రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి ఏరియాలో గులాబీ జెండా ఎగరాలని, ఈ ప్రాంతంలోని ఎమ్మెల్యే స్థానాలను గెలిపించి సీఎం కేసీఆర్కు కానుకగా ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు.
MLC Kavitha | హైదరాబాద్ : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి ప్రాంతాల్లో గులాబీ జెండా ఎగరాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. సింగరేణి ప్రాంతంలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలి
MLC Kavitha | రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి ప్రాంతాల్లో గులాబీ జెండా ఎగరాలని, ఆ ప్రాంతాల్లో ఉన్న అన్ని ఎమ్మెల్యే స్థానాలను గెలిపించి సీఎం కేసీఆర్కు కానుకగా ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత �
MLC Kavitha | కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలను నిలువునా మోసం చేస్తున్న హస్తం పార్టీపై ఆమె నిప్పులు చెరిగారు. తెలంగాణ అభివృద్ధికి అడ్డు
ఈ నెల 18 నుంచి ప్రత్యేకంగా సమావేశమవుతున్న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలతోపాటు మహిళా రిజర్వేషన్, ఉమ్మడి పౌర స్మృతి బిల్లులను ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రంలో గత తొమ్మిదే�
MLC Kavitha | తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఎక్కడా లేదని, మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని తన నివాసంలో జరిగిన జగిత్
అమ్మలోని మొదటి అక్షరం ‘అ’, నాన్నలోని చివరి అక్షరం ‘న్న’ కలిపితే ‘అన్న’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారక రామారావుతో ఉన్న ఫొటోను రాఖీ పండుగ సందర్భంగా గురువార�
నిజామాబాద్ ఐటీ హబ్లో మరో అంతర్జాతీయ కంపెనీ ఏర్పాటు కాబోతున్నది. ఇటీవల ప్రారంభమైన జిల్లా ఐటీ హబ్లో ఇప్పటికే అనేక సంస్థలు తమ కంపెనీలను ఏర్పాటు చేయగా తాజాగా అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ హిటాచి గ్రూప్�
నిజామాబాద్ ఐటీహబ్కు అంతర్జాతీయ స్థాయి సంస్థలు తరలివస్తున్నాయి. తాజాగా హిటాచి గ్రూపు సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్ తన శాఖను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
IT Hub | ఇటీవల ప్రారంభమైన నిజామాబాద్ ఐటీ హబ్లో తమ కంపెనీలను ఏర్పాటు చేయడానికి ప్రముఖ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. తాజాగా అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ హిటాచి గ్రూప్ సబ్సిడరీ సంస్థ గ్లోబ