చండీగఢ్, అక్టోబర్ 20: గ్రామానికి ఏం సేవ చేశారని అడిగినందుకు పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జోగిందర్ పాల్, ఆయన భద్రతా సిబ్బంది హర్ష్కుమార్ అనే యువకుడిపై దాడి చేశారు. భోవా అసెంబ్లీ స్థానం నుంచి జోగిందర్
కల్లూరు:మండల పరిధిలోని పుల్లయ్యబంజర గ్రామంలో విజయదశమి పర్వదినం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన దేవీనరాత్రుల మండపం వద్ద అమ్మవారికి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పూజలు నిర్వహించారు. అనంతరం మండప
ములకలపల్లి: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్లతో
భూత్పూర్: రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతున్న ప్రభుత్వానికి ప్రజల సహకరించాలని ఎమ్మెల్యే వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో రైతువేదికలో ఎంపీ మన్నె శ్రీనివాస్ర�
అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆసిఫాబాద్ : గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆత్రం సక్కు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం అసెంబ్లీ వర్షాకాల సమావేశంలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్�
ఏన్కూరు: కుల, మతాలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందిస్తూ సబ్బండ వర్గాల శ్రేయస్సే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బత�
పెనుబల్లి : జాతిపిత మహాత్మగాంధీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శనివారం గాంధీ జయంతి సందర్భంగా వీయం బంజరు రింగు సెంటర్లో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివ
MLA Bhoopal Reddy: నల్లగొండలోని నాగార్జున కళాశాల వద్ద స్వచ్ఛభారత్ స్వచ్ఛ మిషన్.. ఫిట్ ఇండియా 2k రన్ను నిర్వహించారు. నెహ్రూ యువ కేంద్రం నల్లగొండ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని
ఇబ్రహీంపట్నం : ప్రజల కోసం, పార్టీ కోసం కష్టపడి పని చేయాలని టీఆర్ఎస్ శ్రేణులకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదిబట్ల టీఆర్ఎస్ పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఆదివారం ప్రకటించారు. ఈ సం�
కొత్తగూడెం: టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడ్డవారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని,అందుకే ఉర్డూఘర్ చైర్మన్గా అన్వర్ పాషాను నియమించడం జరిగిందని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం ఉర్�
సత్తుపల్లి : కిష్టారం వై జంక్షన్ నుంచి పెనుబల్లి వరకు నిర్మించతలపెట్టిన ఆరులైన్ల రహదారిని త్వరితగతిన పూర్తిచేసి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆదేశించారు. ఆయన రోడ్డ
జూలూరుపాడు: రాష్ట్రంలోని ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న పోడు భూములకు శాశ్వతంగా పరిష్కారం చేసేందుకు ప్రభుత్వం సబ్ కమిటీ ఏర్పాటు చేసిందని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. మండల
హుజురాబాద్ :టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే గ్రామాల అభివృద్ధి చెందాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన కమాలపూర్ మండలం గూడూరు గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. పర్యటనలో భాగంగా రూ.20 లక�
కూసుమంచి: రోడ్డు ప్రమాదంలో మరణించిన బెటాలియన్ కానిస్టేబుల్ కనకం వీరబాబు అంతిమ యాత్ర గురువారం జరిగింది. కూసుమంచి మండలం కేంద్రంలో బెటాలియన్ పోలీసులతోపాటు స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో అధికారలాంఛనాలతో అంత�