ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రజల వద్దకే వెళ్తున్నామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ముఖ్యంగా అపార్ట్మెంట్ వాసులతో సమావేశాలు నిర్వహిస్తూ సమస్యలు తెలుసుకుని పరిష్కారం చేస్తున్నామని చెప్పారు. గు
నల్లగొండ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సత్యనారాయణ అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. బుధవారం పట్టణంలో అభివృద్ధి పనులను పరిశీల
ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తెలంగాణ క్రీడా ప్రాంగ ణాల కు వేములవాడ నియోజకవర్గమే స్ఫూర్తిదాయకమని స్టేట్ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ
ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం మండలంలోని నేరడ గ్రామంలో నిర్వహించిన బొడ్రాయి ఉత్సవాల్లో వారు పాల్గొని పూజల
బెల్లంపల్లిలోని సింగరేణి మైన్స్ ఇతర ప్రాంతాలకు తరలిపోవడంతో ఇక్కడ నిరుద్యోగుల సంఖ్య పెరిగిందని, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుతో ఆ సమస్య తీరనుందని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్పష్టం చేశారు. మంగళవారం
పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. కలెక్టరేట్లో శనివారం ఆయన కలెక్టర్తో కలిసి ఫారెస్టు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం�
దళితుల జీవితాల్లో మార్పును తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రారంభించిన దళితబంధు పథకంలో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో రెండో విడుతలో భాగంగా 1000 మంది లబ్ధిదారులకు సాయం అందించనున్నామని ఎమ్మెల్యే దానం నా�
కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హుకుం సింగ్ కరద కుమారుడు రోహితబ్ సింగ్ తాగిన మైకంలో ఓ వ్యాపారి కారును తన వాహనంతో ఢీకొట్టిన ఘటన మధ్యప్రదేశ్లోని సెహోర్లో వెలుగుచూసింది. రోహితబ్ సింగ్ వ్యాప�
ఢిల్లీలోని కళ్యాణ్పురి ప్రాంతంలో ఆక్రమణల కూల్చివేతను అడ్డుకున్న ఆప్ ఎమ్మెల్యే కుల్దీప్ కుమార్ను ఢిల్లీ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కళ్యాణ్పురి ప�
కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఆదివారం రహ్మత్నగర్ డివిజన్ సెంట్రింగ్ యూనియన్ అసోసియేషన
4,276 ఎకరాల్లో 20,379 కోట్లతో నిర్మాణం బీహెచ్ఈఎల్ ఆధ్వర్యంలో పనులు వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి అందుబాటులోకి 4వేల మెగావాట్లు మిర్యాలగూడ, ఏప్రిల్ 24: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదాద్�