హుజురాబాద్ :టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే గ్రామాల అభివృద్ధి చెందాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన కమాలపూర్ మండలం గూడూరు గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. పర్యటనలో భాగంగా రూ.20 లక�
కూసుమంచి: రోడ్డు ప్రమాదంలో మరణించిన బెటాలియన్ కానిస్టేబుల్ కనకం వీరబాబు అంతిమ యాత్ర గురువారం జరిగింది. కూసుమంచి మండలం కేంద్రంలో బెటాలియన్ పోలీసులతోపాటు స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో అధికారలాంఛనాలతో అంత�
కరకగూడెం: మండలంలో పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు విస్తృతంగా పర్యటించారు. తొలుత తుమ్మలగూడెం గ్రామ పరిధిలోని గండిఒర్రె చెరువు అలుగును పరిశీలించారు. గతేడాది కురిసిన భారీ వర్షాలకు గండి ఒర్ర�
ఖమ్మం : జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న మిషన్ భగీరథ ఉద్యోగుల జీతాలకు గత 5నెలలుగా చెల్లింపు ఆలస్యం కావటంతో వాళ్లు తమ సమస్యను పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డికి విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మె
చర్లపల్లి : టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు అండగా పార్టీ నిలబడుతుందని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలో వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించ
అన్నపురెడ్డిపల్లి: టీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సమక్షంలో �
చండ్రుగొండ: బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయిన మంగయ్యబంజర గ్రామానికి చెందిన భూక్య శ్యాం(45) కుటుంబ సభ్య
బాలానగర్ : ఫతేనగర్ డివిజన్ అభివృద్ధే లక్ష్యంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గురువారం ఫతేనగర్ డివిజన్లో రూ. 2.39 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకు
చుంచుపల్లి :మండలంలోని విద్యానగర్ పంచాయతీ రాంనగర్లో కురిసిన భారీ వర్షం కారణంగా ఇల్లు కోల్పోయిన బాధిత కుటుంబాన్ని కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మంగళవారం పరామర్శించారు. బాధిత కుట�
అల్లాపూర్ : కూకట్పల్లి నియోజకర్గాన్ని సమస్యలు లేని నియోజకర్గంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్పల్లి నియోజకర్గంలో పరిధిలోనీ అల్లాపూర్ డివిజన్ లో రూ.8.31 కోట్లతో చేపడుతున్�
పెనుబల్లి : దేవాలయాల అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సాధ్యమౌతుందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శనివారం తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన రూ.50లక్షలతో నీలాద్రీశ్వర ఆలయ ప్రాకార మండపం పనులకు శంఖు�
పెనుబల్లి :టీఆర్ఎస్ జెండా పండగ సంబురాలు గురువారం మండల వ్యాప్తంగా ఊరూరా రెపరెపలాడాయి. ఉప్పలచలకలో నూతనంగా ఏర్పాటు చేసిన దిమ్మె వద్ద ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య జెండాను ఆవిష్కరించారు. గ్రామకమిటీల ఆధ్వర్