల్లారెడ్డి, ధర
ప్రతిపక్ష నేతలు, రైతులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్రంలోని పలు పోలీసుస్టేషన్లలో బీఆర్ఎస్ నేతలు మంగళవారం కూడా ఫిర్యాదులు చేశారు.
బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ వంద పడకల మాతాశిశు ఆసుపత్రి లో ఐదుగురు మహిళలకు శస్ర్త చికిత్సలు జరిగిన అనంతరం తీవ్ర అస్వస్తతకు గురి కావడం పట్ల బీఆర్ఎస్ ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు.