గిరిజనుల పట్ల కేంద్ర ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తున్నదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విమర్శించారు. మణిపూర్లో (Manipur) ప్రభుత్వ ప్రోత్సాహంతోనే దారుణాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థులు శాసన మండలిని (Legislative council) సందర్శించారు. విద్యార్థులు ఎమ్మెల్సీలు కవిత (MLC Kavitha), వాణి దేవి స్వాగతం పలికారు. మండలి పనితీరును గురించి ఎమ్మెల్సీ కవిత వారికి వివరించార�
MLC Kavitha | వి.జె.సన్నీ (VJ Sunny), హ్రితిక శ్రీనివాస్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న నూతన చిత్రం ‘సౌండ్ పార్టీ’ (Sound Party). సంజయ్ శేరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ను ఈ రోజు ఎమ్మెల్సీ కల్వకుంట్�
రాష్ట్రంలో ఇటీవల రెండు దఫాలుగా కురిసిన వర్షాల కారణంగా ఊహించని విపత్తు సంభవించినా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్ర భుత్వం స్పందించిన తీరు అద్భుతమని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కొనియాడా�
శాసనసభ సమావేశాల్లో భాగంగా గురువారం మండలిలోనూ వివిధ అంశాలపై చర్చ జరిగింది. ఎమ్మెల్సీలు కవిత, ప్రభాకర్రావు రైతు రుణమాఫీ, ఆర్టీసీ విలీనంపై ధన్యవాద తీర్మానాలు ప్రవేశపెట్టారు. కొత్తగా ఎన్నికైన సభ్యులను చై�
నిర్మల్ జిల్లాలో 65 ఏండ్ల క్రితం నిర్మించిన కడెం నారాయణ ప్రాజెక్టుకు కొత్త స్పిల్వేను నిర్మించాలని సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ కమిటీ సిఫారసు చేసింది. ఆ డ్యామ్ రక్షణకు చేపట్టాల్సిన చర్యలపై పలు ప్రతిపాదల�
సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన సాగునీటిరంగానికి స్వరాష్ట్రంలో కేసీఆర్ సర్కారు పెద్దపీట వేస్తున్నది. తలాపున గోదావరి ఉన్నా బీడువారిన భూములకు ఎత్తిపోతల ద్వారా జీవం పోస్తున్నది. ఈ క్రమంలోనే తాజాగా �
త్వరలో ప్రారంభం కానున్న నిజామాబాద్ ఐటీ హబ్లో కంపెనీని ఏర్పాటు చేయాలని అంతర్జాతీయంగా పేరొందిన హిటాచీ గ్రూపు సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు.
అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ హిటాచి గ్రూప్ సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్ సేవలను ఇందూరు ఐటీ హబ్లో ప్రారంభించాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇవ్వడంతో కంపెనీ ప్రతినిధులు స
MLC Kavitha | త్వరలో ప్రారంభం కానున్న నిజామాబాద్ ఐటీ హబ్లో కంపెనీని స్థాపించాలని అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ హిటాచీ గ్రూపు సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. సోమవా
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తనయుడు గూడెం విష్ణువర్ధన్రెడ్డి ఇటీవల మరణించడం పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారం పటాన్చెరులోని ఎమ్మెల్�
MLC Kavitha | అతి పిన్న వయసులో తండ్రికి తగ్గ తనయుడిగా రాజకీయాల్లో ఎదుగుతున్న గూడెం విష్ణువర్ధన్ రెడ్డి అకాల మరణం అత్యంత బాధాకరమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుమారుని కోల్పోయి తీవ్ర వ�