ఎంజేఆర్ ట్రస్ట్ అధినేత, నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న సామూహిక వివాహాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
MLC Kavitha | హామీల అమలులో విఫలమై.. భారతదేశం పేరు అంతర్జాతీయ స్థాయిలో మనకబారేందుకు కారణమైన బీజేపీకి 2024 ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఏమాత్రం లేవని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెన్నైలో ప్రముఖ నటుడు సినీ హీరో అర్జున్ సర్జ నిర్మించిన హనుమాన్ దేవాలయాన్ని శుక్రవారం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు చెన్నైలో పర్యటించనున్నారు. ఓ ప్రఖ్యాత సంస్థ నిర్వహిస్తున్న ‘2024 ఎన్నికలు – ఎవరు విజయం సాధిస్తారు’ అనే అంశంపై జరిగే చర్చలో ఆమె పాల్గొననున్నారు.
సామాజిక సేవలో తన ప్రత్యేకతను చాటుకొన్న ఎ మ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి నెలకొల్పిన ఎంజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 12న ఉచిత సామూహిక వి వాహ వేడుకలు ఘనంగా జరగనున్నాయి.
పది లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం ఆవిరైనా మాట్లాడని ప్రధాని మనకు అవసరమా అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అదానీ, మోదీ ఒకే నాణేనికి ఉన్న బొమ్మా బొరుసులని ఆమె ఆరోపించారు.
కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు జీవో 49జారీ చేశారు.
నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శాసనమండలిలో బుధవారం బడ్జెట్పై జరిగిన చర్చలో కవిత మాట్లాడుతూ..
రైతులకు ఇచ్చిన పసుపు బోర్డు హామీని నెరవేర్చని ఎంపీ అర్వింద్ తీరు మరోసారి ప్రస్ఫుటమైంది. మాధనగర్ ఆర్వోబీ విషయంలో కనీసం ఉలుకుపలుకు లేకుండా వ్యవహరిస్తున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 10న చెన్నైలో పర్యటించనున్నారు. ఓ ప్రఖ్యాత సంస్థ నిర్వహిస్తున్న ‘2024 ఎన్నికలు - ఎవరు విజయం సాధిస్తారు’ అనే అంశంపై జరిగే చర్చలో ఆమె పాల్గొననున్నారు.
Mlc Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 10న చెన్నైలో పర్యటించనున్నారు. ఓ ప్రఖ్యాత సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమంలో ‘2024 ఎన్నికలు - ఎవరు విజయం సాధిస్తారు?’ అనే అంశంపై జరిగే చర్చ వేదికలో పాల్గొననున్నా�
అదానీ, అతని కంపెనీలపై వచ్చిన ఆరోపణలపై వెంటనే దర్యాప్తు జరిపించాలని, సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
బీజేపీ హఠావో.. సింగరేణి బచావో.. ప్రస్తుతం కార్మికుల నినా దం ఇదే. కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ, సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసే కుట్రలపై కొంత కాలంగా కార్మిక సం ఘాలు, కార్మికులు గుర్రుగా ఉన్నారు.
MLC Kavitha | అదానీపై కంపెనీలపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని, నిష్పక్షపాత దర్యాప్తు కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.