తెలంగాణ బిడ్డ అయిన మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు సేవలను సీఎం కేసీఆర్ గుర్తించారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అందుకే ప్రతిష్టాత్మకంగా తీసుకొని పీవీ శతజయంతి ఉత్సవాలను నిర్వహించి ఆయన ఖ్యాతిని ద
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చొరవతోనే మారుమూల ప్రాంతాలకు ఐటీ సేవలు విస్తరించాయని, వందలాది కంపెనీలు రాష్ర్టానికి వచ్చాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్�
MLC Kavitha | కాంగ్రెస్ వైఫల్యాలే భారత్ రాష్ట్ర సమితి విజయానికి సోపానాలు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ప్రజల దీవెనలతో కేసీఆర్ తప్పకుండా హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అవుతారని ఆమె వి�
టీఎస్ ఆర్టీసీ.. తెలంగాణ ప్రభుత్వ ఆర్టీసీగా మారింది. ఇందులో పనిచేస్తున్న సుమారు 43 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. నాటకీయ పరిణామాల మధ్య ‘తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఉద్యోగులను ప్రభుత్వ సేవల్�
తెలంగాణ రాష్ర్టానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆదవారం ఆమె మేడ్చల్లో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని కార్మికశాఖ మంత్రి చామకూర
తెలంగాణ ఉద్యమానికి గుండె ధైర్యం ఇచ్చింది ప్రొఫెసర్ జయశంకర్ సారే అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మేడ్చల్లో ప్రొఫెసర్ జయంశంకర్ సార్ విగ్రహాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డ�
తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్ (Professor Jayashankar) నుంచి తాను అనేక అంశాలు నేర్చుకున్నాని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. ఆయన తమ కుటుంబ సభ్యుల్లో ఒకరని చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన గిరిజనులకు స్వర్ణయుగంగా మారిందని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. తెలంగాణలోని గిరిజనగూడేల్లో తొమ్మిదేండ్లలోనే వందేండ్ల అభివృద్ధి జరిగిందని, రాష్ట�
గిరిజనుల పట్ల కేంద్ర ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తున్నదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విమర్శించారు. మణిపూర్లో (Manipur) ప్రభుత్వ ప్రోత్సాహంతోనే దారుణాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థులు శాసన మండలిని (Legislative council) సందర్శించారు. విద్యార్థులు ఎమ్మెల్సీలు కవిత (MLC Kavitha), వాణి దేవి స్వాగతం పలికారు. మండలి పనితీరును గురించి ఎమ్మెల్సీ కవిత వారికి వివరించార�
MLC Kavitha | వి.జె.సన్నీ (VJ Sunny), హ్రితిక శ్రీనివాస్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న నూతన చిత్రం ‘సౌండ్ పార్టీ’ (Sound Party). సంజయ్ శేరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ను ఈ రోజు ఎమ్మెల్సీ కల్వకుంట్�
రాష్ట్రంలో ఇటీవల రెండు దఫాలుగా కురిసిన వర్షాల కారణంగా ఊహించని విపత్తు సంభవించినా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్ర భుత్వం స్పందించిన తీరు అద్భుతమని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కొనియాడా�