నూతనకల్: తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి,అనంతరం ప్రభుత్వ, ప్ర
భద్రాచలం:సరోజిని వృద్ధాశ్రమం నిర్వాహకురాలు సరోజనమ్మ సేవలు అభినందనీయమని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య అన్నారు. మంగళవారం మణుగూరు పట్టణానికి చెందిన “జనం కోసం మనం” అనే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు గూడ�
మిర్యాలగూడ: తెలంగాణా రాష్ట్రంలో నిరుపేదల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యమని ఆ దిశగానే సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార�
చిట్యాల: గ్రామదేవతల అనుగ్రహంతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టశ్వర్యాలతో తలతూగాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని ఏలేటిరామయ్యపల్లి గ్రామంలో జరుగుతున్న గ్రామదేవతల �
జమ్మికుంట: హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలను, పార్టీ శ్రేణులను ఎమ్మెల్యే, మంత్రిగా పని చేసి ఈటల రాజేందర్ పట్టించుకోలేదని వర్ధన్నపేట్ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పేర్కోన్నారు. మండల పరిధిలోని మాచనపల్లి మాజీ ఎంపీట�
కేటీదొడ్డి: ప్రభుత్వ కార్యాలయాలకు అద్దె భవనం నుంచి సొంత భవనాలు ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. కేటీదొడ్డి మండలంలో శుక్రవారం రూ.31లక్షలతో నూతనంగా నిర్మించిన మండల వనరు�
చండీగఢ్, అక్టోబర్ 20: గ్రామానికి ఏం సేవ చేశారని అడిగినందుకు పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జోగిందర్ పాల్, ఆయన భద్రతా సిబ్బంది హర్ష్కుమార్ అనే యువకుడిపై దాడి చేశారు. భోవా అసెంబ్లీ స్థానం నుంచి జోగిందర్
కల్లూరు:మండల పరిధిలోని పుల్లయ్యబంజర గ్రామంలో విజయదశమి పర్వదినం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన దేవీనరాత్రుల మండపం వద్ద అమ్మవారికి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పూజలు నిర్వహించారు. అనంతరం మండప
ములకలపల్లి: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్లతో
భూత్పూర్: రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతున్న ప్రభుత్వానికి ప్రజల సహకరించాలని ఎమ్మెల్యే వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో రైతువేదికలో ఎంపీ మన్నె శ్రీనివాస్ర�
అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆసిఫాబాద్ : గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆత్రం సక్కు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం అసెంబ్లీ వర్షాకాల సమావేశంలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్�
ఏన్కూరు: కుల, మతాలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందిస్తూ సబ్బండ వర్గాల శ్రేయస్సే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బత�
పెనుబల్లి : జాతిపిత మహాత్మగాంధీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శనివారం గాంధీ జయంతి సందర్భంగా వీయం బంజరు రింగు సెంటర్లో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివ