ఉమ్మడి రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ అగ్రభాగంలో ఉండేదని, ఇప్పుడు వడ్ల తెలంగాణగా రాష్ట్రం మా రిందని కవిత పేర్కొన్నారు. ‘ఏ సూచీ చూసుకున్నా తెలంగాణ రాష్ట్రమే నంబర్ వన్గా నిలుస్తున్నది. ఇదంతా ఎట్ల�
MLC Kavitha | బీఆర్ఎస్ అంటే మన ఇంటి పార్టీ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మనది పేగుబంధం.. వాళ్లది ఓటు బంధం అని వివరించారు. సీఎం కేసీఆర్ రైతుబాంధవుడు అని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ ఎన్ఎస్ఎఫ్ మైదానం�
తెలంగాణలో పర్యావరణాన్ని పరిరక్షించడం.. పది తరాల వారికి అటవీ సంపదను అందించాలనే ఆలోచన, గొప్ప సంకల్పంతో ప్రవేశపెట్టిన తెలంగాణకు హరితహారం అనేది చాలా గొప్ప అంశమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రంగారెడ్�
బతుకమ్మ సంబురాలకు భారత జాగృతి సన్నాహాలు మొదలుపెట్టింది. భారత జాగృతి ఆధ్వర్యంలో రూపొందించిన బతుకమ్మ పాట వీడియోను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు.
బతుకమ్మ సంబరాలకు భారత్ జాగృతి (Bharath Jagruthi) సన్నాహాలు మొదలుపెట్టింది. భారత్ జాగృతి ఆధ్వర్యంలో రాబోతున్న బతుకమ్మ పాటకు (Bathukamma Songs) సంబంధించిన వీడియోను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశ
పుట్టగానే పరిమళించిన పూబోణిలా యువ నృత్య కళాకారిణి అనన్య అరంగేట్రంలోనే అదరహో అనిపించింది. రవ్రీందభారతీలో శనివారం సాయంత్రం అనన్య కూచిపూడి రంగ ప్రవేశం దీపాంజలి సంస్థ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. క
దేశ ప్రగతిలో మహిళల భాగస్వామ్యం పెరగాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. మహిళా బిల్లుపై బీజేపీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. మహిళాబిల్లు విషయంలో బీజేపీని కాంగ్రెస్ ఎందుకు �
ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతును కూడగట్టాలంటే ప్రజలకు ఉపయోగపడే మంచి పనులు చేయాలి. వారి ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలి. వారి సమస్యలను గుర్తించి పరిష్కరించాలి. వారికిచ్చిన హామీలను నెరవేర్చాలి. అంతేకానీ న�
MLC Kavitha | దేశ ప్రగతిలో మహిళల భాగస్వామ్యం పెరగాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆకాంక్షించారు. మహిళా బిల్లుపై బీజేపీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సూచించారు. మహిళా బిల్లు గురించి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్ర�
క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్గా మాజీ ఎమ్మెల్సీ డీ రాజేశ్వర్రావు నియమితులయ్యారు. తొలి చైర్మన్ రాజేశ్వర్రావే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేండ్లపాటు �
MLC Kavitha | ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి తన పెద్దమనుసు చాటుకున్నారు. అభాగ్యులకు ఎప్పుడూ అండగా నిలబడే ఆమె తాజాగా నిజామాబాద్కు చెందిన ఓ నిరుపేద యువకునికి ఉన్నత విద్యాభ్యాసం కోసం ఆర్థిక చేయూత అందించారు.
కాంగ్రెస్ కృతజ్ఞత లేని పార్టీ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. దేశానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చేసిన సేవలను మరిచిపోవడమే కాకుండా మరిపించే ప్రయత్నం చేసిందని ధ్వజమెత్తారు. అత్యంత క్లిష