తెలంగాణ సాహిత్యానికి ఎనలేని చరిత్ర ఉన్నదని, ఆ సాహిత్య పరంపర గోరటి వెంకన్నతోపాటు ఇక ముందూ కొనసాగనుందని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మొట్టమొదటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు సు�
vallanki talam | దేశంలో ఫాసిస్టు పాలన నడుస్తోందని, దీనికి వ్యతిరేకంగా కవులు, కళాకారులు గళమెత్తాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. దేశంలో ఫాసిస్టు తరహా వ్యవస్థ నడుస్తోందని, ఈ సందర్భంలో ఏం చేస్త
నల్లబంగారంగా పేరొందిన బొగ్గు ఉత్పత్తిలో రారాజుగా, తెలంగాణ సిరులవేణిగా, అవిశ్రాంతంగా దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి సంస్థ 103వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సంస్థ కార్మికులు, సిబ్బందికి ఎమ్మ�
కేంద్ర ప్రభుత్వం రైతు ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించడం, రాష్ట్రం పై అసత్య ప్రచారం చేస్తుండడంపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కేం ద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించ
బడా పారిశ్రామిక వేత్తలకు కోట్లాది రూపాయల రుణాలు మాఫీ చేసి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తున్నందుకే ఎమ్మెల్సీ కవితపై కేసుల కుట్రలకు పాల్పడుతున్నారని మంత్రి వేముల ప�
MLC Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. నిజామాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న సమయంలోనే కవిత ఓ ట్వీట్ చేశారు. మిమ్మల్ని మీరు నమ్మండి.. ఆ
MLC Kavitha | ఆకాశంలో చుక్కలెన్ని ఉన్న చంద్రుడు ఒక్కడే.. తెలంగాణలోనూ కేసీఆర్ ఒక్కడే అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో
Minister Prashanth reddy | తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. రైతుల కల్లాలపై కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టిందన్నారు. ఉపాధి హామీ పథకం కింద కల్లాలు
MLC Kavitha | బీఆర్ఎస్ ప్రకటించినప్పటి నుంచే దేశవ్యాప్తంగా ఒక చర్చ మొదలైందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ ప్రజల ఆశీస్సులు, ఆశీర్వాదంతోనే బీఆర్ఎస్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.