దళితుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్మే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మంగళవారం మల్కాజిగిరి సర్కిల్, చింతల్బస్తీలోని బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం సాక్షిగా దళిత బంధు పథక�
మా బీజేపీలో ఒక ఫాల్తూగాడు ఉన్నడు’ అంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటివారి వల్లే పార్టీకి చెడ్డపేరు వస్తున్నదని, అతడి గురించి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దృష్టికి
నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. చంపాపేట డివిజన్ పరిధిలోని నిర్మల్ నగర్ కాలనీలో నూతనంగా రూ.55 లక్షలతో చేపట్టనున్న సీసీ �
శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పలు డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు సీఎన్. రెడ్డి, దేదీప్యరావు, రాజ్కుమార్ పటేల్తో పాటు టీఆర్�
ఖైరతాబాద్ నియోజకవర్గంలో సీవరేజీ, తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ జలమండలి అధికారులను ఆదేశించారు. గురువారం జూబ్లీహిల్స్లోని తన నివాసంల�
వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి లక్ష్మి (87) అనారోగ్యంతో హనుమకొండలోని హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మరణించారు. గురువారం మధ్యా
సీఎం రిలీఫ్ ఫండ్ పేద కుటుం బాలకు వరం లాంటిదని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. వినాయక్నగర్ డివిజన్, చంద్రగిరి కాలనీకి చెందిన పి. శిరీషకు
కరీంనగర్ ఎంపీ బండి సంజ య్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. ఆదివారం కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం నుంచి తాను ఏమీ తేకపోయినా.. రుక్మాపూర్ సైనిక
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. శనివారం జీడిమెట్ల డివిజన్ పరిధిలోని సప్తగిరి ఎన్క్లేవ్లో ఆయన పర్యటించి..
బస్తీల్లో చిన్న చిన్న సమస్యలను పెద్దవి చేస్తూ అరాచకానికి పాల్పడితే సహించేది లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ హెచ్చరించారు. జూబ్లీహిల్స్ డివిజన్ పద్మాలయ అంబేద్కర్నగర్ బస్తీలో ఓ మహిళ ఇంటి నిర్మాణాని�
ఆరోగ్య తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పేర్కొన్నారు. శనివారం శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని మధురానగర్ కాలనీకి చెందిన పట్లోళ్ల సుదర్శన్రెడ్డి అనారోగ్యంతో బాధ�
Jubilee hills | జూబ్లీహిల్స్లో ( Jubilee hills) అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో వేగంగా దూసుకొచ్చిన కారు.. కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టింది. దీంతో ఆమె చేతిల�
దైనందిన జీవితంలో వత్తిడితో ఉండే ప్రజలకు మాల్స్, హాల్స్కు ప్రత్యామ్నాయంగా నియోజకవర్గవ్యాప్తంగా అందమైన చెరువు పరిసరాలను అందుబాటులోకి తీసుకురావటమే లక్ష్యమని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ