తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 93వ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, ఎంపీ దీవకొండ దామోదర్రావు ఘనంగా నివాళులర్పించారు.
దగా పడుతున్న తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను రగిలించిన మహనీయుడు ఆచార్య జయశంకర్ అని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు.
పెబ్బేరు పట్టణంలో అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్డు విస్తరణ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. స్థానిక సుభాష్చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించ�
కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్స్ నియామకాలకు నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడంతో తీవ్ర మనస్తాపంతో ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం గ్రామానికి చెందిన నిరుద్యోగి గ
తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్రెడ్డికి ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలు ఘన నివాళులర్పించారు. మంగళవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో వారు సమావేశం నిర్వహిం�
దేవుని భూమిపై తొండాట మొదలైంది. దాదాపు రూ. 1.50 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదంతా అధికార పార్టీ నాయకుల అండతోనే జరుగుతోందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
కరకగూడెం మండలంలోని చొప్పాల గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీరంగాపురం గ్రామానికి చెందిన యువ నాయకుడు జాడి రవి తండ్రిగారైన జాడి మెంగయ్య ఇటీవల ఆరోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ మండల నాయకుల
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణంపై ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమంలో నికార్సైన ఉద్యమకారుడిగా పోరాడి.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొలి నుంచి ఉద్యమానికి మూల స్తంభంగా పెద్ది సుదర్శన్రెడ్డి నిలిచారని మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, లక్ష్మారెడ్డి గుర్తు చేశారు.
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ మహేందర్రెడ్డిని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డిలు పరామర్శించారు.
కర్ణాటక ప్రభుత్వం భీమా, కృష్ణా నదులపై అక్రమంగా నిర్మిస్తున్న అడ్డుకట్టలపై బీఆర్ఎస్ ఆందోళనకు సిద్ధమైంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని బీఆర్ఎస్ బృందం ఆదివారం చలో కర్ణాటకకు పిలుపునిచ్చింది.
‘సర్' ప్రక్రియలో భాగంగా ఏ ఒక్కరూ ఓటు హక్కు కోల్పోకుండా బీఆర్ఎస్ శ్రేణులు బాధ్యతగా పనిచేయాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సూచించారు. శనివారం ఆయన మాచారెడ్డి మండలంలోని గజ్యానాయక్తండా, భిక�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు కన్నెర్ర చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రం, చెన్నూర్ పట్టణంలో అంబేద్కర్ వ�