సీఎం రిలీఫ్ ఫండ్ పేద కుటుం బాలకు వరం లాంటిదని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. వినాయక్నగర్ డివిజన్, చంద్రగిరి కాలనీకి చెందిన పి. శిరీషకు
కరీంనగర్ ఎంపీ బండి సంజ య్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. ఆదివారం కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం నుంచి తాను ఏమీ తేకపోయినా.. రుక్మాపూర్ సైనిక
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. శనివారం జీడిమెట్ల డివిజన్ పరిధిలోని సప్తగిరి ఎన్క్లేవ్లో ఆయన పర్యటించి..
బస్తీల్లో చిన్న చిన్న సమస్యలను పెద్దవి చేస్తూ అరాచకానికి పాల్పడితే సహించేది లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ హెచ్చరించారు. జూబ్లీహిల్స్ డివిజన్ పద్మాలయ అంబేద్కర్నగర్ బస్తీలో ఓ మహిళ ఇంటి నిర్మాణాని�
ఆరోగ్య తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పేర్కొన్నారు. శనివారం శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని మధురానగర్ కాలనీకి చెందిన పట్లోళ్ల సుదర్శన్రెడ్డి అనారోగ్యంతో బాధ�
Jubilee hills | జూబ్లీహిల్స్లో ( Jubilee hills) అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో వేగంగా దూసుకొచ్చిన కారు.. కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టింది. దీంతో ఆమె చేతిల�
దైనందిన జీవితంలో వత్తిడితో ఉండే ప్రజలకు మాల్స్, హాల్స్కు ప్రత్యామ్నాయంగా నియోజకవర్గవ్యాప్తంగా అందమైన చెరువు పరిసరాలను అందుబాటులోకి తీసుకురావటమే లక్ష్యమని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ
వేసవి కాలంలో నియోజకవర్గ పరిధిలో మంచినీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. నియోజకవర్గ పరిధిలోని చర్లపల్లి డివిజన్, నాగార్జుననగర్ కాలనీలో రూ.41
మల్కాజిగిరి నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల సమగ్రాభివృద్ధే తన లక్ష్యమని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు అన్నారు. గురువారం నేరేడ్మెట్ డివిజన్, మధురానగర్ కాలనీవాసులు సమావేశం ఏర్పాటు చేశారు
కాలనీలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అహ్మద్ బలాల జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. గురువారం సైదాబాద్ డివిజన్ పరిధిలోని
పార్కుల సుందరీకరణకు ప్రభు త్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నా రు.బర్కత్పురలోని విక్రంనగర్ పార్క్ అభివృద్ధి పనులను రూ.80లక్షలతో బుధవారంకాచిగూడ కార్పొరేటర్ ఉమా రమేశ్యాదవ్తో కలిసి
శ్మశాన వాటికల్లో అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేయాలని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్మొహినుద్దీన్ అన్నారు. బుధవారం నియోజకవర్గంలోని పలు శ్మశాన వాటికల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే
తెలంగాణ ప్రభుత్వం వైద్య, ఆరోగ్య రంగానికి కోట్లాది రూపాయల నిధులను కేటాయించి.. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట వేసిందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. సూరారం డివిజన్, షాపూర్నగర్ �
పేదలు వివాహాది శుభకార్యాలు చేసుకునేందుకు మోడ్రన్ ఫంక్షన్హాళ్లను నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. రూ.1 కోటి 45లక్షలతో చేపడుతున్న పనులను త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి