mlc kavitha | సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న వారిపై కలాన్ని పదును పెట్టి.. సమాజాన్ని ఐక్యంగా ఉంచేలా కృషి చేయాలని కవులకు, రచయితలకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, భారత్ జాగృతి ఫౌండేషన్
MP Arvind | ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ మహిళా విభాగం నేతలు మహిళా కమిషన్తో పాటు బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో
తెలంగాణలో షిండే మాడల్ రాజకీయాలు చేద్దామంటూ బీజేపీ సన్నిహితులు కొందరు తనతో ప్రతిపాదించారని, దాన్ని తాను నిర్ద్వంద్వంగా తిరస్కరించానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడించారు. సొంతబలంపైనే తాము నాయకులు
ఎమ్మెల్సీ కవితపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై టీఆర్ఎస్ నాయకులు భగ్గుమన్నారు. జగిత్యాల, ఇల్లంతకుంటలో ఆయన దిష్టిబొమ్మకు శవయాత్రలు నిర్వహించి, దహనం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న
Minister Satyavathi Rathod | నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్పై మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవితపై అరవింద్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. ఎంపీ స్థానంలో ఉండి
MLC Kavitha | పరిగి మినీ స్టేడియంలో నిర్వహించిన శ్రీ కార్తీక కోటి దీపోత్సవం కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోటి దీపోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించిన పరిగి ఎమ్మెల్య
నిజామాబాద్ జిల్లా బోధన్ దవాఖానలో ఈ నెల 21 నుంచి ప్రారంభించే అన్నదాన (బువ్వకుండ) కార్యక్రమానికి హాజరుకావాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావును ఆహ్వానించారు. ఎమ్మెల్�