Kunamneni Sambasiva Rao | ఎమ్మెల్సీ కవితపై సీబీఐ విచారణ వెనుక కుట్ర దాగి ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ఖమ్మంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. సీబీఐ విచారణ జరుపుతున్నట్లుగా లేదన్న�
కొండగట్టు ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించేందుకు కృషిచేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, డాక్టర్ సంజయ్కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
దేశ రాజకీయాల్లో మార్పు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నడుంకట్టడాన్ని తాము స్వాగతిస్తున్నామని, దేశంలో బీఆర్ఎస్ గుణాత్మక మార్పు తీసుకువస్తుందని బలంగా నమ్ముతున్నానని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతా
ఉద్యమ పార్టీగా రాష్ర్టాన్ని సాధించి, ప్రాంతీయ పార్టీగా అస్తిత్వాన్ని నిలబెట్టి, రాజకీయ పార్టీగా ప్రగతిని పరుగులెత్తించిన టీఆర్ఎస్.. భారత రాష్ట్ర సమితిగా అవతరించడంపై నయాజోష్ కనిపిస్తున్నది. దేశ గతిన
BRS Party | భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు. తెలంగాణ భూమికగా, భారతావని వేదికగా సమగ్ర సమ్మిళిత, అభివృద్ధి, సంక్షేమం ధ్యేయంగా
తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నలుదిశలా చాటి చెప్పిన నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఆరోపణలు చేయడం సరికాదని టీఆర్ఎస్ పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు స్వరూప అన్నారు.
నిజామాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పడిన సాలూరా మండలం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 9న (శుక్రవారం) ఉదయం 9 గంటలకు మండల ప్రారంభోత్సం జరగనున్నది.
రాష్ట్రంలో మరో కొత్త మండలం మనుగడలోకి రానున్నది. నిజామాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పడిన సాలూరా మండల తాసిల్దార్ కార్యాలయాన్ని ఈ నెల 9న ఉదయం 9 గంటలకు ప్రారంభించనున్నారు.
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్సిసోడియాకు సంబంధించిన కేసులో వివరణ కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సీబీఐ అధికారులు ఈ నెల 11న సమావేశం కానున్నారు. ఈ నెల 11,12,14,15 తేదీల్లో తన నివాసంలో అందుబాటులో ఉంటానని, ఆయా తేదీల్ల�
MLC Kavitha | ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సంబంధించిన కేసులో తన వివరణ కోరడానికి ఈనెల 11న ఉదయం 11 గంటలకు సీబీఐ అధికారులతో సమావేశం కావడానికి అందుబాటులో ఉంటానని
‘బండీ.. నీ తొండి మాటలు ఆపు.., ఇక్కడి ప్రజలు చీదరించుకుటున్నారు.., అబద్ధాలతో మభ్యపెట్టలేవు..’ అని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
తెలంగాణపై కేంద్రం అనుసరిస్తున్న కక్షసాధింపు చర్యలను ఎండగడతామని తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు కార్మిక సంఘం (టీఆర్వీకేఎస్) అధ్యక్షుడు కేవీ జాన్సన్, ప్రధాన క్యాదర్శి కోడూరి ప్రకాశ్ పేర్కొన్నారు.
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సంబంధించి సీబీఐ నమోదుచేసిన ఎఫ్ఐఆర్లో తన పేరు ఎక్కడా లేదని, నిందితుల జాబితాలోనూ లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
MLC Kavitha | ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సంబంధించిన కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో తన పేరు ఎక్కడా లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ‘సీబీఐ తన వెబ్సైట్లో పొందుపరిచిన ఎఫ్ఐఆర్ను �