MLC Kavitha | ప్రధాని మోదీ రావడానికి ముందు ఈడీ రావడం సహజమేనని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. మోదీ, ఈడీలకు భయపేడది లేదని స్పష్టం చేశారు. రాజకీయ ఎత్తుగడలో భాగంగానే తమపై కేసులు
‘ఉద్యమంలో నుంచి పుట్టిన మట్టి కవితను నేను’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తనదైన శైలిలో స్పందించారు. తాను పొలిటికల్ టూరిస్ట్ను కానని, తెలంగాణ ఉద్యమ బిడ్డను అని తేల్చిచెప్పారు. వైఎస్ షర్మిల ట్విట్టర్ వ
తెలంగాణ ఉనికిని, అస్తిత్వాన్ని దెబ్బతీసేలా చేస్తున్న షర్మిల వ్యాఖ్యలను విని, విసిగిపోయిన జనం ఇప్పుడు ‘షర్మిలా! ఎక్కడి నుంచి వచ్చావు?’ అని ప్రశ్నించాల్సి వస్తున్నది. ఓపిక నశించిన తెలంగాణ సమాజం, రాజకీయ వి�
MLC Kavitha | వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఎమ్మెల్సీ కవిత సెటైరికల్గా ట్వీట్ చేశారు. తాము వదిలిన బానం.. తానా అంటే తందానా అంటున్న తామర పువ్వులు అంటూ వ్యంగ్యాస్త్రం
CM KCR | ప్రగతి పథంలో దూసుకుపోతున్న నిజామాబాద్ నగరంలో అభివృద్ధి మరింత ద్విగుణీకృతమై కండ్లకు కట్టాలి అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రెండున్నర నెల్లల్లో ప్రణాళికాబద్దంగా పనులను పూర్తిచేయాలనీ, తాను పర్యటిం�
CM KCR | ప్రభుత్వ యంత్రాంగం సమిష్టి తత్వంతో, సమన్వయంతో పనిచేయడం ద్వారా సాధించే ఫలితాలు సామాజికాభివృద్ధిని వేగవంతం చేస్తాయని, తద్వారా మాత్రమే సమాజంలోని వ్యక్తులుగా సాధించిన ఫలితాల్లో భాగస్వామ్యం అందుకోగలమ�
Nizamabad | నిజామాబాద్ నగరం అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నిజామాబాద్లో మౌలిక వసతులను మరింతగా మెరుగుపరచడం, ప్రజలకు సౌకర్యవంతంగా అన్ని రంగాలను అభివృద్ధి పరిచి
దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇటువంటి పథకాలు మరెక్కడా అమలు కావడం లేదని.. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఇలాంటి పథకాలు ఉంట
కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా ఈడీ, ఐటీ సంస్థలతో దాడులు చేయిస్తే బెదిరేది లేదని, తప్పు చేయనప్పుడు ఎవరికీ లొంగేది లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బుధవారం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మ�
MLC Kavitha | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ నాయకులు రాముని పేరు చెప్పి రౌడీయిజం చేస్తున్నారని మండిపడ్డారు.
సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నవారి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్సీ, భారత్ జాగృతి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. కవులు, రచయితలు తమ కలాలకు పదునుపెట�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్పర్సన్ మంత్రి శ్రీదేవి డిమాండ్ చేశారు