BRS Leaders | కాంగ్రెస్ నేతలు నోరు తెరిస్తే అబద్ధాలేనని, ఇందిరమ్మ ఇండ్ల గురించి గొప్పగా చెప్పుకుంటున్నారని, అందులో జరుగుతున్న అవినీతి గురించి ఎందుకు మాట్లాడడం లేదన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును తేల్చే ఎన్నిక జూబ్లీహిల్స్లో జరగుతుందని అందులో మీ పార్టీ గెలిపించి చూపించాలని నెటిజన్లు సోషల్ మీడియాలో కేంద్రమంత్రి బండి సంజయ్కి చురలకు అంటిస్త�
జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఆపార్టీ పటాన్చెరు నియోజకవర్గ కో ఆర్టినేటర్ ఆదర్శ్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా సోమవారం భారత రాష్ట్ర
మండల కేంద్రంలో చిన్నచిన్న సమస్యలను పరిష్కరించడంలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి జూపల్లి కృష్ణారావు పూర్తిగా విఫలమయ్యారని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పోతుల వేంకటేశ్వ ర్లు, మండల వర్కింగ్ ప్రెసిడింట�
ఆరు గ్యారెంటీలు, 420 హామీలను విస్మరించిన కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ పార్టీ బాకీకార్డు అనే ఉద్యమకాగడాను వెలిగించింది. అది ఊరూవాడా చుట్టేస్తూ ప్రజల్లో ఆలోచనను రేకెత్తిస్తున్నది.
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తున్నదని, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే దమ్ములేక కాలయాపన చేస్తున్నదని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు.
42 శాతం రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసంపై బీసీలు భగ్గుమన్నారు. రిజర్వేషన్లన్నీ కలిపినా 50 శాతం సీలింగ్ దాటకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ జీవో 9 పేరిట ముఖ్యమంత్రి నాటకాలు ఆడారని, బీసీలను మాయ �
అలవి కాని వాగ్ధానాలతో అధికారం చేపట్టిన కాగ్రెస్ పార్టీ మోసాలను వివరించేందుకు బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది.
అధికారం కోసం గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీ మాదిరిగానే 42 శాతం బీసీ రిజర్వేషన్లపైనా కాంగ్రెస్ హైడ్రామా నడిపిందని మాజీమంత్రి హరీశ్రావు విమర్శించారు.
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడూ వచ్చిన పోటీకి బీఆర్ఎస్ సిద్ధ్దంగా ఉందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. గురువారం సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నేతలతో కలిసి �
కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికీ పంపిణీ చేసి విస్తృత ప్రచారం చేయాలని చెన్నూర్ మాజీ ఎమ్మె ల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమ న్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.