BRS Party | రాజకీయాలంటే ఒక పార్టీ ఎన్నికల్లో గెలవడం, ఓడిపోవడం కాదు. ఎన్నికల్లో ప్రజలు గెలవాలె. ప్రజా ప్రతినిధులు గెలవాలె. సరిగ్గా ఇదే పరివర్తన కోసం ఏర్పాటైందే బీఆర్ఎస్ పార్టీ. ఎన్నో విమర్శలను
BRS Party | భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు. తెలంగాణ భూమికగా, భారతావని వేదికగా సమగ్ర సమ్మిళిత, అభివృద్ధి, సంక్షేమం ధ్యేయంగా
BRS Party | ఢిల్లీ ఎర్రకోటపై ఎగరబోయేది గులాబీ జెండానే అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ భారత రాష్ట్ర సమితి నినాదం అని పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీన ఢిల్లీలో
BRS Party | తెలంగాణ భవన్లో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. భారత రాష్ట్ర సమితి జెండాను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జేడీఎస్
BRS Party | తెలంగాణ భవన్లో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. సరిగ్గా మధ్యాహ్నం 1.20 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాష్ట్ర సమితి పత్రాలపై సంతకం చేశారు. ఈ
Bharat Rashtra Samithi | తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా ఆవిర్భవించడం దేశంలో ఒక మహోజ్వల ఘట్టం అని టీఆర్ఎస్ పార్టీ గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల పేర్కొన్నారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్త�
Bharat Rashtra Samithi | తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారిన నేపథ్యంలో రేపు తెలంగాణ భవన్లో ఆ పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మధ్యామ్నం 1:20 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్య�
Bharat Rashtra Samithi | తెలంగాణ రాష్ట్ర సమితి భారత్ రాష్ట్ర సమితిగా మారింది. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ ఏడాది దసరా పర్వదినం రోజున ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ �
భారత్ రాష్ట్ర సమితి ఏర్పాటు బీజేపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారడం వల్ల కలిగే ప్రభావంపై రాష్ట్రస్థాయి నేతల నుంచి కిందిస్థాయి కార్యకర్తల వరకు చర్చించుకొంటున్నారు.
నాయకుడు పాత దారిలో నడవరు. కొత్తదారులు వేస్తారు. జనాన్ని తన బాటలో నడిపిస్తారు. విద్వేషాగ్నులు రగిలే దేశానికి ఇప్పుడొక శాంతి ప్రవక్త అవసరం. దారిద్య్రపు శృంఖలాలు తెంచడానికి దార్శనికుడు అవసరం. భారత భూమి పుత�
ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్నట్టుగానే.. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఉద్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి అనుకున్న లక్ష్యాన్ని చేరుకొన్న ఎనిమిదేండ్ల తర్వాత మరోపాత్రలోకి మారిపోయింది.
భారత్ రాష్ట్ర సమితి భారత రాజకీయాల్లో కీలకపాత్ర పోషించనున్నది. తెలంగాణ అభివృద్ధి మాడల్, కేసీఆర్ ఆలోచనలు ఈ దేశానికి ఎంతో అవసరం. ఎనిమిదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో
దేశ రాజకీయాల్లో కీలక మార్పులు జరుగబోతున్నాయని, దేశం మొత్తం తెలంగాణ వైపు, సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నదని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. దేశ ప్రజలు తెలంగాణ మ