ఉద్యమ శిఖరం కేసీఆర్. పాలనా సౌధం కేసీఆర్. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఆయన అంతరంగం తెలంగాణ. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ప్రత్యేక రాష్ట్ర సాధన వరకు కేసీఆర్ పయనం అనన్య సామాన్యం. స్వరాష్ట్రంలో ఆయన సాగించిన �
రాష్ట్రంలోని వేలాది గీత కార్మికులకు నీరా ద్వారా ప్రత్యక్షంగా ఉపాధి కల్పించాలని, కల్తీలేని కల్లు, స్వచ్ఛమైన నీరాను రాష్ట్ర ప్రజలకు అందించాలనే సదుద్దేశంతో గత ప్రభుత్వం యాదాద్రి భువనగిరి జిల్లా నందనంలో ర
హైదరాబాద్లో ఈ నెల 7న మాదిగలు నిర్వహించ తలపెట్టిన లక్ష డప్పులు.. వేయి గొంతులు బహిరంగ సభను మాదిగలంతా విజయవంతం చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పిలుపునిచ్చారు. నార్కట్పల్లిలోని తన నివాస
రంగారెడ్డి జిల్లా కోకాపేటలోని 230, 240 సర్వే నంబర్లలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి కేటాయించిన 11 ఎకరాల భూమి లో నిర్మాణాలు చేపట్టకుండా ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికే ఆ భూమిలో బ�
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీలు, నిరుద్యోగ సమస్యలు, రుణమాఫీ తదితర అంశాలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని భారత రాష్ట్ర సమితి శాసనసభాపక్షం నిర్ణయించినట్టు తెలిసింది. ఈ అ�
నాయకులను తయారు చేసే రాజకీయ ఫ్యాక్టరీగా భారత రాష్ట్ర సమితి నిలుస్తున్నది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన బీఆర్ఎస్లో ఉమ్మడి జిల్లాలో మొదటి నుంచీ కొత్త నాయకత్వం పుట్టుకువస్తున్నది. ప్రతికూల పరిస్థిత
తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా అవతరించి యావత్దేశాన్ని మంత్రముగ్ధం చేసిన చరిత్ర బీఆర్ఎస్ది. ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా 23 ఏండ్ల క్రితం జలదృశ్యంలో పురుడుపోసుకున్న బీఆర్ఎస్ పార్టీ 14 ఏండ్ల సుదీర్ఘ పోర
భువనగిరి లోక్సభ నియోజకవర్గానికి భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి క్యామ మల్లేశ్ 3 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ హనుమంతు
త్వరలో జరిగే లోక్సభ ఎన్నికలకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సన్నద్ధమైంది. అందులో భాగంగా కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ వినోద్కుమార్�
సార్వత్రిక ఎన్నికల పోరుకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సిద్ధమవుతున్నది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు జనవరి 3వ తేదీ నుంచి లోక్సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించేందుకు పార్�
గజ్వేల్ నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ గెలుపొందడం ఖాయమని, భారీ మెజార్టీని కేసీఆర్కు అందివ్వాలని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, మాజీ చైర్మన్లు ఎలక్షన్రెడ్డి, భూపతిరెడ్డి అన్నారు. మనోహరాబ�
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జోరు మీదున్నది.అన్ని పార్టీలకన్నా ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ప్రజా ఆశ్వీరాద సభలు’
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అభ్యర్థులకు మద్దతు వెల్లువెత్తుతున్నది. సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన వెంటనే స్వచ్ఛందంగా, సంపూర్ణంగా సంఘీభావం తెలుపడానికి ఊర్లకు ఊర్లు తరలివస్తున్నాయి. మీ వెంటే మేముంటామని �