దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్లో భారత్ విజేతగా నిలువడంలో కీలకంగా వ్యవహరించిన రాష్ర్టానికి చెందిన త్రిష, యశశ్రీ, షాలినిని ఎమ్మెల్సీ కవిత ప్రత్యేకంగా అభినందించారు.
MLC Kavitha | కేంద్ర ప్రయోజిత పథకాల పేర్లను మారస్తున్న బీజేపీ ప్రభుత్వం.. ఆ పథకాల్లో భాగంగా రాష్ట్రాలకు అందించే తన వాటాను మాత్రం పెంచడం లేదని బీఆర్ఎస్ ఎమ్మల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సహకరించకపోయినా.. ప్రతిపక్షాలు ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఆగలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
తెలుగుదనాన్ని, సంస్కృతి, సాంప్రదాయాలను అణువణువునా ప్రతిబింబించేలా అద్భుతమైన సినిమాలు అందించిన కళాతపస్వి, ప్రముఖ దర్శకులు కే.విశ్వనాథ్ మృతి బాధాకరమని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆయన మృతిపట్ల సంతాపం వ్యక�
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి పేదల పొట్టగొట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ బడ్జెట్లా కాకుండా కొన్ని రాష్ర్టాల బడ్జెట్గా ఉన్నది. తెలంగాణతోపాటు మరికొన్ని రాష్ట్రాలకు ఈ బడ్జెట్లో కేటాయింపులు అసలే లేవు. ‘సబ్ కా సాథ్..
MLC Kavitha | మా ప్రజల ప్రేమకు, ఆశీర్వాదాలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని కవిత ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కు ఓ వృద్ధురాలు తనను ఆశీర్వదిస్తున్న ఫోటోను ట్యాగ్ చేశారు కవిత.
కుల, మతాలకు అతీతంగా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం శంషాబాద్ మండలంలోని నర్కూడ గ్రామంలోని హైదరాబాద్ బెంగాలీ స్వర్ణశిల్పి వివేకానంద కాళీమందిర్ వా�
MLC Kavitha | ప్రముఖ వాణిజ్య సంస్థ అదానీ గ్రూప్పై ఇటీవలి అంతర్జాతీయ నివేదిక తర్వాత ఎల్ఐసీ, ఎస్బీఐ, ఇతర కంపెనీల షేర్లలో తగ్గుదల, ఒడిదుడుకులు సర్వత్రా తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్నాయి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల