IT Hub | హైదరాబాద్ : ఇటీవల ప్రారంభమైన నిజామాబాద్ ఐటీ హబ్లో కంపెనీలను ఏర్పాటు చేయడానికి ప్రముఖ సంస్థలు ఆసక్తి కనబరుచుతున్నాయి. ఇప్పటికే అనేక సంస్థలు తమ కంపెనీలను ఏర్పాటు చేయగా తాజాగా అంతర్జాతీయంగా పేరొంది
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు కామారెడ్డి పల్లెలన్నీ మద్దతుగా నిలుస్తున్నాయి. కామారెడ్డి నుంచి పోటీ చేస్తానని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించిన నాటి నుంచి ‘మీ వెంటే మేముం టాం’ అని నియోజకవర
‘ఇది కానుక కాదు. సామాన్య ప్రజల జేబులను గుల్ల చేసి దగా చేయడమే. ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడమే’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్రం ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
యువత కష్టపడి అవకాశాలను అందిపుచ్చుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. మంగళవారం టాస్క్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన మెగ�
MLC Kavitha | ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎల్పీజీ గ్యాస్పై భారీ తగ్గింపు అంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరతీసింది. 2014లో అధికారంలోకి వచ్చింది మొదలు వరుసగా సిలిండర్ ధర పెంచుకుంటూ వెళ్లిన మోదీ స
MLC Kavitha | చేనేత పై బ్రిటిష్ వాళ్లు కూడా పన్నులు విధించలేదని, కానీ చేనేత పై పన్ను విధించిన ఏకైక ప్రభుత్వం ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీదేనిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఏ పార్టీ ఆలోచన విధానం ఏంటో నే
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో టాస్క్ (TASK) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఐటీ జాబ్మేళాను ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ప్రారంభించారు. జాబ్మేళాకు (Job Mela) పెద్ద సంఖ్యలో యువత తరలివచ్చారు.
‘సీఎం కేసీఆర్తోనే తెలంగాణ తలెత్తుకున్నదని రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. ‘తొమ్మిదేండ్ల కిందట తెలంగాణ ఎట్లుండే. ఇప్పుడెట్లున్నది?’ అని అన్నదాతలు, ప్రజలను ప్రశ్నిం�
MLC Kavitha | ధరణిని వద్దంటున్న కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలని ఎమ్మెల్యీ కవిత పిలుపునిచ్చారు. ఎన్నికల్లో సరైన వాళ్లను గెలిపించుకుంటే మన తలరాతను మనమే మార్చుకోవచ్చని పేర్కొన్నారు. తెలంగాణ ఇప్పుడిప్పుడే తొ�
MLC Kavitha | కాంగ్రెస్ పార్టీ దళితులను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది. దేశాన్ని, రాష్ట్రాన్ని ఎక్కువ రోజులు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిక్లరేషన్ పెట్టి దళితులకు ఏమో చేస్తామనడం భావ దారిద్ర్యం తప్�
‘కారే రావాలి.. కేసీఆరే కావాలి’ అంటూ కామారెడ్డి నియోజకవర్గం నినదిస్తున్నది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్తోపాటు తాను కామారెడ్డి నుంచి పోటీచేస్తున్నట్టు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించిన