కర్ణాటకలో (Karnataka) కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తొలిసారిగా అసెంబ్లీ సమావేశమవుతున్నది (Legislative Assembly). నేటి నుంచి మూడు రోజులపాటు సమావేశాలు జరుగనున్నాయి.
పోడు భూములకు పట్టాలిచ్చేందుకు రంగం సిద్ధమవుతున్నది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో క్షేత్రస్థాయిలో ఆ దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయి. యుద్ధప్రాతిపదికన పోడు భూములపై సర�
ఏపీలో షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, ముందస్తు ఎన్నికలకు అవకాశం లేదని సీఎం జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని వస్తున్న ప్రచారం నేపథ్యంలో మంగళవారం వి�
ర్యాలీ అనంతరం దేవకినందన్ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన వేదికపైకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు పెద్ద సంఖ్యలో ఎక్కారు. దీంతో ఆ స్టేజీ ఉన్నట్టుండి కూలిపోయింది. ఈ సంఘటనలో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మరికొందరు
కార్యకర్తల కృషితోనే పార్టీకి బలం చేకూరుతుందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ అన్నారు. హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీలో స్థానిక కార్పొరేటర్ వి. పూజిత జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్
కంటోన్మెంట్ బోర్డు పరిధిలో తొలగించిన ఓట్లను పునరుద్ధ్దరించాలని కోరుతూ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ మన్నె క్రిశాంక్ నేతృత్వంలో శుక్రవారం చేపట్టిన బోర్డు కార్యా�
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేటివ్ పార్టీ సహా, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం ఈనెల 10న పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగనున్నది.
రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన నవీన్ కుమార్, గంగాధర్గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవీ వి
అభివృద్ధి పనులు మరింత ఊపందుకోనున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నియోజకవర్గ అభివృద్ధికి మలివిడుత నిధులు మంజూరయ్యాయి. గత జూన్లో తొలివిడుతగా ఒక్కొక్కరికీ రూ.1.50 కోట్ల చొప్పు�
ప్రజా సమస్యల పరిష్కారానికి కాలనీల్లో మార్నింగ్ వాక్ వారధిగా నిలిచిందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ‘సూర్యుడికంటే ముందే సూధీరన్న’ పేరుతో 1987 జనవరి 23న క�
తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిన తర్వాత అధినేత కేసీఆర్ కీలకమైన ముందడుగు వేశారు. మునుగోడులో తొలివిజయం అందుకున్న ఉత్సాహంతో ఖమ్మం గుమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించి జా�
కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా ఆది, సోమవారాల్లో భక్తులు ఆలయానికి పోటెత్తారు. కోనేరులో స్నానాలు చేసి స్వామివారికి కోరమీసాలు సమర్పించారు.