Jubilee hills | జూబ్లీహిల్స్లో ( Jubilee hills) అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో వేగంగా దూసుకొచ్చిన కారు.. కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టింది. దీంతో ఆమె చేతిల�
దైనందిన జీవితంలో వత్తిడితో ఉండే ప్రజలకు మాల్స్, హాల్స్కు ప్రత్యామ్నాయంగా నియోజకవర్గవ్యాప్తంగా అందమైన చెరువు పరిసరాలను అందుబాటులోకి తీసుకురావటమే లక్ష్యమని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ
వేసవి కాలంలో నియోజకవర్గ పరిధిలో మంచినీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. నియోజకవర్గ పరిధిలోని చర్లపల్లి డివిజన్, నాగార్జుననగర్ కాలనీలో రూ.41
మల్కాజిగిరి నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల సమగ్రాభివృద్ధే తన లక్ష్యమని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు అన్నారు. గురువారం నేరేడ్మెట్ డివిజన్, మధురానగర్ కాలనీవాసులు సమావేశం ఏర్పాటు చేశారు
కాలనీలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అహ్మద్ బలాల జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. గురువారం సైదాబాద్ డివిజన్ పరిధిలోని
పార్కుల సుందరీకరణకు ప్రభు త్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నా రు.బర్కత్పురలోని విక్రంనగర్ పార్క్ అభివృద్ధి పనులను రూ.80లక్షలతో బుధవారంకాచిగూడ కార్పొరేటర్ ఉమా రమేశ్యాదవ్తో కలిసి
శ్మశాన వాటికల్లో అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేయాలని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్మొహినుద్దీన్ అన్నారు. బుధవారం నియోజకవర్గంలోని పలు శ్మశాన వాటికల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే
తెలంగాణ ప్రభుత్వం వైద్య, ఆరోగ్య రంగానికి కోట్లాది రూపాయల నిధులను కేటాయించి.. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట వేసిందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. సూరారం డివిజన్, షాపూర్నగర్ �
పేదలు వివాహాది శుభకార్యాలు చేసుకునేందుకు మోడ్రన్ ఫంక్షన్హాళ్లను నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. రూ.1 కోటి 45లక్షలతో చేపడుతున్న పనులను త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ భారీ విరాళం సమర్పించారు. ఎమ్మెల్యే కుటుంబం తరఫున 250 గ్రాములు, నియోజకవర్గం
సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రోత్సహించాలి మన ఊరు-మన బడి మంచి ఆలోచన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశంసలు నిధులపై కేంద్రాన్ని నిలదీద్దామని వ్యాఖ్య హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం అన�
ప్రస్తుతం మహిళలకు ఇస్తున్న గౌరవం, స్వేచ్ఛ మరింత పెరగాల్సిన అవసరం ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అభిప్రాయపడ్డారు. మహిళలు భాగస్వాములయ్యే ప్రతిరంగం ఉన్నతంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగానే రచ్చ చేశారని విప్ బాల్క సుమన్ విమర్శించారు. పథకం ప్రకారమే వారు సభలో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. సభలో చర్చ జరగాలి కానీ, రచ్చకాదని స్�