యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ భారీ విరాళం సమర్పించారు. ఎమ్మెల్యే కుటుంబం తరఫున 250 గ్రాములు, నియోజకవర్గం
సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రోత్సహించాలి మన ఊరు-మన బడి మంచి ఆలోచన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశంసలు నిధులపై కేంద్రాన్ని నిలదీద్దామని వ్యాఖ్య హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం అన�
ప్రస్తుతం మహిళలకు ఇస్తున్న గౌరవం, స్వేచ్ఛ మరింత పెరగాల్సిన అవసరం ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అభిప్రాయపడ్డారు. మహిళలు భాగస్వాములయ్యే ప్రతిరంగం ఉన్నతంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగానే రచ్చ చేశారని విప్ బాల్క సుమన్ విమర్శించారు. పథకం ప్రకారమే వారు సభలో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. సభలో చర్చ జరగాలి కానీ, రచ్చకాదని స్�
ప్రజాసమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు ఇచ్చేదిపోయి బీజేపీ ఎమ్మెల్యేలు బడ్జెట్ సమావేశాలను అడ్డుకొంటే స్పీకర్ చూస్తూ ఊరుకోవాలా? అని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి ప్రశ్ని�
వారించినా వినకుండా శాసనసభలో బీజేపీ సభ్యులు వెల్లోకి దూసుకురావడంతోనే వారిపై స్పీకర్ చర్యలు తీసుకొన్నారని ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. సభలో గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భ�
విడుదల చేసిన రాష్ట్ర ఆర్థికశాఖ హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు రూ.387.50 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఈ మేరకు నిధులు విడు�
ఎన్నికలు రాగానే ఓటర్లను కాకా పట్టేందుకు కొందరు నేతలు వింత పనులు చేస్తుంటారు. ఉత్తరప్రదేశ్లో కూడా ఓ బీజేపీ ఎమ్మెల్యే ప్రచార సభలోనే కుర్చీపై నిల్చుని రెండు చెవులను చేతులతో పట్టుకుని గుంజీలు
హైదరాబాద్లోని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (బీజేపీ)కి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షాక్ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయకుంటే బుల్డోజర్లతో తొక్కిస్తామంటూ బెదిరింపులకు దిగ
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నోటీసులు జారీ చేసింది. ఓటర్లను బెదిరించడంపై 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ‘ఉత్తరప్రదేశ్లో బీజేపీకి ఓటేయకపోతే బుల్డోజర్లతో ఇండ్లను
కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిజాబ్ రగడపై ప్రియాంక గాంధీ చేసిన ట్వీట్కు స్పందిస్తూ రేణుకాచార్య చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
నిజామాబాద్ జిల్లాలో బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా బీజేపీకి చెందిన మరో ఎంపీటీసీ సభ్యుడు ఆ పార్టీకి గుడ్బై చెప్పి వందమంది అనుచరగణంతో గులాబీ గూటికి చేరారు.