Sitaram Yechury | మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందే వరకు వామపక్ష పార్టీల మద్దతు ఉంటుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury) అన్నారు. మహిళలకు భాగస్వామ్యం లేనంత వరకు సమాజం ముందుకు పోదని చెప్పారు.
MLC Kavitha | జంతర్మంతర్లో మొదలైన పోరాటం దేశమంతా వ్యాపించాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. మహిళా బిల్లు (Women's Reservation Bill) ఓ చారిత్రక అవసరమని, దానిని సాధించి తీరాలని చెప్పారు.
భారత జాగృతి అధ్యక్షురాలు, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ఢిల్లీలోని జంతర్మంతర్లో (Jantar mantar) నిరసన దీక్ష ప్రారంభించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. చట్టసభల్లో మహిళలకు రి�
దేశ రాజధాని నడిబొడ్డున తెలంగాణ ఆడబిడ్డ పోరుకు తెర లేపుతున్నది. దశాబ్దాలుగా మరుగున పడేసిన మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం గొంతెత్తుతున్నది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ఖండాంతరాలకు చేర్చిన ఎమ్మెల్సీ కల
ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఈ నెల 11న తాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరవుతానని, సంపూర్ణంగా సహకరిస్తానని చెప్పారు.
ప్రజాదరణతో అంచెలంచెలుగా ఎదుగుతున్న బీఆర్ఎస్పై కేంద్రం లో అధికారంలో ఉన్న బీజేపీ కుట్రలను సాగనివ్వమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మె ల్యే అరూరి రమేశ్ అన్నారు.
రాజకీయ కక్షపూరితంగా ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో గ్రేటర్లోని ముఖ్య కూడళ్లలో ఆమెకు మద్దతుగా భారీ ఫ్లెక్సీలు వెలిశాయి. ‘ఫైటర్ ఆఫ్ డాటర్ నెవర్ ఫియర్, సేవ్ ఇండియా ఫ్రం బీజేపీ,
చాలా ఏండ్ల కిందట ఒక మిత్రుడు ‘అవినీతి అనేది నోట్లోని ఉమ్మి లాంటిది. మనది మనకు బాగానే ఉంటది, చప్పరించి మింగేస్తం. ఎదుటివారిది మాత్రం అసహ్యం వేస్తది’ అని నాతో అన్నాడు! అసలు అవినీతి అంటే అక్రమ సంపాదనకు సంబంధ�
తెలంగాణ ఉద్యమకారిణిగా, లోక్సభ సభ్యురాలిగా పనిచేసి, ఎమ్మెల్సీగా ఉన్న ఒక మహిళకు మహిళా దినోత్సవం రోజు ఈడీ నోటీసులు పంపడం, హద్దులు దాటిన కక్షసాధింపు, వేధింపు రాజకీయాలకు పరాకాష్ఠ!