MLC Kavitha | వచ్చేనెల 2, 3 తేదీల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేరళలో పర్యటించనున్నారు. కేరళలోని కన్నూరులో జరుగనున్న ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ లో పాల్గొననున్నారు. ఈ మేరకు ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ ప్రతినిధులు కవ�
ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవంలో మలక్పేట నియోజకవర్గంనకు చెందిన నేతలు పాల్గొన్నారు. బుధవారం ఢిల్లీ లోని సర్దార్ పటేల్ రోడ్డులో నూతనంగా ప్రారంభించిన పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్ర�
భారతదేశ రాజకీయ యవనికపై సరికొత్త అధ్యాయానికి తొలి అడుగుపడింది. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగాఢిల్లీ నడిబొడ్డున బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్�
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్సిసోడియా కేసులో సీబీఐ అధికారులు ఎమ్మెల్సీ కవిత నుంచి వివరణ తీసుకున్నారు. రాఘవేంద్ర వస్త నాయకత్వంలోని సీబీఐ బృందం ఆదివారం ఉదయం 11 గంటలకు బంజారాహిల్స్లోని ఆమె నివాసానికి చేరు�
దేశ సందపను బడా బాబులకు దోచిపెడుతున్న అంశాన్ని ప్రశ్నిస్తున్నందుకే కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలతో తెలంగాణపై దాడులు చేయిస్తోందని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం ఆరోపించారు.
mlc kavitha | ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనిష్ సిసోడియా కేసులో సీబీఐ అధికారులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నుంచి వివరణ తీసుకున్నారు. సీఆర్పీసీ 160 సెక్షన్ కింద నోటిసు ఇచ్చిన అధికారులు ఆదివారం ఉదయం 10.50 గంటల ప్రాంతంలో
Kunamneni Sambasiva Rao | ఎమ్మెల్సీ కవితపై సీబీఐ విచారణ వెనుక కుట్ర దాగి ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ఖమ్మంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. సీబీఐ విచారణ జరుపుతున్నట్లుగా లేదన్న�
కొండగట్టు ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించేందుకు కృషిచేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, డాక్టర్ సంజయ్కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
దేశ రాజకీయాల్లో మార్పు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నడుంకట్టడాన్ని తాము స్వాగతిస్తున్నామని, దేశంలో బీఆర్ఎస్ గుణాత్మక మార్పు తీసుకువస్తుందని బలంగా నమ్ముతున్నానని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతా
ఉద్యమ పార్టీగా రాష్ర్టాన్ని సాధించి, ప్రాంతీయ పార్టీగా అస్తిత్వాన్ని నిలబెట్టి, రాజకీయ పార్టీగా ప్రగతిని పరుగులెత్తించిన టీఆర్ఎస్.. భారత రాష్ట్ర సమితిగా అవతరించడంపై నయాజోష్ కనిపిస్తున్నది. దేశ గతిన
BRS Party | భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు. తెలంగాణ భూమికగా, భారతావని వేదికగా సమగ్ర సమ్మిళిత, అభివృద్ధి, సంక్షేమం ధ్యేయంగా