Y Sathish Reddy | మహిళలను గౌరవించుకోవాల్సిన మహిళా దినోత్సవం( Womens Day ) రోజున మహిళా ప్రజాప్రతినిధి అయిన కల్వకుంట్ల కవిత( MLC Kavitha )కు రాజకీయ దురుద్దేశంతో ఈడీ( ED ) నోటీసులు ఇచ్చింది అని టీఎస్ రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి పే�
మన ముందు తరం స్వాతంత్య్రం కోసం పోరాడారు... మా తరం తెలంగాణ కోసం పోరాటం చేశాం... ఇప్పుడు మహిళలు 33 శాతం రిజర్వేషన్ల కోసం కొట్లాడాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.
ఆకాశంలో సగం. కానీ, ఆమెకు చట్టసభల్లో ఆవగింజంత ప్రాతినిధ్యం. ఇదీ 75 ఏండ్ల స్వతంత్ర భారత చరిత్రలో పాలకులు మహిళలకు ఇచ్చే ప్రాధాన్యం. దాదాపు మూడు దశాబ్దాలుగా చట్టసభల్లో తమకు 33.3 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అబల
మన ముందుతరం భారత స్వాతంత్య్రం కో సం కొట్లాడింది.. మా తరం తెలంగాణ కోసం పోరాడాం.. ఇప్పుడు మీ తరం 33 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడండి’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విద్యార్థినులకు కర్తవ్య బోధ చేశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద చేపట్టనున్న ధర్నాకు వివిధ వర్గాలు మద్దతు ప్రక టిస్తున్నాయి.
MLC Kavitha | కమాన్చౌరస్తా : ఏడు తరాలు( Seven Roots ) పుస్తకం చదివి ఏడ్చానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha ) పేర్కొన్నారు. ఇది గొప్ప పుస్తకమని, మనిషిలో సామాజిక స్పృహను పెంపొందింస్తుందని అభిప్రాయపడ్డారు.
తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ గ్రామంలోని రాంలీలా మైదానంలో సోమవారం ముందస్తుగా మహిళా దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్,
Nikhat Zareen | దేశ రాజధాని ఢిల్లీలో బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది. ఈ అవార్డుకు వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, రెజర్లు సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్, షట్లర్�
యువతకు ఉపాధి కల్పనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఐటీ హబ్ ద్వారా వేలాది మందికి ఉద్యోగావకాశాలను కల్పించనున్నట్లు తెలిపారు. నిజామాబాద్లో రూ. 50 కోట్లతో నిర్మిస్తున్న ఐటీహ