శాసనసభ సమావేశాల్లో భాగంగా గురువారం మండలిలోనూ వివిధ అంశాలపై చర్చ జరిగింది. ఎమ్మెల్సీలు కవిత, ప్రభాకర్రావు రైతు రుణమాఫీ, ఆర్టీసీ విలీనంపై ధన్యవాద తీర్మానాలు ప్రవేశపెట్టారు. కొత్తగా ఎన్నికైన సభ్యులను చై�
నిర్మల్ జిల్లాలో 65 ఏండ్ల క్రితం నిర్మించిన కడెం నారాయణ ప్రాజెక్టుకు కొత్త స్పిల్వేను నిర్మించాలని సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ కమిటీ సిఫారసు చేసింది. ఆ డ్యామ్ రక్షణకు చేపట్టాల్సిన చర్యలపై పలు ప్రతిపాదల�
సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన సాగునీటిరంగానికి స్వరాష్ట్రంలో కేసీఆర్ సర్కారు పెద్దపీట వేస్తున్నది. తలాపున గోదావరి ఉన్నా బీడువారిన భూములకు ఎత్తిపోతల ద్వారా జీవం పోస్తున్నది. ఈ క్రమంలోనే తాజాగా �
త్వరలో ప్రారంభం కానున్న నిజామాబాద్ ఐటీ హబ్లో కంపెనీని ఏర్పాటు చేయాలని అంతర్జాతీయంగా పేరొందిన హిటాచీ గ్రూపు సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు.
అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ హిటాచి గ్రూప్ సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్ సేవలను ఇందూరు ఐటీ హబ్లో ప్రారంభించాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇవ్వడంతో కంపెనీ ప్రతినిధులు స
MLC Kavitha | త్వరలో ప్రారంభం కానున్న నిజామాబాద్ ఐటీ హబ్లో కంపెనీని స్థాపించాలని అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ హిటాచీ గ్రూపు సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. సోమవా
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తనయుడు గూడెం విష్ణువర్ధన్రెడ్డి ఇటీవల మరణించడం పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారం పటాన్చెరులోని ఎమ్మెల్�
MLC Kavitha | అతి పిన్న వయసులో తండ్రికి తగ్గ తనయుడిగా రాజకీయాల్లో ఎదుగుతున్న గూడెం విష్ణువర్ధన్ రెడ్డి అకాల మరణం అత్యంత బాధాకరమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుమారుని కోల్పోయి తీవ్ర వ�
MLC Kavitha | నిజామాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు, వదర బాధిత ప్రాంతాల ప్రజలకు అండగా నిలవాలని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha ) జిల్లా అధికారులకు సూచించారు
CM KCR | దేశంలో సీఎం కేసీఆరే అసలు దళిత‘బంధు’వు అని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ అభివర్ణించారు. దళితుల అభ్యున్నతి, వారి సంక్షేమం కోసం తెలంగాణలో అమలవుతున్న దళితబంధు సహా పలు పథకాలు దేశానికే ఆదర్శంగా నిల
ఢిల్లీ మద్యం పాలసీ వ్యవహారంపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేస్తున్న దర్యాప్తు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్ను సు�
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ తదితర వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అద్భుత కార్యక్రమాలు అమలుచేస్తున్నదని బీమ్ ఆర్మీ వ్యవస్థాపకుడు, దళిత ఉద్యమ నేత చంద్రశేఖర్ ఆజాద్ కొనియాడారు. సీఎం �
MLC Kavitha | నూతన పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ భవనంగా నామకరణం చేయాలని, ఆ భవనంలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని భీమ్ ఆర్మీ చంద్రశేఖర్ ఆజాద్ చేస్తున్న డిమాండ్ కి తెలంగాణ ప్రజల మద్�
గ్రూపు రాజకీయాలు, వర్గపోరు, వివాదాలతో ఇన్నాళ్లు కొట్టుమిట్టాడిన జాతీయ హ్యాండ్బాల్ సంఘాన్ని అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్రావు ఒడ్డుకు పడేశారు. జగన్ సారథ్యంలోని హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇ