కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్కు ఆ పార్టీ నేతల నుంచి మద్దతు పెరుగుతోంది. ఆజాద్ జమ్ము కశ్మీర్ సీఎం అవుతారని మాజీ ఎమ్మెల్యే అమిన్ భట్ శనివారం వ్యాఖ్యానించారు.
ఢిల్లీలోని తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలు పన్నుతున్నదని, అయితే ఆ పార్టీ ప్రయత్నాలను విఫలం చేశామని ఆప్ పేర్కొన్నది. ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ ఎమ్మెల�
శివసేన కార్యకర్తలపై ‘దాడులు చేయండి, చితకబాదండి, కాళ్లు విరగ్గొట్టండి..’ అంటూ తన అనుచరులు, మద్దతుదారులను మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యే ప్రకాశ్ సుర్వే రెచ్చగొట్టాడు. కేసులు ఎ
రూ . 100 కోట్లు చెల్లిస్తే మహారాష్ట్ర క్యాబినెట్లో మంత్రి పదవి ఇప్పిస్తామని ఓ ఎమ్మెల్యేను మోసగించేందుకు ప్రయత్నించిన నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
అసెంబ్లీ కమిటీ హాల్లో సోమవారం రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ నిర్వహించగా, ఉమ్మడి జిల్లాలోని మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్తోపాటు తొమ్మిది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కరోనాతో మంత్రి గ�
రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రక్రియను సోమవారం అసెంబ్లీ హాల్లో నిర్వహించారు. పోలింగ్కు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, కంచర్ల భూపాల్రెడ్డి, నల్లమో�
లక్నో: బీజేపీ ఎమ్మెల్యేపై స్థానిక మహిళలు బురద చల్లారు. బకెట్లతో బురద నీళ్లను తలపై గుమ్మరించారు. బురద నీళ్లతో తల స్నానం చేయించారు. ఉత్తర ప్రదేశ్లోని మహరాజ్గంజ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పిపర్డ్యూరా ప్�