చాలా ఏండ్ల కిందట ఒక మిత్రుడు ‘అవినీతి అనేది నోట్లోని ఉమ్మి లాంటిది. మనది మనకు బాగానే ఉంటది, చప్పరించి మింగేస్తం. ఎదుటివారిది మాత్రం అసహ్యం వేస్తది’ అని నాతో అన్నాడు! అసలు అవినీతి అంటే అక్రమ సంపాదనకు సంబంధ�
తెలంగాణ ఉద్యమకారిణిగా, లోక్సభ సభ్యురాలిగా పనిచేసి, ఎమ్మెల్సీగా ఉన్న ఒక మహిళకు మహిళా దినోత్సవం రోజు ఈడీ నోటీసులు పంపడం, హద్దులు దాటిన కక్షసాధింపు, వేధింపు రాజకీయాలకు పరాకాష్ఠ!
ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం కచ్చితంగా కక్ష సాధింపు చర్యేనని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కడెం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమేనని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.
రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం దుర్మార్గాల పరాకాష్టకు ఇది నిదర్శనం’ అని రాష్ట్ర విద్యుత్తుశాఖ మం త్రి జగదీశ్రెడ్డి మండిపడ్డారు.
మ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయటం కేం ద్రంలోని బీజేపీ సర్కార్ కక్షపూరిత చర్య కు నిదర్శనమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మండిపడ్డారు
భారత పార్లమెంట్లో తొలి సారి 1996 లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. 27 ఏండ్లు గడిచినా ఈ బిల్లు ఆమోదానికి నోచుకోలేదు. 2008లో రాజ్యసభలో చివరిసారి మరో బిల్లును ప్రవేశపెట్టారు. ఇది 2010లో ఎగువసభ ఆమోదం ప�
కేంద్రంలోని మోదీ సరార్ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నదని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. తెలంగాణ జాగృతికి ప్రతీకైన కల్వకుంట్ల కవితను విచారణ పేరుతో వేధింపులకు గురిచేయడం మోద�