తెలంగాణ ఉద్యమాల గడ్డ. ఎన్నో పోరాటాలు, త్యాగాలకు నిలయం. తన అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం ఎన్నో ఉద్యమాలు చేసి గెలిచి నిలిచింది. తెలంగాణ విముక్తికోసం ఎంతోమంది నాయకులు ప్రయత్నించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ చేసిన కుట్రను ప్రజల ముందు ఉంచినందుకే తనతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేపై బీజేపీ ఈడీ, సీబీఐని ప్రయోగిస్తున్నదని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు.
కల్వకుంట్ల కవిత రాజకీయ అరంగేట్రమే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటంతో మొదలైంది. రాజకీయ పదవుల్లోకి రాకముందే స్వరాష్ట్ర ఆకాంక్ష కోసం తీవ్రంగా శ్రమించారు. తండ్రి కేసీఆర్ బాటలో నడిచి ప్రజలను చైతన్య�
8 ఏండ్ల పాలన దేశాన్ని బీజేపీ అప్పుల కుప్పగా మార్చిందని, నెలకు లక్ష కోట్ల అప్పులు చేస్తున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. కోటి కోట్ల అప్పులు చేసిందని, ప్రతి పౌరుడి తలపై రూ.1.24 లక్షల భారం మో�
తెలంగాణ జానపదాల్లో ‘చిందు భాగవతం’ప్రత్యేకమైన కళ. ఈ కళాకారులు రామాయణ, మహాభారతాలను ఇతివృత్తంగా చేసుకొని కథలు చెబుతూ సామాజిక కళల్లో ఒక్కటైన చిందు భాగవతమే జీవనాధారంగా కొన్ని కుటుంబాలు మనుగడ సాగిస్తున్నాయ�
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 7న జగిత్యాలలో పర్యటిస్తారని, జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేస్తారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు వెల్లడ�
MLC Kavitha | భారత్ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటుపై సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన భారతీయ జనతా పార్టీని గడగడలాడించిందని, దీన్ని జీర్ణించుకోలేని బీజేపీ చౌకబారు రాజకీయాలకు తెరతీసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల విమర్శించా�
MLA Kranthi kiran | ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత పేరును పేర్కొనడాన్ని అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తీవ్రంగా ఖండించారు. ఆ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేకపోయినా
MLC Kavitha | ప్రధాని మోదీ రావడానికి ముందు ఈడీ రావడం సహజమేనని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. మోదీ, ఈడీలకు భయపేడది లేదని స్పష్టం చేశారు. రాజకీయ ఎత్తుగడలో భాగంగానే తమపై కేసులు
‘ఉద్యమంలో నుంచి పుట్టిన మట్టి కవితను నేను’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తనదైన శైలిలో స్పందించారు. తాను పొలిటికల్ టూరిస్ట్ను కానని, తెలంగాణ ఉద్యమ బిడ్డను అని తేల్చిచెప్పారు. వైఎస్ షర్మిల ట్విట్టర్ వ
తెలంగాణ ఉనికిని, అస్తిత్వాన్ని దెబ్బతీసేలా చేస్తున్న షర్మిల వ్యాఖ్యలను విని, విసిగిపోయిన జనం ఇప్పుడు ‘షర్మిలా! ఎక్కడి నుంచి వచ్చావు?’ అని ప్రశ్నించాల్సి వస్తున్నది. ఓపిక నశించిన తెలంగాణ సమాజం, రాజకీయ వి�
MLC Kavitha | వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఎమ్మెల్సీ కవిత సెటైరికల్గా ట్వీట్ చేశారు. తాము వదిలిన బానం.. తానా అంటే తందానా అంటున్న తామర పువ్వులు అంటూ వ్యంగ్యాస్త్రం