MLC Kavitha | ఈ నెల 25న ముంబయిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించనున్నారు. ‘ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్-2023’ పేరుతో ఓ ప్రముఖ టీవీ చానెల్ నిర్వహించనున్న.. ‘2024 ఎన్నికలు - విపక్షాల వ్యూహం’ అనే అంశంపై చర్చలో పాల్గొని
అలంపూర్ క్షేత్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, రాబోయే రోజుల్లో అద్భుతంగా తీర్చిదిద్దడం ఖాయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా శనివారం ఆమె అలంపూర్ ఆలయాలను దర్శించు
మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడా యి. ఉదయాన్నే ఉపవాస దీక్షలు చేపట్టిన భక్తు లు సాయంత్రం వేళ ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకొని అభిషేకాలు చేసి దీక్ష విరమ�
Telangana | తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో భాగంగా.. రాష్ట్ర పునర్విభజన బిల్లుకు పార్లమెంట్ సరిగ్గా తొమ్మిదేండ్ల క్రితం ఇదే రోజున ఆమోద ముద్ర వేసింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల క
MLC Kavitha | అలంపూర్లోని బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని అద్భుతమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతాం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జోగులాంబ ఆలయ అభివృద్ధికై సీఎం కేసీఆర్ కట్�
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్సీ కవిత జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకున్నారు. బాలబ్రహ్మేశ్వరునికి ప్రత్యేకపూజలు చేశారు.
నిజామాబాద్ నగరంలో ఏర్పాటవుతోన్న ఐటీ హబ్ పనులు చివరి దశకు చేరుకున్నాయని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. హైదరాబాద్తోపాటు అనేక టైర్ 2 నగరాల్లో ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్�
కేంద్రంలో మోదీ సర్కారు రూ.వంద లక్షల కోట్ల అప్పు చేసిందనే విషయాన్ని మరిచి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణపై విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.
జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఐటీ హబ్లో ప్రపంచ స్థాయి సదుపాయాలు ఉన్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. గురువారం హైదరాబాద్లో నిర్వహించిన వెబినార్లో ఎమ్మెల్సీ కవిత
ఒక వ్యాపార సంస్థపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయడాన్ని వ్యతిరేకిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. నిజాన్ని చూపించే ప్రయత్నం చేసిన బీబీసీపై దర్యాప్తు సంస్థలను ఎందుకు ఉసిగొల్పిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప�
రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పుట్టినరోజు (ఈ నెల 17)ను పురస్కరించుకుని భారత జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి కేసీఆర్ కప్ వాలీబాల్ టోర్నీ జరుగనుంది. ఎల్బీ స్టేడియం వేదికగా ఈ నెల 15, 16 తేదీల్లో జరు�