MLA Bhoopal Reddy: నల్లగొండలోని నాగార్జున కళాశాల వద్ద స్వచ్ఛభారత్ స్వచ్ఛ మిషన్.. ఫిట్ ఇండియా 2k రన్ను నిర్వహించారు. నెహ్రూ యువ కేంద్రం నల్లగొండ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని
ఇబ్రహీంపట్నం : ప్రజల కోసం, పార్టీ కోసం కష్టపడి పని చేయాలని టీఆర్ఎస్ శ్రేణులకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదిబట్ల టీఆర్ఎస్ పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఆదివారం ప్రకటించారు. ఈ సం�
కొత్తగూడెం: టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడ్డవారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని,అందుకే ఉర్డూఘర్ చైర్మన్గా అన్వర్ పాషాను నియమించడం జరిగిందని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం ఉర్�
సత్తుపల్లి : కిష్టారం వై జంక్షన్ నుంచి పెనుబల్లి వరకు నిర్మించతలపెట్టిన ఆరులైన్ల రహదారిని త్వరితగతిన పూర్తిచేసి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆదేశించారు. ఆయన రోడ్డ
జూలూరుపాడు: రాష్ట్రంలోని ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న పోడు భూములకు శాశ్వతంగా పరిష్కారం చేసేందుకు ప్రభుత్వం సబ్ కమిటీ ఏర్పాటు చేసిందని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. మండల
హుజురాబాద్ :టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే గ్రామాల అభివృద్ధి చెందాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన కమాలపూర్ మండలం గూడూరు గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. పర్యటనలో భాగంగా రూ.20 లక�
కూసుమంచి: రోడ్డు ప్రమాదంలో మరణించిన బెటాలియన్ కానిస్టేబుల్ కనకం వీరబాబు అంతిమ యాత్ర గురువారం జరిగింది. కూసుమంచి మండలం కేంద్రంలో బెటాలియన్ పోలీసులతోపాటు స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో అధికారలాంఛనాలతో అంత�
కరకగూడెం: మండలంలో పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు విస్తృతంగా పర్యటించారు. తొలుత తుమ్మలగూడెం గ్రామ పరిధిలోని గండిఒర్రె చెరువు అలుగును పరిశీలించారు. గతేడాది కురిసిన భారీ వర్షాలకు గండి ఒర్ర�
ఖమ్మం : జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న మిషన్ భగీరథ ఉద్యోగుల జీతాలకు గత 5నెలలుగా చెల్లింపు ఆలస్యం కావటంతో వాళ్లు తమ సమస్యను పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డికి విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మె
చర్లపల్లి : టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు అండగా పార్టీ నిలబడుతుందని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలో వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించ
అన్నపురెడ్డిపల్లి: టీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సమక్షంలో �
చండ్రుగొండ: బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయిన మంగయ్యబంజర గ్రామానికి చెందిన భూక్య శ్యాం(45) కుటుంబ సభ్య
బాలానగర్ : ఫతేనగర్ డివిజన్ అభివృద్ధే లక్ష్యంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గురువారం ఫతేనగర్ డివిజన్లో రూ. 2.39 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకు