ఎన్నికలు రాగానే ఓటర్లను కాకా పట్టేందుకు కొందరు నేతలు వింత పనులు చేస్తుంటారు. ఉత్తరప్రదేశ్లో కూడా ఓ బీజేపీ ఎమ్మెల్యే ప్రచార సభలోనే కుర్చీపై నిల్చుని రెండు చెవులను చేతులతో పట్టుకుని గుంజీలు
హైదరాబాద్లోని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (బీజేపీ)కి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షాక్ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయకుంటే బుల్డోజర్లతో తొక్కిస్తామంటూ బెదిరింపులకు దిగ
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నోటీసులు జారీ చేసింది. ఓటర్లను బెదిరించడంపై 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ‘ఉత్తరప్రదేశ్లో బీజేపీకి ఓటేయకపోతే బుల్డోజర్లతో ఇండ్లను
కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిజాబ్ రగడపై ప్రియాంక గాంధీ చేసిన ట్వీట్కు స్పందిస్తూ రేణుకాచార్య చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
నిజామాబాద్ జిల్లాలో బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా బీజేపీకి చెందిన మరో ఎంపీటీసీ సభ్యుడు ఆ పార్టీకి గుడ్బై చెప్పి వందమంది అనుచరగణంతో గులాబీ గూటికి చేరారు.
నూతనకల్: తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి,అనంతరం ప్రభుత్వ, ప్ర
భద్రాచలం:సరోజిని వృద్ధాశ్రమం నిర్వాహకురాలు సరోజనమ్మ సేవలు అభినందనీయమని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య అన్నారు. మంగళవారం మణుగూరు పట్టణానికి చెందిన “జనం కోసం మనం” అనే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు గూడ�
మిర్యాలగూడ: తెలంగాణా రాష్ట్రంలో నిరుపేదల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యమని ఆ దిశగానే సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార�
చిట్యాల: గ్రామదేవతల అనుగ్రహంతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టశ్వర్యాలతో తలతూగాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని ఏలేటిరామయ్యపల్లి గ్రామంలో జరుగుతున్న గ్రామదేవతల �
జమ్మికుంట: హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలను, పార్టీ శ్రేణులను ఎమ్మెల్యే, మంత్రిగా పని చేసి ఈటల రాజేందర్ పట్టించుకోలేదని వర్ధన్నపేట్ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పేర్కోన్నారు. మండల పరిధిలోని మాచనపల్లి మాజీ ఎంపీట�
కేటీదొడ్డి: ప్రభుత్వ కార్యాలయాలకు అద్దె భవనం నుంచి సొంత భవనాలు ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. కేటీదొడ్డి మండలంలో శుక్రవారం రూ.31లక్షలతో నూతనంగా నిర్మించిన మండల వనరు�