తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నలుదిశలా చాటి చెప్పిన నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఆరోపణలు చేయడం సరికాదని టీఆర్ఎస్ పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు స్వరూప అన్నారు.
నిజామాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పడిన సాలూరా మండలం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 9న (శుక్రవారం) ఉదయం 9 గంటలకు మండల ప్రారంభోత్సం జరగనున్నది.
రాష్ట్రంలో మరో కొత్త మండలం మనుగడలోకి రానున్నది. నిజామాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పడిన సాలూరా మండల తాసిల్దార్ కార్యాలయాన్ని ఈ నెల 9న ఉదయం 9 గంటలకు ప్రారంభించనున్నారు.
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్సిసోడియాకు సంబంధించిన కేసులో వివరణ కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సీబీఐ అధికారులు ఈ నెల 11న సమావేశం కానున్నారు. ఈ నెల 11,12,14,15 తేదీల్లో తన నివాసంలో అందుబాటులో ఉంటానని, ఆయా తేదీల్ల�
MLC Kavitha | ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సంబంధించిన కేసులో తన వివరణ కోరడానికి ఈనెల 11న ఉదయం 11 గంటలకు సీబీఐ అధికారులతో సమావేశం కావడానికి అందుబాటులో ఉంటానని
‘బండీ.. నీ తొండి మాటలు ఆపు.., ఇక్కడి ప్రజలు చీదరించుకుటున్నారు.., అబద్ధాలతో మభ్యపెట్టలేవు..’ అని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
తెలంగాణపై కేంద్రం అనుసరిస్తున్న కక్షసాధింపు చర్యలను ఎండగడతామని తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు కార్మిక సంఘం (టీఆర్వీకేఎస్) అధ్యక్షుడు కేవీ జాన్సన్, ప్రధాన క్యాదర్శి కోడూరి ప్రకాశ్ పేర్కొన్నారు.
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సంబంధించి సీబీఐ నమోదుచేసిన ఎఫ్ఐఆర్లో తన పేరు ఎక్కడా లేదని, నిందితుల జాబితాలోనూ లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
MLC Kavitha | ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సంబంధించిన కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో తన పేరు ఎక్కడా లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ‘సీబీఐ తన వెబ్సైట్లో పొందుపరిచిన ఎఫ్ఐఆర్ను �
ఆనాడు రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న పార్టీలు, శక్తులు, వ్యక్తులు, సంస్థలు నేడు తెలంగాణపై దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాయని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఆదివారం జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లో �
44వ జాతీయ రహదారిని ఆనుకొని మండలంలోని గన్నారం నుంచి సిర్నాపల్లి వరకు డబుల్ లేన్ బీటీ రోడ్డు నిర్మాణం ఐదు రోజుల క్రితం పూర్తయ్యింది. రూ. 10 కోట్ల 50 లక్షలతో 8.3 కిలోమీటర్ల మేర రోడ్డును నిర్మించారు.
MLC Kavitha | ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులో క్లారిఫికేషన్ కోసం సీబీఐ ఇచ్చిన నోటీసులకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతిస్పందించారు. క్లారిఫికేషన్ కోసం తన వద్దకు