మహిళలపై దాడి చేయడం ఆపాలని బీజేపీకి (BJP) ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సూచించారు. మహిళల గురించి తప్పుడు వ్యాఖ్యానాలతో అవహేళన చేయడం మానుకోవాలని స్పష్టం చేశారు.
MLC Kavitha | మహిళా రిజర్వేషన్లు తన వ్యక్తిగత ఎజెండా కాదని ఎమ్మెల్యీ కల్వకుంట్ల కవిత అన్నారు. దేశంలోని మహిళలందరూ చట్టసభల్లో రిజర్వేషన్లు కోరుకుంటున్నారని తెలిపారు. మహిళల రిజర్వేషన్ల కోసం అంబేడ్కర్ కూడా కొట్ల
తమ 60 ఏండ్ల పాలనలో చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం చేతగాని కాంగ్రెస్కు బీఆర్ఎస్ను విమర్శించే నైతిక అర్హత లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. కాంగ్రెస్ నేతలు ఒక్కరోజైనా మహిళా రి�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలను చూస్తుంటే.. ఆ రెండు పార్టీల నాయకులకు మహిళా రిజర్వేషన్లపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని అర్థమవుతున్నదని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత�
S Minister Satyavati Rathod | పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం, తెలంగాణ ప్రగతి కోసం కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి, బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి చేసిందేమిటని రాష్ట్ర గిరిజన, మహిళా సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ని
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని బీజేపీ (BJP) రెండుసార్లు హామీ ఇచ్చి మోసం చేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) మండిపడ్డారు. పార్లమెంటులో భారీ మెజారిటీ ఉన్నప్పటికీ మహిళా బిల్లును (Women's Reservation Bill)
అభ్యర్థుల ప్రకటనతో ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ‘ఇది నిజంగా సీఎం కేసీఆర్ గారి సాహసోపేతమైన నాయకత్వం.. ప్రభావవంతమైన పాలనపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనం’ అని అభివర్ణించా�
MLC Kavitha | అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను.. ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారు. తెలంగాణకు ఇది ఉత్సాహకరమైన సమయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఓ ప్రకటనలో అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకంట్ల కవిత (MLC Kavitha) కుమారులు ఆదిత్య, ఆర్యా చిన్న వయస్సులోనే పెద్ద మనస్సును చాటుకున్నారు. సమాజ సేవ కోసం ఇటీవల ఆదిత్య, ఆర్యా కలిసి మొదలుపెట్టిన సినర్జీ ఆఫ్ మైండ్స్ (SOM) ఫౌండేషన్ ద్వారా ఆడబ�
MLC Kavitha | వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య శాఖ అధికారులను ఎమ్మెల్సీ కవిత కోరారు. నిజామాబాద్ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపర�
తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ది పేగుబంధమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రతిపక్షాలది ఓటు బంధమని విమర్శించారు. తాము ప్రజలను ఒక కుటుంబంలా భావిస్తామని, కానీ ప్రతిపక్ష పార్టీలకు ఓట్లేసే ఈవీఎం యంత్రాల్
సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పరంపర కొనసాగుతున్నదని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి అన్నారు. ప్రతిరోజూ కోటి రూపాయలకు తగ్గకుండా ఏదో ఒక పనిని ప్రారంభిస�