ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం కచ్చితంగా కక్ష సాధింపు చర్యేనని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కడెం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమేనని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.
రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం దుర్మార్గాల పరాకాష్టకు ఇది నిదర్శనం’ అని రాష్ట్ర విద్యుత్తుశాఖ మం త్రి జగదీశ్రెడ్డి మండిపడ్డారు.
మ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయటం కేం ద్రంలోని బీజేపీ సర్కార్ కక్షపూరిత చర్య కు నిదర్శనమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మండిపడ్డారు
భారత పార్లమెంట్లో తొలి సారి 1996 లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. 27 ఏండ్లు గడిచినా ఈ బిల్లు ఆమోదానికి నోచుకోలేదు. 2008లో రాజ్యసభలో చివరిసారి మరో బిల్లును ప్రవేశపెట్టారు. ఇది 2010లో ఎగువసభ ఆమోదం ప�
కేంద్రంలోని మోదీ సరార్ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నదని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. తెలంగాణ జాగృతికి ప్రతీకైన కల్వకుంట్ల కవితను విచారణ పేరుతో వేధింపులకు గురిచేయడం మోద�
బీఆర్ఎస్ను ఎదురొనే ధైర్యం లేకే కేంద్రం ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను తమ పార్టీ నాయకులపై ఉసిగొల్పుతున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు.
Minister Indrakaran Reddy | నిర్మల్ : ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలు కేంద్రం చేతిలో కీలుబొమ్మలుగా మారాయని అటవీ,పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha )కు ఈడీ
Minister Niranjan Reddy | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR )ను ఎదుర్కోలేకనే ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha )పై కక్షపూరిత కేసులు నమోదు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి(
Minister Satyavathi Rathod | హనుమకొండ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha )కు ఈడీ నోటీసులు( ED Notice ) జారీ చేయడం కేంద్ర ప్రభుత్వ కక్షపూరిత చర్యే అని రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన�