కేంద్ర ప్రభుత్వం రైతు ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించడం, రాష్ట్రం పై అసత్య ప్రచారం చేస్తుండడంపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కేం ద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించ
బడా పారిశ్రామిక వేత్తలకు కోట్లాది రూపాయల రుణాలు మాఫీ చేసి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తున్నందుకే ఎమ్మెల్సీ కవితపై కేసుల కుట్రలకు పాల్పడుతున్నారని మంత్రి వేముల ప�
MLC Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. నిజామాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న సమయంలోనే కవిత ఓ ట్వీట్ చేశారు. మిమ్మల్ని మీరు నమ్మండి.. ఆ
MLC Kavitha | ఆకాశంలో చుక్కలెన్ని ఉన్న చంద్రుడు ఒక్కడే.. తెలంగాణలోనూ కేసీఆర్ ఒక్కడే అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో
Minister Prashanth reddy | తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. రైతుల కల్లాలపై కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టిందన్నారు. ఉపాధి హామీ పథకం కింద కల్లాలు
MLC Kavitha | బీఆర్ఎస్ ప్రకటించినప్పటి నుంచే దేశవ్యాప్తంగా ఒక చర్చ మొదలైందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ ప్రజల ఆశీస్సులు, ఆశీర్వాదంతోనే బీఆర్ఎస్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
‘రాజగోపాల్ అన్న.. తొందరపడకు, మాట జారకు’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవి త హెచ్చరించారు. ‘లిక్కర్ క్వీన్' పేరు ఈడీ చార్జ్షీట్లో 28 సార్లు ఉన్నదని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ట్వీట్ చేస్తే దానికి ఆమె ట్�
MLC Kavitha | కాంగ్రెస్ నాయకుడు మానిక్కం ఠాగూర్కు కూడా ఎమ్మెల్సీ కవిత గట్టి కౌంటర్ ఇచ్చారు. అనవసర ఆరోపణలు చేస్తున్న ఠాగూర్పై కవిత ధ్వజమెత్తారు. నాపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా బూటకమని,
సృష్టికి మూలం అమ్మ. ఆమెకు ఎన్ని కష్టాలొచ్చినా, ఇబ్బందులొచ్చినా బిడ్డల కోసం పరితపించి పోయే గొప్ప వ్యక్తిత్వం ఆ తల్లిది. మనకు అలాంటి తల్లి మన బతుకమ్మ. గౌరమ్మగా మనం పిలుచుకునే తెలంగాణ ఇలవేల్పు బతుకమ్మ.
ఇండియన్ లైబ్రరీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ జనవరి 2, 3 తేదీల్లో కేరళలోని కన్నూరులో నిర్వహించే సాంస్కృతిక విభాగ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆహ్వా నం అందింది. 2న �