‘రాజగోపాల్ అన్న.. తొందరపడకు, మాట జారకు’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవి త హెచ్చరించారు. ‘లిక్కర్ క్వీన్' పేరు ఈడీ చార్జ్షీట్లో 28 సార్లు ఉన్నదని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ట్వీట్ చేస్తే దానికి ఆమె ట్�
MLC Kavitha | కాంగ్రెస్ నాయకుడు మానిక్కం ఠాగూర్కు కూడా ఎమ్మెల్సీ కవిత గట్టి కౌంటర్ ఇచ్చారు. అనవసర ఆరోపణలు చేస్తున్న ఠాగూర్పై కవిత ధ్వజమెత్తారు. నాపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా బూటకమని,
సృష్టికి మూలం అమ్మ. ఆమెకు ఎన్ని కష్టాలొచ్చినా, ఇబ్బందులొచ్చినా బిడ్డల కోసం పరితపించి పోయే గొప్ప వ్యక్తిత్వం ఆ తల్లిది. మనకు అలాంటి తల్లి మన బతుకమ్మ. గౌరమ్మగా మనం పిలుచుకునే తెలంగాణ ఇలవేల్పు బతుకమ్మ.
ఇండియన్ లైబ్రరీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ జనవరి 2, 3 తేదీల్లో కేరళలోని కన్నూరులో నిర్వహించే సాంస్కృతిక విభాగ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆహ్వా నం అందింది. 2న �
MLC Kavitha | వచ్చేనెల 2, 3 తేదీల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేరళలో పర్యటించనున్నారు. కేరళలోని కన్నూరులో జరుగనున్న ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ లో పాల్గొననున్నారు. ఈ మేరకు ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ ప్రతినిధులు కవ�
ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవంలో మలక్పేట నియోజకవర్గంనకు చెందిన నేతలు పాల్గొన్నారు. బుధవారం ఢిల్లీ లోని సర్దార్ పటేల్ రోడ్డులో నూతనంగా ప్రారంభించిన పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్ర�
భారతదేశ రాజకీయ యవనికపై సరికొత్త అధ్యాయానికి తొలి అడుగుపడింది. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగాఢిల్లీ నడిబొడ్డున బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్�
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్సిసోడియా కేసులో సీబీఐ అధికారులు ఎమ్మెల్సీ కవిత నుంచి వివరణ తీసుకున్నారు. రాఘవేంద్ర వస్త నాయకత్వంలోని సీబీఐ బృందం ఆదివారం ఉదయం 11 గంటలకు బంజారాహిల్స్లోని ఆమె నివాసానికి చేరు�
దేశ సందపను బడా బాబులకు దోచిపెడుతున్న అంశాన్ని ప్రశ్నిస్తున్నందుకే కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలతో తెలంగాణపై దాడులు చేయిస్తోందని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం ఆరోపించారు.
mlc kavitha | ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనిష్ సిసోడియా కేసులో సీబీఐ అధికారులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నుంచి వివరణ తీసుకున్నారు. సీఆర్పీసీ 160 సెక్షన్ కింద నోటిసు ఇచ్చిన అధికారులు ఆదివారం ఉదయం 10.50 గంటల ప్రాంతంలో