తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిన తర్వాత అధినేత కేసీఆర్ కీలకమైన ముందడుగు వేశారు. మునుగోడులో తొలివిజయం అందుకున్న ఉత్సాహంతో ఖమ్మం గుమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించి జా�
కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా ఆది, సోమవారాల్లో భక్తులు ఆలయానికి పోటెత్తారు. కోనేరులో స్నానాలు చేసి స్వామివారికి కోరమీసాలు సమర్పించారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమాన్ని గమనించిన దేశ ప్రజలందరూ సీఎం కేసీఆర్ పాలనవైపు చూస్తున్నార�
ఎమ్మెల్యే, లేదా మంత్రి స్థాయిలో ఉండే ఒక నాయకుడు, కనీసం 15 నుంచి గరిష్ఠంగా 40 ఏండ్లు రాజకీయంగా రాత్రింబగళ్లు కష్టపడితే గానీ కెరీర్ను నిర్మించుకోలేడు. తనకంటూ ఒక ముద్రను సాధించుకోలేడు. ఇందుకు కులం, మతం, డబ్బు, �
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్శితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్ధానాలు దక్కకున్నా గణనీయంగా ఓట్లు సాధించిన ఆప్నకు ఇప్పుడు కొత్త చిక్కొచ్చిపడింది. పార్టీ తరపున గెలుపొందిన ఐదుగురు ఎమ్మెల్యేలను కాపాడుకోవడం ఆ పార్టీ�
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పలువురు టీఆర్ఎస్లో చేరుతున్నారని దేవరకొండ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అ