BRS Party | భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు. తెలంగాణ భూమికగా, భారతావని వేదికగా సమగ్ర సమ్మిళిత, అభివృద్ధి, సంక్షేమం ధ్యేయంగా మొదలైన కేసీఆర్ మరో ప్రస్థానం మొదలైందని కవిత తన ట్వీట్లో పేర్కొన్నారు. జై తెలంగాణ.. జై భారత్.., జై బీఆర్ఎస్.. జై కేసీఆర్.. అనే నినాదాలను కవిత పేర్కొన్నారు.
తెలంగాణ భూమికగా , భారతావని వేదికగా సమగ్ర సమ్మిళిత, అభివృద్ధి, సంక్షేమం ధ్యేయంగా మొదలైన కెసిఆర్ గారి మరో ప్రస్థానం
జై తెలంగాణ
జై భారత్జై బిఆర్ఎస్
జై కేసీఆర్ pic.twitter.com/3aKogZlPvp— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 9, 2022