గద్వాల జిల్లా అలంపూర్లోని జోగులాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎం కేసీఆర్ సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవితను దేవస్థాన కమిటీ ఆహ్వానించింది. ఈ నెల 26 గురువారం వసంత పంచమి రోజున అమ్మవారి నిజరూప దర్శనాన్న�
పాత ఆలోచనలను, ప్రతికూల ఆలోచనా విధానాన్ని మంటల్లో కాల్చివేసి సరికొత్త విధానంతో జీవితంలో ముందుకు వెళ్లేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
MLC Kavitha | పాత ఆలోచనలు భోగి మంటల్లో వేసి.. కొత్త ఆలోచనలకు నాంది పలకడం ఈ పండుగ ఉద్దేశమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను అందరం ఘనంగా
Bhogi | రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భోగి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. పల్లెలు, పట్టణాల్లో భోగి మంటల కాంతులు విరజిమ్ముతున్నాయి. తమ కష్టాలను తొలగించాలని ప్రజలు అగ్ని దేవుడిని
నగరంలోని పాత కలెక్టరేట్ మైదానంలో మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైన కేసీఆర్ కప్-23 కబడ్డీ పోటీలు రెండో రోజైన బుధవారం ఫుల్ జోష్గా కొనసాగా యి. వివిధ మండలాల నుంచి వచ్చిన జట్లు గెలుపే లక్ష్యంగా తమ ప్రత్యర్థ�
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అన్నిరంగాల్లో పరుగులు తీస్తున్న తెలంగాణ ప్రగతిని అడ్డుకునేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు.
MLC Kavitha | దంగల్ అంటే దమ్మున్న క్రీడ అని, క్రీడాకారులను సీఎం కేసీఆర్ ఎప్పుడూ ప్రోత్సహిస్తారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎల్బీ స్టేడియంలో 51వ సీనియర్ నేషనల్ ఇండియన్ స్టయిల్ రెజ్లింగ్
MLC Kavitha | తెలంగాణ ఉద్యమ సాధనలో ప్రతి అడుగులో కలంవీరులు సీఎం కేసీఆర్తో నడిచారని, జర్నలిస్టుల సంక్షేమం కోసం కేసీఆర్ అనేక కార్యక్రమాలు అమలు చేశారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పటాన్ చెరులోని
నిరుద్యోగులకోసం రాష్ట్ర సర్కారు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు జారీచేస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ దౌర్భాగ్యపు మాటలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. నిరుద్
MLC Kavitha | భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గట్టి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యమంత్రి కేసీఆర్ తొత్తులు కాదు.. ఆత్మబంధువులు
రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(సాట్స్) చైర్మన్గా డాక్టర్ ఈడిగ ఆంజనేయగౌడ్ బాధ్యతలు స్వీకరించారు. గురువారం ఎల్బీ స్టేడియం వేదికగా జరిగిన కార్యక్రమంలో ఆంజనేయగౌడ్ అధికారిక ఉత్తర్వులపై సంతకం చేశారు
ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ మహిళా మోర్చా మాజీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ విజయలక్ష్మి తన అనుచరులతో కలిసి బుధవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.